Tags :breaking news

Slider Telangana

ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి అస్వస్థత

బీఆర్ఎస్ కు చెందిన ఎల్బీ నగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో నగరంలోని గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏఐజీ ఆసుపత్రికి వెళ్లి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిని పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితులపై అడిగి తెలుసుకుని ఎమ్మెల్యే త్వరగా కోలుకోవాలి.. అందుతున్న వైద్యసేవలపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు.Read More

Movies Slider

సర్ధార్ -2 సెట్ లో ప్రమాదం

కార్తి హీరోగా నటించిన సర్ధార్ మూవీ ఎంతటి ఘనవిజయం సాధించింది అనేది మనకు తెల్సిందే.దీనికి సీక్వెల్ గా సర్ధార్ -2 చిత్రం షూటింగ్ జరుపుకుంటుంది. ఈ మూవీ షూటింగ్ చెన్నైలో ప్రస్తుతం జరుపుకుంటుంది.షూటింగ్ లో భాగంగా ఓ ఫైట్ సీన్ చిత్రీకరిస్తున్న తరుణంలో ఫైట్ మాస్టర్ ఎజుమలై ఇరవై అడుగుల ఎత్తు నుండి పడిపోయారు. దీంతో ఏజుమలై ఛాతీలో తీవ్రంగా గాయమైంది. ఛాతీలో గాయం వల్ల ఫైట్ మాష్టర్ చనిపోయినట్లు తెలుస్తుంది..దీంతో తమిళ ఇండస్ట్రీ లో విషాద […]Read More

Lifestyle Slider

లక్ష దాటిన వెండి

ఈరోజుల్లో బంగారం వెండి అంటే ఇష్టపడని వాళ్ళు ఎవరూ ఉండరు . చేతికి లేదా మెడలో బంగారం లేదా వెండి ఆభరణాలను తప్పనిసరిగా ధరిస్తుంటారు . ఈరోజు వెండి ఏకంగా లక్ష రూపాయలు దాటింది. హైదరాబాద్ లో కేజీ వెండి లక్ష కు చేరింది..కేవలం మూడు రోజుల్లోనే వెండి ఐదు వేల రూపాయలకు చేరింది.Read More

Andhra Pradesh Bhakti Slider

విశాఖ వాసులకు శుభవార్త

ఏపీలోని విశాఖపట్టణం వాసులకు రాష్ట్ర పర్యాటక శాఖ ఓ శుభవార్తను తెలిపింది. తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవడానికి ఓ ప్రత్యేక ఫ్యాకేజీని సిద్ధం చేసింది. ఈ ఫ్యాకేజీలో భాగంగా ఈ నెల పంతోమ్మిదో తారీఖు నుండి విశాఖ నుండి ప్రతి రోజూ మధ్యాహ్నాం మూడు గంటలకు తిరుమలకు ఏసీ బస్సు బయలుదేరుతుంది. విశాఖ నుండి రాజమండ్రి,శ్రీకాళహస్తి మీదుగా తిరుపతికి ఈ బస్సు చేరుతుంది. తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వరస్వామి దర్శనం ,పద్మావతి అమ్మవారి దర్శనం భక్తులకు చేయించి విశాఖకు తిరుగు […]Read More

Slider Telangana

రుణమాఫీ పై శుభవార్త

తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది.. ఈనెల పద్దెనిమిది తారీఖు వరకు లక్ష వరకు ఉన్న రైతు రుణాలను మాఫీ చేయనున్నట్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు .ఈ రోజు సచివాలయంలో జరిగిన కలెక్టర్లతో సమావేశంలో ఆయన పాల్గొన్నారు.. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ రుణమాఫీ కి రేషన్ కార్డు తప్పనిసరి కాదు అని తెలిపారు. పాస్ బుక్ ఆధారంగా రెండు లక్షల రుణాలను మాఫీ చేయనున్నామని తెలియజేశారు.ఆయితే ఆ నిధులను పక్కదారికి పోకుండా […]Read More

Slider Telangana

ఫోన్ ట్యాపింగ్ పై హైకోర్టు కీలక వ్యాఖ్యలు

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఫోన్ ట్యాపింగ్ కు గురైన బాధితుల పట్ల సామరస్యపూర్వకంగా వ్యవహరించాలి.. వారి వ్యక్తిగత జీవిత అంశాల్లోకి వెళ్లకూడదు. బాధితులు,జడ్జ్ ,న్యాయవాదుల ఫోన్ నంబర్లు,వారి ఫోటోలను పబ్లిసిటీ చేయద్దు. ఈ కేసులోని అంశాలను చాలా సున్నితంగా విచారించాలి అని వ్యాఖ్యనించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.Read More

Slider Telangana

తెలంగాణ డీజీపీగా జితేందర్

తెలంగాణ రాష్ట్ర నూతన డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారి జితేందర్ నియామకం దాదాపు ఖరారైనట్లు తెలుస్తోంది. ఈమేరకు ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఈ రోజు బుధవారం ఇందుకు సంబంధించి ఉత్తర్వులు జారీ కానున్నట్లు తెలియవచ్చింది. వాస్తవానికి మంగళవారమే ఉత్తర్వులు వెలువడాల్సి ఉన్నా కానీ నిన్న మంగళవారం సీఎం మహబూబ్నగర్ జిల్లా పర్యటన కారణంగా వాయిదా పడినట్లు తెలిసింది. ఈ ఉత్తర్వులు వెలువడితే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం నియమించిన తొలి డీజీపీ జితేందర్ […]Read More

Slider Telangana

సునీల్ కనుగోలు కాదు సునీల్ కొనుగోలు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. రాజ్యసభ మాజీ సభ్యులు వి హన్మంత్ రావు ఆ పార్టీ ఎన్నికల వ్యూహా కర్త అయిన సునీల్ కనుగోలు గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.గాంధీ భవన్ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ” ఎంపీ ఎన్నికల్లో ఏమి జరిగిందో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కాదు ఆయన ఎవరో ఉండే కొనుగోలు .. సునీల్ కొనుగోలు అంటే అక్కడున్న జర్నలిస్టు మిత్రులు సునీల్ కొనుగోలు కాదు సునీల్ కనుగోలు అని అన్నారు.. మీరు […]Read More

Slider Telangana

మల్లారెడ్డికి భారీ షాక్

మాజీ మంత్రి.. ఎమ్మెల్యే మల్లారెడ్డికి భారీ షాక్ తగలనున్నది. తన నియోజకవర్గంలోని ఫిర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్‌ కి చెందిన దాదాపు 15 మంది కార్పొరేటర్లు బీఆర్ఎస్ పార్టీని వీడారు . వీరి చేరికతో కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ బలం మరింత పెరిగింది. త్వరలోనే ఫిర్జాదిగూడ కార్పొరేషన్ హస్తగతం కానుంది. అయితే, ఈ 15 మంది కార్పొరేటర్లతో డిప్యూటీ మేయర్ శివకుమార్ ఆధ్వర్యంలో గోవాలో క్యాంప్ రాజకీయం నడుపుతున్నారు. మొన్న జవహర్ నగర్, నిన్న బోడుప్పల్ కాంగ్రెస్ కైసవం […]Read More