Tags :breaking news

Movies Slider Top News Of Today

అల్లు అర్జున్ హాట్ కామెంట్స్

ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సందర్భంగా పాన్ ఇండియా స్టార్ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ జనసేన అధినేత… పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం కాకుండా తన మిత్రుడు, నంద్యాల అసెంబ్లీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి కోసం ప్రచారానికి వెళ్లిన సంగతి తెల్సిందే .. దీంతో ఇటు అల్లు, అటు మెగా అభిమానుల మధ్య ఓ పెద్ద వారే స్టార్ట్ అయింది. తాజాగా మారుతీ నగర్ సుబ్రహ్మణ్యం మూవీ ప్రీ రిలీజ్ […]Read More

Movies Slider Top News Of Today

అల్లు అర్జున్ తో మూవీపై సుకుమార్ సంచలన వ్యాఖ్యలు

పుష్ప మూవీతో టాలీవుడ్ నుండి పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిన స్టార్ హీరో.. ఐకాన్ అల్లు అర్జున్ తో మూవీ పై ఆ చిత్ర దర్శకుడు సుకుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు .. మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ వేడుకలకు దర్శకుడు సుకుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.. ఈ సందర్బంగా సుకుమార్ మాట్లాడుతూ “అల్లు అర్జున్ , నా కాంబోలో ఇకపై తెరకెక్కే చిత్రాల్లో పార్ట్-1, పార్ట్-2లు ఉండబోవని   అన్నారు. కానీ ‘ తీసే ప్రతి సినిమాలో […]Read More

Lifestyle Slider Top News Of Today

ఈ 3 సూత్రాలు పాటిస్తే జీవితం ఇక స్వర్గమే..!

మనం చనిపోయాక స్వర్గానికి వెళ్తాము అని చాలా మంది చెబుతుంటారు.. అయితే అది నిజమో కాదో కానీ ఈ మూడు సూత్రలను పాటిస్తే జీవితం స్వర్గంగా మారుతుంది అని థైరోకేర్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ధనవంతుడు డా.వేలుమణి.. ఆయన మాట్లాడుతూ “”అస్తవ్యస్తమైన ఆలోచనలు లేని మెదడు, జీవితంలో భయం లేని గుండె, ఈఎంఐ లేని జీవనం.. ఈ మూడు ఉంటే జీవితం స్వర్గంలా మారుతుందని  వేలుమణి అన్నారు. ఇప్పటివరకు తన జీవితంలో ఎన్నడూ ఈఎంఐ కట్టలేదన్నారు. నిరుపేద కుటుంబంలో […]Read More

National Slider Technology Top News Of Today

Airtel కి బిగ్ షాక్

ప్రముఖ ప్రైవేట్ టెలికం సంస్థ ఎయిర్టెల్ వినియోగదారుల కోర్టు జరిమానా విధించింది. 2017లో ఎయిర్టెల్ కంపెనీ సరైన ధ్రువపత్రాలను సరిగ్గా పరిశీలించకుండానే డూప్లికేట్ సిమ్ లను జారీ చేసింది. దీంతో ఆర్మీ జవాన్ తన SBI అకౌంట్ నుంచి రూ.2.87 లక్షలు పోగొట్టుకున్నారు. దీనిపై కోర్టును ఆశ్రయించి, ఏడేళ్లుగా పోరాడి విజయం సాధించారు. బాధితుడికి 4% వడ్డీతో ₹2.87లక్షలు, రూ.1.15 లక్షల పరిహారం చెల్లించాలని వినియోగదార్ల కోర్టు ఆదేశించింది.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఏపీలో HCL విస్తరణ

ఏపీలో భారీగా కార్యకలాపాల విస్తరణకు హెచ్‌సీఎల్ భారీగా సన్నాహాలు చేస్తోంది. తద్వారా 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో హెచ్‌సీఎల్ ప్రతినిధులు చర్చించారు. రాష్ట్రంలో విస్తరణ ప్రతిపాదనలకు ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందని మంత్రి నారా లోకేష్ ఆ సంస్థ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు.Read More

Slider Telangana Top News Of Today

రేపు యాదాద్రికి మాజీ మంత్రి హరీష్ రావు

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి. సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు  రేపు గురువారం యాదగిరి గుట్టలోని లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకోనున్నారు. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామిపై ఒట్టుపెట్టి ఆయన మాట తప్పారు  దానికి పాపపరిహారం చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపం ప్రజలకు తాకకుండా చూడాలని తాను నర్సింహస్వామిని ప్రార్థిస్తానన్నారు. పాపాత్ముడైన సీఎం రేవంత్ను క్షమించాలని […]Read More

Movies Slider Top News Of Today

“బలగం “దర్శకుడుకి బంపర్ ఆఫర్

చిన్న మూవీ గా విడుదలై పెద్ద విజయం సాధించిన చిత్రం బలగం.. ప్రియదర్శన్, కావ్య హీరో హీరోయిన్లుగా నటించిన ఈ చిత్రానికి కమీడియన్ వేణు దర్శకత్వం వహించారు.. వేణు కి బంపర్ ఆఫర్ ఒకటి తగిలింది.. సరిపోదా శనివారం చిత్రం ప్రమోషన్లో భాగంగా నేచరల్ స్టార్ హీరో నాని మాట్లాడుతూ “”తనకు సినిమా అంటే ఇష్టమని  అన్నారు. అయితే ప్రత్యేకించి జానర్ ఏమీ లేకుండా నెరేషన్ ను ఎంజాయ్ చేస్తానని నాని తెలిపారు. ‘బలగం’ వేణు లాంటి […]Read More

Movies Slider Top News Of Today

“దిల్ ” రాజు సంచలన వ్యాఖ్యలు

బాహుబలి, సలార్, సాహో, కల్కి లాంటి చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిన స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్… ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు అర్షద్ వార్సీ హీరో ప్రభాస్ పై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే.. ఈ వ్యాఖ్యలకు హీరో నాని, నిర్మాత దిల్ రాజు కౌంటర్ ఇచ్చారు. ‘సరిపోదా శనివారం’ సినిమా ఈవెంట్లో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. అర్షద్ తన యాక్టింగ్ కెరీర్ లో ఎప్పుడూ […]Read More

Movies Slider Top News Of Today

పవన్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్

జనసేన అధినేత… ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తోన్న తాజా చిత్రం ‘OG’.. ఈ మూవీ గురించి ఆ నిర్మాత దానయ్య బిగ్ అప్డేట్ ఇచ్చారు. అతి త్వరలోనే సినిమా షూటింగ్ ప్రారంభిస్తామని, షూట్ పూర్తి అయిన వెంటనే రిలీజ్ చేస్తామని ఆయన వెల్లడించారు. ‘సరిపోదా శనివారం’ సినిమా ప్రమోషన్లు ఘనంగా జరుగుతున్నాయి… ఇందులో భాగంగా జరిగిన వేడుకలో నేచురల్ స్టార్ హీరో నాని అడిగిన ప్రశ్నకు నిర్మాత దానయ్య సమాధానమిచ్చారు.ఈ […]Read More

Lifestyle Slider Top News Of Today

బీర్ తాగేవాళ్లకు అలెర్ట్

ఈరోజుల్లో కూల్ డ్రింక్ తాగేవాళ్ళు కంటే బీర్లు తాగేవాళ్ళే ఎక్కువ… పండక్కి బీరే… పుట్టిన రోజు బీరే… పెళ్లి దావత్ కి బీరే.. అఖరికి మనిషి చనిపోయాక చేసే దశ దినం రోజు బీరే.. కానీ ఇలాంటివాటితో సంబంధం లేకుండా రోజు కొందరు క్రమం తప్పకుండా మద్యం  తాగుతుంటారు. అయితే, 60 ఏళ్ల తర్వాత రోజూ ఆల్కహాల్ సేవిస్తే త్వరగా చనిపోతారని జామా నెట్ వర్క్ సర్వేలో వెల్లడైంది. ఈ సర్వేలో మొత్తం 1,35,103 మందిపై సర్వే […]Read More