Tags :BRS MLC KAVITHA

Breaking News Slider Telangana Top News Of Today

కవితకు బెయిల్ రావడానికి కారణాలు ఇవే..?

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఐదారు నెలలుగా తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టీస్ బీఆర్ గవాయ్,జస్టీస్ విశ్వనాథ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం దాదాపు గంటన్నరపాటు విచారణ చేయగా ఎమ్మెల్సీ కవిత తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గీ ,ఈడీ తరపున ఎస్వీ రాజు వాదనలు విన్పించారు. అయితే కవితకు బెయిల్ మంజూరు చేయడానికి మూడు కారణాలను తెలిపింది. అందులో ఒకటి లిక్కర్ స్కాం […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఈడీ కేసులో కవితకు బెయిల్

ఢిల్లీ లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయిన ఐదారు నెలలుగా తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది. జస్టీస్ బీఆర్ గవాయ్,జస్టీస్ విశ్వనాథ్ నేతృత్వంలోని సుప్రీం ధర్మాసనం దాదాపు గంటన్నరపాటు విచారణ చేసింది. ఎమ్మెల్సీ కవిత తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గీ వాదనలు విన్పించారు. ఈడీ తరపున ఎస్వీ రాజు వాదనలు విన్పించారు. దాదాపు 153 రోజుల పాటు జైల్లో ఉన్న కవిత.దీంతో లిక్కర్ కేసులో కవితకు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఓ మహిళగా కవిత బెయిల్ కు అర్హురాలు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్ పై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుంది.ఈ విచారణను జస్టీస్ బీఆర్ గోవాయ్,జస్టీస్ విశ్వానాథ్ ధర్మాసనం విచారిస్తుంది. కవిత తరపున సీనియర్ కౌన్సిల్ ముకుల్ రోహిత్గీ,ఈడీ తరపున అదనపు సొలిసిటర్ ఎస్వీ రాజు వాదనలు వినిపిస్తున్నారు. ఈ విచారణలో న్యాయవాది ముకుల్ రోహిత్గీ ‘ఒక మహిళగా కవిత బెయిల్ కు అర్హురాలు.రూ.100కోట్ల ముడుపుల విషయంలో ఎలాంటి నిజం లేదు.సిసోడియాకు వర్తించిన నియమాలే కవితకు వర్తిస్తాయి.ఈ కేసులో ఐదు […]Read More