సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ పార్టీ పలుమార్లు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కోరింది. అయిన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో బీఆర్ఎస్ దేశ ఆత్యున్నత న్యాయ స్థానమైన సుప్రీం కోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీం కోర్టు మూడు నెలల్లో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని తీర్పునిచ్చింది. […]Read More
Tags :BRS
సింగిడిన్యూస్,వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తనయ, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మరోకసారి లేఖతో సంచలనం సృష్టించారు. ఆ లేఖలో ఆమె సంచలన ఆరోపణలు చేశారు. సింగరేణి కార్మికులను ఉద్ధేశిస్తూ ఆ లేఖ రాశారు. తెలంగాణలోని నాలుగు ఉమ్మడి జిల్లాల పరిధిలో ఉన్న సింగరేణి బొగ్గు గని కార్మికులకు మీ కల్వకుంట్ల కవిత నమస్కరించి వ్రాయునది… అన్నాదమ్ములు, అక్కచెల్లెళ్లెరా… తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం (టీబీజీకేఎస్) గౌరవాధ్యక్షురాలిగా పదేళ్ల పాటు […]Read More
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో బీజేపీదే విజయం – గువ్వల బాలరాజు..!
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : త్వరలో జరగబోయే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీజేపీదే అధికారం అని బీజేపీలో ఇటీవల చేరిన బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. మంగళవారం బీజేపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు మాట్లాడుతూ ” గతంలో తాను ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో వ్యవహరించినట్లే ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహారిస్తుందని” […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది. ఈనెల పద్నాలుగో తారీఖున కరీంనగర్ వేదికగా జరగాల్సిన బీసీ మహాగర్జన సభను వాయిదా వేస్తున్నట్లు తెలిపింది. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, మాజీ మంత్రులు కేటీ రామారావు, వేముల ప్రశాంత్ రెడ్డి, తన్నీరు హరీశ్ రావులతో గత రెండు రోజులుగా ఎర్రవల్లిలోని తన ఫామ్ హౌస్ లో సమావేశమయ్యారు. ఈ సమావేశంలో తాజా రాజకీయ పరిస్థితులు, ఏపీ ప్రభుత్వం […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ రాష్ట్రసమితి పార్టీకి చెందిన సీనియర్ మాజీ మంత్రి, మేడ్చల్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి భవిష్యత్తులో రాజకీయాలకు గుడ్ బై చెప్పనున్నారా..?. సరిగ్గా మూడేండ్ల తర్వాత జరగబోయే ప్రత్యేక్ష సార్వత్రిక లోక్ సభ ఎన్నికలకు ఆయన దూరంగా ఉండనున్నారా ..?. అంటే తాజాగా మీడియాతో ఆయన మాట్లాడిన మాటలను బట్టి అవుననే సమాధానం వస్తుంది. రాఖీ పౌర్ణమి సందర్భంగా మాజీ మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” రాజకీయంగా […]Read More
ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై దాడి ఓ బూటకం : బీఆర్ఎస్ నేత
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీకి చెందిన సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ పై ఓయూ పరిధిలో మాణికేశ్వర్ నగర్ లో గుర్తు తెలియని ముప్పై మంది దుండగులు పది బైకులపై వచ్చి దాడికి యత్నించిన సంగతి తెలిసిందే. ఈ దాడి గురించి ఎమ్మెల్యే శ్రీ గణేశ్ ఓయూ పీఎస్ లో పిర్యాదు కూడా చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఈ ఘటనపై విచారణ జరుపుతున్నారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే శ్రీ గణేష్ పై […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ సీఎం , బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైద్య పరీక్షల నిమిత్తం సోమాజిగూడ యశోద ఆసుపత్రిలో ఈరోజు గురువారం ఉదయం పదకొండున్నరకు చేరిన సంగతి తెల్సిందే. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు పలు రకాల వైద్య పరీక్షలు చేశారు. దీంతో కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆసుపత్రి నుంచి నందినగర్ లోని ఆయన నివాసానికి చేరుకున్నారు. ఇదే నెల మూడో తారీఖున […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాజకీయాల్లో పెనుసంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో రోజుకో విషయం వెలుగులోకి వస్తుంది. ఈ కేసులో మాజీ డీఎస్పీ దుగ్యాల ప్రణీత్ రావును సిట్ అధికారులు నిన్న శనివారం విచారించారు. విచారణలో ప్రణీత్ రావు పలు సంచలన విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం పదకొండు గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి వచ్చిన ప్రణీత్ రావును సాయంత్రం నాలుగంటల వరకు సిట్ అధికారులు విచారించారు. విచారణలో ఫోన్ ట్యాపింగ్ పాపం […]Read More
రేవంత్ చేతగానితనానికి ఇది నిదర్శనం : మాజీ మంత్రి హరీశ్ రావు
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : నాడు బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ హయాంలో నిర్మించిన ఇరవై ఆరు ప్రభుత్వ వైద్య కాలేజీల్లో మౌలిక సదుపాయాలు లేవు. కనీసం వసతులు లేవు. ఈ నెల పద్దెనిమిది తారీఖున హెల్త్ సెక్రటరీ, డీఎంఈలు ప్రత్యేక్షంగా హజరు కావాలని ఎన్ఎంసీ నోటీసులు జారీ చేయడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతగానితనానికి నిదర్శనం అని మాజీ మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో మాజీ మంత్రి తన్నీరు హారీశ్ రావు […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావుకు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కౌంటరిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో సర్కారు వైద్య కళాశాలల్లో కనీస సదుపాయాలు లేవు. వందలాది వైద్య విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని మాజీ మంత్రి హరీశ్ రావు చేసిన ట్వీట్ పై మంత్రి దామోదర రాజనరసింహ ఓ ప్రకటనను విడుదల చేశారు. ఆ ప్రకటనలో జీవోలు ఇచ్చినంత మాత్రాన మెడికల్ కాలేజీలు అయిపోవు. అందులో […]Read More