TS:- తెలంగాణలో రేషన్ కార్డులు ఉన్న వారికి జనవరి నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. నిన్న గురువారం డా.. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో అధికారులతో ఆయన విజిలెన్స్ సమావేశం నిర్వహించారు. గత ఎన్నికల్లో తాము ‘ఇచ్చిన మాట ప్రకారం సన్న బియ్యం ఇస్తాము . రేషన్ బియ్యం దారి తప్పితే కఠిన చర్యలు ఉంటాయి. రేషన్ బియ్యం పట్టుబడితే తక్షణమే డీలర్ షిప్ రద్దు చేస్తాము […]Read More
Tags :breaking news
Movies :- గబ్బర్ సింగ్ మూవీతో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాయిని ఆకాశం అంత ఎత్తుకు తీసుకెళ్లిన ఆయన అభిమాని.. తెలుగు ఇండస్ట్రీ హిట్ చిత్రాల ఐకాన్ హరీష్ శంకర్. వీరిద్దరి కాంబినేషన్ లో తాజాగా వస్తున్న చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్.. ఈ సినిమాకు మొదట్లో భవదీయుడు భగత్ సింగ్ అని టైటిల్ ను ఖరారు చేశారు.. ఆ తర్వాత దాన్ని నుంచి ఉస్తాద్ భగత్ సింగ్ గా మార్చారు.. అయితే ఇలా మార్చడం […]Read More
Health :- సహజంగా ఈరోజుల్లో బయట ఉన్న కాలుష్యం కారణం కావొచ్చు.. బయట నెలకొన్న పరిస్థితుల ప్రభావం కావొచ్చు.. కారణం ఏదైనా కానీ తలస్నానం రోజు లేదా వారానికో లేదా మూడు నాలుగు రోజులకొక సారి చేయడం సహజం.. అయితే ఇలా తలస్నానం చేయడం మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు.. తలస్నానం చేస్తున్నప్పుడు షాంపూ నేరుగా జుట్టుకు అప్లై చేయకుండా 3 స్పూన్ల గోరువెచ్చటి నీటిలో కలిపి పెట్టుకోండి.రోజూ షాంపూతో తలస్నానం చేస్తే వెంట్రుకల్లో సహజ నూనెలు […]Read More
Ap:- ఏపీ మాజీ ముఖ్యమంత్రి… వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆ పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులతో సమావేశామయ్యారు.. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో న్యాయం ధర్మ స్థానంలో అన్యాయం.. అధర్మం నాలుగు పాదలై నడుస్తుంది.. మనం టీడీపీ ప్రభుత్వంపై న్యాయ పోరాటం ధర్మంగా చేద్దాము.. రాష్ట్ర వ్యాప్తంగా లీగల్ సెల్ ను బలోపేతం చేసుకుందాము.. ప్రతి కార్యకర్తను కంటికి రెప్పలా కాపాడుకుందాము.. ప్రతి ఒక్క కార్యకర్త మనకు చాలా అవసరం.. రాష్ట్ర వ్యాప్తంగా […]Read More
Bhakti :- తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్… వచ్చే నవంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్లను ఆగస్టు 24న ఉదయం 10 గంటలకు TTD విడుదల చేయనుంది. అయితే అదే నెలకు సంబంధించి తిరుమల, తిరుపతిలో వసతి బుకింగ్ ను సైతం రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది. అటు సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు నవంబర్ నెల దర్శనం టికెట్లను ఆగస్టు 23న మధ్యాహ్నం 3 […]Read More
ఉప్పెన మూవీ తో టాలీవుడ్ ను షేక్ చేసిన దర్శకుడు బుచ్చిబాబు.. బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ పాన్ ఇండియా హీరో రామ్ చరణ్ హీరోగా సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. అది కామెడీ ప్రధానంగా ఉంటుందని చరణ్ ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. మీరు థ్రిల్లర్ను ఇష్టపడతారా లేక కామెడీనా అన్న ప్రశ్నకు బదులిచ్చారు. ‘నా సినిమాల్లో కామెడీ ఎప్పుడూ చేయలేదు. నెక్స్ట్ బుచ్చిబాబు సానాతో చేసే సినిమా అలాగే ఉంటుంది’ అని తెలిపారు. ఇక […]Read More
కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు… ప్రజలు నిరసనలు తెలిపినా లాభం లేదని, వాటర్ టారిఫ్ పెంచక తప్పదని ఆయన స్పష్టం చేశారు. ‘బెంగళూరు వాటర్ బోర్డు కనీసం కరెంటు బిల్లులు, వేతనాలూ చెల్లించలేకపోతోంది. నీటి సరఫరా పెరగాలంటే నెట్వర్క్ విస్తరించాలి. రుణాలు తీసుకుంటేనే ఇది సాధ్యం. టారిఫ్ పెంచకపోతే బోర్డు మనుగడ కష్టం. ప్రజలకు కృతజ్ఞత లేదు. నీరు రాకుంటే ఫోన్లు, వాట్సాపుల్లో తిడతారు. ఇదెంత కష్టమో వారికి తెలీదు’ అని […]Read More
TS:- తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి… టీపీసీసీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిలతో ఆ పార్టీ సీనియర్ నాయకురాలు శ్రీమతి సోనియా గాంధీ ఢిల్లీలోని తన నివాసంలో ఉదయం 11గం. లకి కీలక భేటీ కానున్నారు .. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో సోనియా, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి కి నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది.. ఇటీవల మే నెలలో జరిగిన ఎంపీ ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు తొలగిస్తుంది… ఆర్ఎస్ఎస్ సహకారంతో బీజేపీ 2025లో భారతదేశాన్ని హిందూ దేశంగా మారుస్తుంది అంటూ బీజేపీ పరువు ప్రతిష్టలకి భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారు అని తెలంగాణ రాష్ట్ర బీజేపీ నేత కాసం వెంకటేశ్వర్లు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ముఖ్యమంత్రి […]Read More