తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫోన్ చేశారు. రాష్ట్రంలో వర్షాలు వరద పరిస్థితులను, జరిగిన నష్టం వివరాలను అడిగి తెలుసుకున్నారు. పలు జిల్లాల్లో భారీ వర్షం.. వరదతో వాటిల్లిన నష్టం ప్రాథమిక వివరాలను సీఎం రేవంత్ ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా, ప్రాణ నష్టం జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంది.. తక్షణ సహాయక చర్యలు చేపట్టాము.. ఖమ్మం జిల్లాలో ఎక్కువ నష్టం సంభవించిందని ప్రధానమంత్రికి […]Read More
Tags :breaking news
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అక్రమంగా నిర్మించిన కట్టడాలను కూల్చి.. చెరువులను ..విలువైన ప్రభుత్వ భూములను పరిరక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోచ్చిన వ్యవస్థ “హైడ్రా”. గత కొన్ని రోజులుగా నగరంలో ఎక్కడ అక్రమ నిర్మాణాలు..కట్టడాలు కన్పించిన అక్కడ హైడ్రా ప్రత్యేక్షమై వాటిని కూల్చివేసే పనిలో బిజీబిజీగా ఉంది. తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మెగా హీరో.. జనసేన నాయకుడు కొణిదెల నాగబాబు ట్విట్టర్ వేదికగా మద్ధతుగా నిలిచిన సంగతి […]Read More
ప్రస్తుత భారీ వర్షాల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే..! తడిచిన విద్యుత్ స్తంభాలను పట్టుకోవద్దు.. తడిచేతులతో స్టార్టర్లు,మోటార్లు స్విచ్ బోర్డులు ముట్టుకోవద్దు. విద్యుత్ లైన్లకు తగులుతున్న చెట్లను సైతం ముట్టుకోవద్దు. చిన్న పిల్లలు కరెంట్ స్తంభాలను తాకనీవ్వకూడదు..విద్యుత్ సంబంధిత పనిముట్లను ముట్టుకోనీవ్వకూడదు. ఇనుప తీగలపై దుస్తులను ఆరబెట్టకూడదు.ఉరుములు మెరుపుల సమయంలో డిష్ వైర్ టీవీ నుంచి తీసేయాలి. ఉప్పోంగుతున్న వాగులు,చెరువుల ,కాలువల దగ్గరకు వెళ్లకూడదు. చెట్లు,శిధిల భవనాల ,లోతట్టు ప్రాంతాల్లో ఉండకూడదు. వాహనాల కండీషన్ ను వాటి […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి మద్ధతుగా నిలిచారు మెగా హీరో.. జనసేన నేత కొణిదెల నాగబాబు. రాష్ట్ర రాజధాని మహానగరంలో హైడ్రా కూల్చివేస్తున్న అక్రమ కట్టడాలు. నిర్మాణాలవల్ల ప్రభుత్వ భూములు.. చెరువులు పరిరక్షించబడతాయని నాగబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. వర్షాలకు వరదలకు తూములు తెగిపోయి చెరువులు నాలాలు ఉప్పోంగిపోయి అపార్ట్మెంట్లల్లోకి కూడా నీళ్ళు రావడం మనం చూస్తున్నాము. దీనికి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం.. వీటికి ముఖ్య కారణం చెరువులను నాలాలను అక్రమించి […]Read More
హాట్ బ్యూటీ…నేషనల్ క్రష్ రష్మిక కొత్త జోనర్లోకి అడుగుపెట్టనుంది. బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా సరసన హారర్ మూవీలో నటించేందుకు ఆమె అంగీకారం తెలిపినట్లు టాక్. ఆదిత్య సర్పోల్దార్ దర్శకత్వం వహించే ఈ సినిమాకి ‘వాంపైర్స్ ఆఫ్ విజయనగర’ అని టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. ఈ ఏడాది బాలీవుడ్లో హారర్ నేపథ్య చిత్రాల జోరు కొనసాగుతోంది. ఇప్పటికే సైతాన్, ముంజ్యా హిట్ అందుకోగా స్త్రీ2 బాక్సాఫీసును షేక్ చేస్తోంది.Read More
నందమూరి అందగాడు.. సీనియర్ స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ సినీ ఇండస్ట్రీలోకి వచ్చి యాభై ఏండ్లు పూర్తి చేసుకున్న సంగతి తెల్సిందే.. ఈ సందర్భంగా బాలకృష్ణ గురించి తెలియని కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకుందాము.. బాలయ్య 17 సినిమాల్లో డ్యూయల్ రోల్, అధినాయకుడు చిత్రంలో ట్రిపుల్ రోల్ చేశారు.1987లో బాలయ్య నటించిన సినిమాలు ఏకంగా 8 రిలీజయ్యాయి. అవన్నీ హిట్టు కావడం మరో విశేషం. మొత్తం 71 సినిమాలు 100 రోజులకు పైగా ఆడాయి.బాలయ్య 6 ఫిల్మ్ […]Read More
తెలంగాణలోని వరంగల్-కాజీపేట నాలుగో లైన్ నిర్మాణ పనుల నేపథ్యంలో సెప్టెంబర్ -అక్టోబర్ నెల మధ్యలో 94 రైళ్లను ఎంపిక చేసిన తేదీల్లో రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మొత్తం 41 రైళ్లను దారి మళ్లించనున్నారు..మరో 27 రైళ్ల ప్రయాణ సమయాలను మార్చింది.ఈ రెండు స్టేషన్ ల మధ్య ఫోర్ లైన్ నిర్మాణం జరుగుతుంది … దీంతో రద్దైన వాటిలో గోల్కొండ, శాతవాహన ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్ సిటీ, సికింద్రాబాద్-కాగజ్నగర్, విజయవాడ-సికింద్రాబాద్, భద్రాచలం రోడ్-బల్లార్ష […]Read More
” హైడ్రా” కూల్చివేతలపై కేంద్ర మాజీ మంత్రి ఆవేదన
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో అక్రమ కట్టడాలు.. నిర్మాణాలను హైడ్రా కూల్చివేస్తున్న సంగతి తెల్సిందే.. సామాన్యుల దగ్గర నుండి సినీ రాజకీయ ఇలా రంగంతో సంబంధం లేకుండా FTL,బఫర్ జోన్లలో ఉన్న అక్రమ కట్టడాలను.. నిర్మాణాలను హైడ్రా నోటీసులు ఇచ్చి మరి కూల్చివేస్తుంది. ఈ క్రమంలో కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు తన సోదరుడు ఆనంద్ కు చెందిన స్పోర్ట్స్ విలేజ్ ను హైడ్రా అధికారులు ఇటీవల కూల్చివేశారు. దీనిపై కేంద్ర మాజీ […]Read More