సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : భారత రాష్ట్రసమితికి చెందిన సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత వైరా అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇంఛార్జ్ గా ఉన్న బానోత్ మదన్ లాల్ గుండె పోటుతో కన్నుమూశారు.. అకస్మాత్తుగా గుండెపోటు వచ్చినందున ఇంట్లోనే ఆయన కుప్పకూలిపోయారు.. దీంతో కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోని ఏఐజీ ఆస్పత్రికి ఆయన్ని తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆయన చనిపోయారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తొలినాళ్లల్లో జరిగిన 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైరా అసెంబ్లీ […]Read More
Tags :brs ex mla
మాజీ ఎమెల్యే శంకర్ నాయక్ పుట్టిన రోజు సందర్భంగా అన్నదాన కార్యక్రమం.!
సింగిడిన్యూస్, మహబూబాబాద్: మహబూబాబాద్ నియోజకవర్గ మాజీ శాసనసభ సభ్యులు, బీఆర్ఎస్ సీనియర్ నేత బానోత్ శంకర్ నాయక్ జన్మదినోత్సవ వేడుకల సందర్భంగా స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్ నందు దాదాపు 500 మంది నిరుపేదలకు మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మహ్మద్ ఫరీద్ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ కూడా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఫరీద్ మాట్లాడుతూ మానుకోట ప్రజలకు గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్న శంకరన్న పుట్టినరోజు సందర్భంగా […]Read More
కలెక్టర్ పై దాడి కేసులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
వికారాబాద్ జిల్లా లగచర్లలో ఔషధ పరిశ్రమ భూసేకరణ కోసం వెళ్లిన కలెక్టర్, అధికారులపై దాడి జరిగిన విషయం తెలిసిందే.. ఈ ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చిన సంగతి కూడా తెల్సిందే. ఈ కేసులో కీలక నిందితుడిగా అనుమానిస్తున్న సురేశ్ అనే వ్యక్తి కాల్ డేటాను పోలీసులు పరిశీలించారు. ఇతను 42సార్లు కొడంగల్ నియోజకవర్గ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో ఫోన్లో మాట్లాడినట్లు గుర్తించారు. సర్వేకు వచ్చిన కలెక్టర్, అధికారులపై దాడి కేసులో మాజీ ఎమ్మెల్యే […]Read More
మంత్రి కోమటిరెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటిరెడ్డిపై బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” మూసీ నది ప్రక్షాళనకు బీఆర్ఎస్ అడ్డుపడుతుంది. నల్గోండ జిల్లా రైతుల జీవితాలతో చెలగాటం ఆడుతుంది. నల్గోండ జిల్లా ప్రజల జోలికి వస్తే ఊరుకోనేదిలేదని అంటున్న కోమటిరెడ్డి వెంకట రెడ్డి ఎంపీగా ఉన్నప్పుడు నలగోండ రైతులకు ఏమి చేశారు. ఇప్పుడు మంత్రిగా ఉండి ఏమి చేశారు. చేయాల్సింది మూసీ నది ప్రక్షాళన కాదు. […]Read More
Big Breaking News :- BRS మాజీ ఎమ్మెల్యేలు హౌజ్ అరెస్ట్
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి దిగజారుతున్న సర్కారు ఆసుపత్రుల పరిస్థితులపై అధ్యాయనానికి బీఆర్ఎస్ మాజీ మంత్రి రాజయ్య, ఎమ్మెల్యే డా. సంజయ్, మరో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కుమార్ లతో కల్పి ఓ కమిటీ వేసిన సంగతి విధితమే.. ఈ కమిటీ ఈరోజు గాంధీ ఆసుపత్రిని సందర్శించాలని అనుకున్నది. అంతే గాంధీ ఆసుపత్రిలో జరుగుతున్న మరణాల విషయంలో అధ్యయనం చేయడానికి ఆసుపత్రికి బయల్దేరక ముందే వైద్య కమిటీ సభ్యులని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు…రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తన సోదరులకు చెందిన బ్లాక్ మనీని వైట్ మనీగా మార్చడానికే అమెరికా పర్యటన చేస్తున్నారు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ భవన్ లో మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ మాట్లాడుతూ “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులు కొద్ది రోజుల క్రితం కొన్ని కొత్త కంపెనీలు ఓపెన్ చేసి రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్నారు. అక్రమంగా సంపాదించిన డబ్బులు ఈ […]Read More
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాజీ మంత్రివర్యులు తన్నీరు హారీష్ రావు,కేటీ రామారావు గురించి నిన్న మంగళవారం పాలమూరు పర్యటనలో మాట్లాడుతూ ” నిరుద్యోగ యువత కాదు కేటీఆర్ హారీష్ రావులు అమరణ నిరాహర దీక్షకు దిగాలి.. వాళ్లు చనిపోవడమా…?. డీఎస్సీ,గ్రూప్ పరీక్షలు వాయిదా వేయడమా ..? అనేది జరగాలి.. కొంతమంది నిరుద్యోగ సన్నాసులు కోచింగ్ సెంటర్ల ట్రాఫ్ లో.. బీఆర్ఎస్ నేతల ట్రాఫ్ లో పడి ధర్నాలు చేస్తున్నారు.. మూడు నెలలు వాయిదా వేస్తే నెలకు […]Read More
తెలంగాణ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ వందకోట్ల స్కాంకు పాల్పడినట్లు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన బీఆర్ఎస్ కి చెందిన హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఈ రోజు మంగళవారం ఉదయం తెలంగాణ భవన్ లో మీడియా సమావేశం పెట్టి ఆధారాలతో చెప్పారు. ఆ వీడియో మీకోసంRead More
ఈనాడు సంస్థల అధిపతి రామోజీ రావు (87) మృతి పట్ల దిగ్ర్భాంతి వ్యక్తం చేసిన నల్గొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి గారు.ఈనాడు సంస్థలను స్థాపించి ఎంతో శ్రమించి..వాటిని దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టిన శ్రమజీవి రామోజీరావు గారని గుర్తుచేశారు. ఈనాడు సంస్థల ద్వారా లక్షల మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించి.. వారి జీవితాల్లో వెలుగులు నింపారని… ఎంతో మందికి ఆర్థిక సహాయాలు, పేద విద్యార్థులకు ఉచిత విద్యను అందించారని అన్నారు. తెలుగు టెలివిజన్ రంగంలో కొత్త […]Read More
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన ఆర్మూరు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై కేసు నమోదైంది. చేవేళ్లలో తనకు సంబంధించిన ఓ స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కబ్జా చేసినట్లు స్థానిక పీఎస్ లో దామోదర్ రెడ్డి అనే వ్యక్తి ఇచ్చిన పిర్యాదు మేరకు జీవన్ రెడ్డి,ఆయన కుటుంబ సభ్యులపై పోలీసులు కేసు నమోదు చేశారు.Read More