Tags :brs leaders

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

“భరత్ అనే నేను” ని గుర్తుకు తెచ్చిన BRS నేతల అరెస్ట్ సీన్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన అసెంబ్లీ కమిటీలల్లో పీఏసీ చైర్మన్ బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన శేరిలింగం పల్లి ఎమ్మెల్యే అరికెలపూడి గాంధీకి ఇచ్చింది. రాజ్యాంగం ప్రకారం .. అసెంబ్లీ నియమావళి ప్రకారం పీఏసీ చైర్మన్ గిరి ప్రతిపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలకు ఇవ్వాలి. అలాంటప్పుడు మా పార్టీ నుండి మీ పార్టీలో చేరిన ఎమ్మెల్యే అరికెలపూడి గాంధీకి ఎలా ఇస్తారు అని బీఆర్ఎస్ నేతలు మీడియా సమావేశాలు పెట్టి […]Read More