ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.ఈ నిర్ణయంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పీడియాట్రిక్స్ , గైనకాలజీ , ఆర్థోపెడిక్స్ , జనరల్ మెడిషన్ వంటి ఇలా తొమ్మిది రకాల వైద్య సేవలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆయా ఆసుపత్రుల్లో డాక్టర్ల లభ్యత ఆధారంగా ఒక్కొక్క రోజు ఒకటి లేదా రెండు రకాల వైద్యసేవలను ప్రజలకు అందుబాటులో ఉండేలా ఈ నిర్ణయం అమల్లో […]Read More
Tags :breaking news
ఏపీలోని వరద బాధిత ప్రాంతాల వారీకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. అందులో భాగంగా వరద ముంపుకు గురైన ప్రాంతాల్లో సెప్టెంబర్ నెలకు సంబంధించి విద్యుత్ బిల్లులను రికవరీ ను వాయిదా వేస్తున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఇంటికి తప్పనిసరిగా ఎలక్ట్రీషియన్ ,ప్లంబర్ అవసరం.. లబ్ధిదారుల అవసరాల రీత్యా అధిక ధరలను వసూలు చేయకుండా తగిన చర్యలు తీసుకుంటాము.. అవసరం అనుకుంటే వారికి […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారు.. అక్రమ కేసులు పెడుతున్నారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆరోపించారు.. ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ లో ఆదివాసీ మహిళ పై జరిగిన అత్యాచార హత్య యత్నంపై బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా ఇంచార్జ్.. గత ప్రభుత్వంలో ప్రభుత్వ డిజిటల్ హెడ్ గా పని చేసిన తెలంగాణ ఉద్యమ కారుడు.. తెలంగాణ వాది కొణతం దిలీప్ ను ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు.. ఎఫ్ఐఆర్ నమోదు […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ లో ఆదివాసి మహిళపై లైంగిక దాడి జరిగిన సంగతి తెల్సిందే. ప్రస్తుతం బాధితురాలు హైదరాబాద్ లో గాంధీ ఆసుపత్రిలో చికిత్స పోందుతున్నారు. గాంధీలో ఉన్న బాధితురాల్ని పరామర్శించడానికి మంత్రి సీతక్క వెళ్లారు. వెళ్లిన క్రమంలో బీజేపీ నేతలు మంత్రి సీతక్కను అడ్డుకున్నారు. బాధితురాల్ని పరామర్శించిన మంత్రి సీతక్క మీడియాతో మాట్లాడుతూ ” జైనూర్ ఘటనలో నింధితులను ఎవర్ని వదిలిపెట్టము. అందర్నీ కఠినంగా శిక్షిస్తాము. బాధితురాలికి ప్రభుత్వం తరపున అన్ని విధాలుగా […]Read More
మాస్ మహారాజు రవితేజ హీరోగా వచ్చిన మిస్టర్ బచ్చన్ మూవీ ప్లాప్ అయిన సంగతి తెల్సిందే.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్ ఈ సినిమాను నిర్మించగా.. భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. . దీంతో ఈ చిత్రం దర్శకుడు హరీశ్ శంకర్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలస్తుంది. ఈ మూవీ వలన నష్టపోయిన నిర్మాతకు హరీశ్ శంకర్ తన రెమ్యూనరేషన్ నుంచి రూ.2 కోట్లు వెనక్కి ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ […]Read More
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరద బాధితుల కోసం రెండు కోట్ల రూపాయలను విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద బాధితుల కోసం కోటి రూపాయలు.. తెలంగాణలోని వరద బాధితుల కోసం కోటి రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తామని తెలిపారు. ఈ వరదలు ఎంతో మంది జీవితాలపై ప్రభావం చూపింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలకు తమ మద్ధతు ఉంటుందని […]Read More
మాజీ మంత్రులు హారీష్ ,పువ్వాడ ,సబితా వాహానాలపై దాడి
ఖమ్మం పర్యటనలో ఉన్న మాజీ మంత్రులు.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తన్నీరు హారీష్ రావు,సబితా ఇంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్,సండ్ర వెంకట వీరయ్య,కందాల ఉపేందర్ రెడ్డి వాహనాలపై కాంగ్రెస్ పార్టీ శ్రేణులు రాళ్ల దాడి చేశారు. వరద బాధితులను పరామర్శించడానికెళ్లిన మాజీ మంత్రుల బృందం కరుణగిరి,కాల్వఒడ్డు తదితర ప్రాంతాల్లోని బాధితులను పరామర్శించారు. రాజ్యసభ ఎంపీ గాయత్రి రవిచంద్ర సాయంతో బాధితులకు నిత్యావసర వస్తువులను పంపిణీ చేశారు. అనంతర కాల్వఒడ్డు దగ్గర వీరి వాహనాలపై కాంగ్రెస్ శ్రేణులు […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క మహబూబాబాద్ జిల్లాలో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా వరద బాధితులను పరామర్శిస్తూ సీతారాం తాండలో యువ శాస్త్రవేత్త అశ్విని కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ” అశ్విని మృతి చాలా బాధాకరం.. ఆశ్విని కుటుంబానికి అండగా ఉంటాము.. సోదరుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చే అవకాశాన్ని పరిశీలిస్తాము. వరదల్లో నష్టపోయిన ప్రతి ఎకరాకు పదివేల రూపాయలు ఆర్థిక సాయం అందజేస్తాము.. ప్రతి […]Read More
ఏపీ తెలంగాణలో వరదలతో.. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న బాధితులకు అండగా పలువురు సినీ ప్రముఖులు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే హీరోలు జూనియర్ ఎన్టీఆర్ కోటి రూపాయలు.. యువహీరో విశ్వక్ సేన్ పది లక్షలు ప్రకటించారు. వీరివురూ ముఖ్యమంత్రి సహాయ నిధికి ఈ విరాళాలను అందజేస్తామని తెలిపారు. తాజాగా మాటల మాంత్రికుడు.. దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్,నిర్మాతలు రాధాకృష్ణ,నాగవంశీలు ముందుకు వచ్చారు. ఈ ముగ్గురు కలిపి యాబై లక్షలను వరద బాధితులకు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో ఇరవై ఐదు […]Read More
తెలంగాణ ఏపీ రాష్ట్రాల సరిహద్దు జిల్లా అయిన ఖమ్మం పట్టణం వరదలతో అతలాకుతలమైన సంగతి తెల్సిందే.. వరదలకు ఖమ్మం నగరమంతా మునిగిపోయి కొన్ని వేల కోట్ల నష్టం వాటిల్లింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సహా జిల్లా స్థానిక మంత్రులైన పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,తుమ్మల నాగేశ్వరరావు,భట్టి విక్రమార్క మల్లు జిల్లాలోనే ఉండి వరద బాధిత ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. బాధితులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు. అయితే గతంలో ముప్పై ఆరు అడుగుల వరద వచ్చిన కానీ […]Read More