Tags :BRS

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి ప్రాణాలకంటే ఎన్నికలే ముఖ్యం..!

తెలంగాణలో అధికారంలోకి రావడం కోసం గత సార్వత్రిక ఎన్నికల్లో హామీలు ఇచ్చి అమలు చేయకుండా కాంగ్రెస్ ప్రజల్ని మోసం చేసిందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత గత పద్నాలుగు నెలలుగా రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. 14 నెలల్లోనే కాంగ్రెస్ పై ప్రజల్లో పదేండ్ల వ్యతిరేకత వచ్చిందని ఆయన అన్నారు. ఎస్ఎల్‌బీసీ టన్నెల్‌లో […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

హారీశ్ రావు కు.. కాంగ్రెస్ మంత్రులకు అదే తేడా..?

తెలంగాణ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీశ్ రావు.. కాంగ్రెస్ కు చెందిన మంత్రులకు ఇదే తేడా అని ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. శ్రీశైలం పరిధిలో ఎస్ఎల్బీసీ టన్నెల్ లో ప్రమాదం జరిగి మొత్తం నలబై రెండు మంది కార్మికులు బయటకు రాగా. మరో ఎనిమిది మంది కార్మికులు ప్రాణాలను అరిచేతిలో పెట్టుకుని మృత్యువుతో పోరాడుతున్నారు. మూడు రోజులు గడిచిన కానీ ఇంతవరకూ వాళ్ల అచూకీ తెలియలేదు. ఈ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

పాపం.. ఆయన్ని హీరోగా అంట చూడండి ప్లీజ్..!

అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధం లేకుండా నేతలతో సహా మేధావులు.. అన్ని వర్గాల ప్రజలందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విలన్ లా చూస్తున్నారు. అందరూ నన్నే తిడుతున్నారు అని నిన్న శనివారం ప్రగతి భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రజాభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా డెబ్బై ఐదేండ్ల స్వతంత్ర భారతంలో ఏ సీఎం కు దక్కని అవకాశం […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

నాడు వద్దు.. నేడు ముద్దు అంటున్న కాంగ్రెస్ ..!

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుండి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దనసరి అనసూయ(సీతక్క), ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు చేసిన ప్రచారం నో టీఆర్ఎస్. నో ఎల్ఆర్ఎస్ .. కాంగ్రెస్ ముద్దు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేస్తామని హామీచ్చారు. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఎల్ఆర్ఎస్ ధరలను నిర్ణయించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నిర్ణయంపై ఇటు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ప్లేస్ ,డేట్ చెప్పమంటున్న హారీష్ రావు..!

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తనకు అలవాటైన పైశాచిక భాషలో పాలమూరు ప్రగతిపై పచ్చి అబద్ధాలు ఆడిండు. పిచ్చి ప్రేలాపనలు పేలిండు. నారాయణపేటలో పర్యటించిన ఆయనకృష్ణా జలాలను ఏపీ యదేచ్చగా తరలించుకపోతుంటె ఆపడం చేతగాక, నీ చేతగాని తనని గుర్తు చేసిన మా మీద రంకెలేస్తున్నాడు అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఎక్స్ వేదికగా సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడ్డారు. ఆయన ఇంకా ట్విట్టర్ వేదికగా పాలమూరును ఎడారిగా మార్చిన పాపిష్టి పార్టీలు తెలుగుదేశం, […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ప్రభుత్వాధికారులపై కాంగ్రెస్ మాజీ ఎంపీ సంచలన వ్యాఖ్యలు..!

తెలంగాణ అధికార కాంగ్రెస్ కు చెందిన సీనియర్ నేత.. మాజీ ఎంపీ మధు యాష్కీ గౌడ్ ప్రభుత్వాధికారులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ప్రభుత్వంలో ఉన్న పలు శాఖాల్లో ఉన్నతాధికారులుగా చెలామణి అవుతున్న ప్రభుత్వ అధికారులే ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ పార్టీ కోవర్టులుగా పనిచేస్తున్నారు అని మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత పదేండ్లు గత ప్రభుత్వంలో ఉన్నత స్థాయిలో పనిచేసిన అధికారులు ఇప్పుడు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

యాసంగికి నీళ్ళు ఇవ్వండి..!

సిద్దిపేట నియోజకవర్గం లో గత నాలుగు సంవత్సరాల నుండి యాసంగి పంటకు నియోజకవర్గ ప్రాంతం లోని రంగనాయక సాగర్ కాల్వల ద్వారా రైతుల పంట పొలాలకు సాగు నీటిని అందిస్తున్నామని. ఈ యేట యాసంగి పంటకాలం పూర్తి అయ్యే వరకు సాగు నీటిని అందించాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కి రైతుల పక్షాన లేఖ ద్వారా కోరిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు .. నియోజకవర్గం లో గత నాలుగు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

అప్పుడు గత్తర లేపారు..! ఇప్పుడు గమ్మున్నారు..?

ఆయనో ప్రజాప్రతినిధి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా ఐదు సార్లు ప్రజల ఆమోదంతో ఎమ్మెల్యే అయ్యారు. ఆయన ప్రజల కోసం. వారి సమస్యలకోసం అహర్నిశలు శ్రమించే నాయకుడు. పోరాటాలతోనే అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తాము.. ఎమ్మెల్యే అంటే కార్లు బంగ్లాలు ఆస్తులు సంపాదించడం కాదు ప్రజాసేవ చేయాలని నిరూపించిన నాయకుడు. అలాంటి నాయకుడ్కి సాక్షాత్తు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకలేదు. అపాయింట్మెంట్ దొరకకపోతే ఎలాంటి సమస్య ఉండకపోయేది. ముఖ్యమంత్రిని కలవాలని చెబితే ముఖ్యమంత్రి నివాసానికి రమ్మని తీరా వెళ్లాక […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంచలనం..!

తెలంగాణ భవన్ లో ఈరోజు బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే.. ఎంపీ.. మాజీ ఎమ్మెల్యే.. ఎంపీ.. మంత్రులు.. పార్టీ ప్రతినిధులతో బీఆర్ఎస్ అధినేత .. మాజీ సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. అందులో భాగంగా ఏఫ్రిల్ పదో తారీఖు నుండి బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టాలని నిర్ణయించారు. ప్రతి జిల్లా కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం జరగాలని సూచించారు. టీఆర్ఎస్ ఆవిర్భావించి పాతికేండ్లు అవుతున్న నేపథ్యంలో ఏడాది […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

నీలెక్క అందరూ దందాలు చేయరూ రేవంత్ రెడ్డి..!

పచ్చ కామెర్లోడికి లోకమంతా పచ్చగా కన్పించినట్లు దందాలు .. అక్రమాలు చేసేవాడికి అందరూ అలానే అన్పిస్తారు అని మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఐఏఎస్ ,ఐపీస్ అధికారులపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు మాజీ మంత్రి హారీష్ ఎక్స్ వేదికగా స్పందించారు. ఎక్స్ లో ” ప్రజాస్వామ్యానికి వెన్నుముక అయిన బ్యూరోక్రాట్ వ్యవస్థను కించపరిచేలా.. అవమానపరిచే విధంగా వ్యాఖ్యలు చేయడం రేవంత్ రెడ్డికి తగదని హితవు […]Read More