Tags :BRS

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డిని తిడుతూ పైశాచిక ఆనందం..!

తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తనను అందరూ తిడుతూ పైశాచిక ఆనందం పొందుతున్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఫరెడ్ గ్రౌండ్ లో జరిగిన మహిళా శక్తి భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” కరెంటు కట్ అయిన నన్నే తిడుతున్నారు. రోడ్డు ప్రమాదం జరిగిన నన్నే తిడుతున్నారు. కాళేశ్వరం కూలిన నన్నే తిడుతున్నారు.ఎండకు పంటలు ఎండిన నన్నే తిడుతున్నారు. అఖరికీ ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలిన నన్నే తిడుతున్నారంటూ తన ఆవేదనను […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూమి కబ్జా చేసిన కాంగ్రెస్ నేత..!

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఎమ్మెల్సీ నవీన్ రావుకు చెందిన భూములను అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన నేత ఒకరూ కబ్జా చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రాజధాని మహానగరం హైదరాబాద్ లోని మాదాపూర్ లో తనకు చెందిన భూమిలోని ప్రహారీ గోడలను కూల్చివేసి కాంగ్రెస్ నేతలు కబ్జా చేశారని ఎమ్మెల్సీ నవీన్ రావు ఆరోపణలు చేశారు. ఈ సంఘటనపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ ఎమ్మెల్సీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రాజకీయ భవిష్యత్తుపై ఆర్ఎస్పీ క్లారిటీ..!

తెలంగాణలో ఈనెలలో జరగనున్న ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా తనకు అవకాశం రాకపోవడంతో బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పార్టీ మారుతారని వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి. ఈ వార్తలపై ఆర్ఎస్పీ తన సోషల్ మీడియా ఆకౌంటులో క్లారిటీచ్చారు. తన ఎఫ్బీ అకౌంటులో పోస్టు చేస్తూ ” నా రాజకీయ భవిష్యత్తు పై గత రెండు రోజులుగా కాంగ్రెస్ సోషల్ మీడియా చేస్తున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తున్నాను . ఈ చిల్లర వేషాలు మానుకోకపోతే చట్టపరమైన […]Read More

Breaking News Editorial Slider Top News Of Today

ఉద్యమకారులకు బీఆర్ఎస్ తో న్యాయం జరుగుతుందా ..?- ఎడిటోరియల్ కాలమ్..!

బీఆర్ఎస్ (టీఆర్ఎస్) అంటే ఉద్యమ పార్టీ.. తెలంగాణ రాష్ట్ర సాధనకై ఆవిర్భావించిన పార్టీ . దాదాపు పద్నాలుగేండ్ల పాటు అనేక ఉద్యమ పోరాటాలు చేసి అరవై ఏండ్ల నాలుగున్నర కోట్ల ప్రజల చిరకాల స్వప్నాన్ని నెరవేర్చింది. నెరవేర్చడమే కాకుండా రాష్ట్రమేర్పడిన తర్వాత జరిగిన రెండు సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చి పదేండ్లలోనే యావత్ దేశమంతా తెలంగాణవైపు చూసేలా తీర్చిదిద్దిన పార్టీ. ఇంతవరకూ బాగానే ఉంది. అయితే తాజాగా ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో భారీ స్కామ్..!

తెలంగాణ రాష్ట్రంలో భారీ స్కామ్ కు తెరలేసింది.. టీడీఆర్ బాండ్ల పేరుతో రూ.వేల కోట్లు కొల్లగొట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఓ టీమ్ సిద్ధమవుతోందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెందిన నలుగురు వ్యక్తులు రాజధాని మహానగరం హైదరాబాద్ లో విచ్చలవిడిగా టీడీఆర్లు కొంటున్నారని ఆయన పేర్కొన్నారు. మేము ప్రజలకు తెలంగాణకు లబ్ధి చేకూరే ‘ఫార్ములా ఈ- రేసుకు రూ.45కోట్లు ఖర్చు చేస్తే తప్పు అన్నారు. ఇప్పుడు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్ అసెంబ్లీకి వస్తారా..?

ఈనెల 12 నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరగనున్నాయి. మరి ఈ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు అవుతారా.. ?. లేదా అని మిలియన్ డాలర్ల ప్రశ్న.. అయితే కేసీఆర్ అసెంబ్లీకి రాకపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల పన్నెండో తారీఖున జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతారని ఆయన స్పష్టం చేశారు. ‘బడ్జెట్ ప్రసంగంలో మాజీ సీఎం […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ ది అంతా 20:20 కమీషన్ల పాలన..?

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి పరిపాలనా దక్షత లేదు.తెలంగాణకు రేవంత్ గ్రహణంలా పట్టారు అని మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అన్నరు. వరంగల్ జిల్లా పర్యటనలో ఉన్న మాజీ మంత్రి హారీశ్ రావు మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ పాలన అంతా 20:20 కమీషన్ పాలనలాగ నడుస్తుంది. తమకు పాలన చేతకాక ప్రతిపక్షాలపై నిందలు వేస్తున్నారు. ఇది ప్రకృతి తెచ్చిన కరువు కాదు ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు. పదేండ్లు సీఎంగా ఉన్న కేసీఆర్‌ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి కేటీఆర్ పై నెటిజన్లు అగ్రహాం..!

తెలంగాణ మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై నెటిజన్లు తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మాజీ మంత్రి కేటీఆర్ తన ఎక్స్ లో ” తెలంగాణకు రావాల్సిన రూ.1700 కోట్ల సోలార్ ప్రాజెక్టును ఏపీ దక్కించుకోవడంపై చేసిన ట్వీట్ రాజకీయంగా దుమారం రేపుతోంది. ట్విట్టర్ లో కేటీఆర్ ‘మా పాలనలో తెలంగాణ పెట్టుబడులకు స్వర్గధామం. కాంగ్రెస్ పాలనలో పెట్టుబడిదారులు తెలంగాణ కంటే గుజరాత్, తమిళనాడు ఆఖరుకు ఏపీని ఎంచుకుంటున్నారు’ అని ట్వీట్ చేశారు. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రూటు మార్చిన గులాబీ బాస్ ..!

తెలంగాణలో ఖాళీ అయిన ఐదు ఎమ్మెల్సీ స్థానాలపై ఇటు అధికార పార్టీ అయిన కాంగ్రెస్, అటు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ లు వ్యూహప్రతివ్యూహాలతో సిద్ధమవుతున్నాయి. ఇందు లో కాంగ్రెస్కి నాలుగు, బీఆర్ఎస్కి ఒకటి దక్కే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఇక అధికార కాంగ్రెస్ లో సామాజిక వర్గాల వారీగా ఈ ఎమ్మెల్సీ పోస్టులు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. రెడ్డి సామాజిక వర్గం నుంచి సీనియర్ నేతలైన వేం నరేందర్రెడ్డి, కుమార్ రావు, జీవన్ రెడ్డి, […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

చిన్నారికి అండగా కేటీఆర్..!

హైదరాబాద్ మహానగరంలోని సనత్ నగర్ నియోజకవర్గంలోని ఓ చిన్నారి శ్రీవిద్య చదువుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి కేటీఆర్ అండగా నిలిచారు. బాగా చదువుకోవాలని ఆశపడ్డ శ్రీవిద్యకు ఆధార్ రూపంలో ఎదురైన సమస్యపై ఆయన స్పందిం చారు. తన కార్యాలయ సిబ్బందిని శ్రీవిద్య ఇంటికి పంపించి తల్లిదండ్రు లతో మాట్లాడించారు. ఆధార్, బర్త్ సర్టిఫికేట్ ఇప్పించడంలో సహాయం చేస్తామని అన్నారు. శ్రీవిద్య తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి గురించి తెలుసు కున్న కేటీఆర్, ఆమె చదువు ఆగిపోవద్దనే […]Read More