హైడ్రా కీలక నిర్ణయం తీసుకున్నట్లు కమీషనర్ ఏవీ రంగనాథ్ ఐపీఎస్ ప్రకటించారు. గత కొన్ని రోజులుగా FTL,బఫర్ జోన్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను,కట్టడాలను కూల్చేస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా హైడ్రా పై వెల్లువెత్తుతున్న నిరసనల నేపథ్యంలో FTL,బఫర్ జోన్ల పరిధిలో ఇప్పటికే నిర్మించిన ఇళ్లను కూల్చివేయమని అన్నారు. కొత్తగా నిర్మిస్తున్న నిర్మాణాలను మాత్రమే పరిగణలోకి తీసుకోని కూలుస్తున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ఈ ప్రకటనతో బఫర్,FTL జోన్ల పరిధిలో నిర్మించుకుని ఉంటున్నవారికి ఊరట లభించింది. మరోవైపు […]Read More
Tags :breaking news
తెలంగాణ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ కలెక్టరేట్ లో తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి,వెనకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన మట్టి గణపతి -మహా గణపతి కార్యక్రమంలో పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ” చదువుకున్న ప్రతి ఒక్కర్కి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం చేతకాదు. కులవృత్తులే కీలకం.. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా కులవృత్తులను అభివృద్ధి చేసుకుంటే అందరికి ఉపాధి కలుగుతుంది. మనం ఉపాధిని పొందటమే కాకుండా పదిమందికి […]Read More
ఆ “చిన్న లాజిక్” ని మరిచిపోయిన రేవంత్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని విలువైన ప్రభుత్వ భూములను,ఆక్రమణలకు గురైన చెరువులను పరిరక్షించడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోచ్చిన వ్యవస్థ “హైడ్రా”. హైడ్రాకు మోస్ట్ పవర్ ఫుల్ సిన్సియార్టీ డెడికేషన్ కమిట్మెంట్ ఉన్న ఐపీఎస్ అధికారైన రంగనాథ్ ఏవీ ను కమీషనర్ గా నియమించారు. కమీషనర్ గా బాధ్యతలు స్వీకరించిన పిమ్మట ఏవీ రంగనాథ్ ఐపీఎస్ సినీ నటుడు నాగార్జున దగ్గర నుండి కేంద్ర మాజీ మంత్రి పల్లం రాజు […]Read More
ఏపీలో విజయవాడను వరదలతో ముంచెత్తిన బుడమేరు వాగు గండ్లు పూడ్చివేత పనులను రేయింబవళ్లూ పర్యవేక్షించి పూర్తి చేయించిన రాష్ట్ర జలనవరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడును సీఎం చంద్రబాబు అభినందించారు. వరద పరిస్థితి, సహాయక చర్యలపై మంత్రులు, అధికారులతో సీఎం సమీక్ష నిర్వహించారు. బుడమేరు గండ్లు పూడ్చివేత పనుల్లో పాల్గొన్న మంత్రి నిమ్మలతో పాటు ఇరిగేషన్ అధికారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. ‘గుడ్ జాబ్ రామానాయుడు’ అంటూ మంత్రిని ప్రశంసించారు. బుడమేరు గట్టు ఎత్తును పూర్తిస్థాయిలో పెంచి […]Read More
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గత రెండు మూడు నెలలుగా పలు సంక్షేమాభివృద్ధి పనులతో ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటున్నారు. తాజాగా వరదల్లో సైతం వారం రోజులుగా విజయవాడ పరిసర ప్రాంతాల్లోనే ఉంటూ వరద బాధితులకు అండగా నిలుస్తున్న వైనం ఇంట బయట బాబుపై ప్రశంసల వర్షం కురుస్తున్నాయి. ఈ తరుణంలో టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే తీరు బాబు అండ్ బ్యాచ్ కు తలనొప్పిగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అమరావతి […]Read More
క్రికెట్ పుట్టి 147ఏండ్లవుతుంది. ఈ ఆట బ్రిటీష్ వాళ్లు మొదలెట్టారు అనే నానుడి ఉంది. దాదాపు 147ఏండ్ల క్రికెట్ చరిత్రలోనే సరికొత్త రికార్డు నమోదైంది. క్రికెట్ చరిత్రలోనే తొలి ఏడు టెస్ట్ సెంచరీలను ఏడు వేర్వేరు జట్లపై చేసిన తొలి క్రికెటర్ గా ఇంగ్లాండ్ ఆటగాడు ఒలి పోప్ నిలిచారు. శ్రీలంకతో జరుగుతున్న మూడో టెస్ట్ మ్యాచుల్లో ఈ ఫీట్ ను ఒలిపోప్ సాధించాడు. పోప్ కి ఇది 49వ టెస్ట్ మ్యాచ్ కావడం విశేషం. అయితే […]Read More
విఘ్నేశ్వరుడు మొత్తం ముప్పై రెండు రూపాల్లో దర్శనమిస్తాడు. వీటిలో పదహారు ప్రధాన రూపాలుగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అవి ఏంటంటే..?. బాలగణపతి,తరుణ గణపతి,భక్త గణపతి,వీర గణపతి,శక్తి గణపతి,ద్విజ గణపతి,సిద్ధి గణపతి,ఉచ్చిష్ట గణపతి,విష్ణుగణపతి, క్షిప్త గణపతి,హేరంభ గణపతి, లక్ష్మీ గణపతి,మహాగణపతి, విజయ గణపతి, రుత్య గణపతి,ఊర్ధ్వ గణపతి లను ప్రాధాన్యతగా చూస్తారు. గణపతుడికి పేరుకో ఆర్ధం ఉంది.. లంబోధరుడుకి అనేక పేర్లున్నాయి.. ప్రతి పేరుకు ఓ ఆర్ధం ఉంటుంది. వాటిలో ముఖ్యమైన వాటిని ఇప్పుడు తెలుసుకుందాము. విఘ్నేశ్వరుడు అనగా విఘ్నాలను […]Read More
తెలంగాణ రాష్ట్ర విద్యాకమీషన్ చైర్మన్ గా ఆకునూరి మురళి
తెలంగాణ రాష్ట్ర విద్యా కమీషన్ చైర్మన్ గా ఐఏఎస్ అధికారి(రిటైర్డ్) ఆకునూరి మురళిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నియమించారు. వ్యవసాయ కమీషన్ చైర్మన్ గా కోదండ రెడ్డి, బీసీ కమీషన్ చైర్మన్ గా జి నిరంజన్ ను నియమించారు. బీసీ కమీషన్ సభ్యులుగా రాపోలు జయప్రకాష్, తిరుమలగిరి సురేందర్,బాలలక్ష్మీ నియమితులయ్యారు. అయితే విద్యా కమీషన్ చైర్మన్ బరిలో ఎమ్మెల్సీ కోదండరాం, ప్రో నాగేశ్వర్ తదితర పేర్లు విన్పించిన కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకునూరి మురళి వైపు […]Read More
కేసీఆర్ అంటే ఓ చరిత్ర.. ఉద్యమం అయిన పోరుబాట అయిన … ప్రతిపక్షమైన.. అధికార పక్షమైన కేసీఆర్ ఉంటేనే బాగుంటదని విశ్లేషకులు పేజీలకు పేజీలు విశ్లేషిస్తారు. అలాంటి కేసీఆర్ ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం క్షేత్రస్థాయిలోకి రాలేదు.. అప్పుడప్పుడు ఆడదపాడదా ప్రత్యేక్షమవ్వడం తప్పా నిరంతరం జనంలో ఉన్నది తక్కువ.. ప్రతిపక్ష పాత్ర మాజీ మంత్రులు కేటీఆర్,హారీష్ రావు సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు అనే నమ్మకం కావోచ్చు.. కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి కొంచెం సమయం ఇవ్వాలనే […]Read More
తెలంగాణ పీసీసీ చీఫ్గా మహేష్కుమార్గౌడ్ నియమితులయ్యారు..ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్గా..ఎమ్మెల్సీగా ఉన్నరు మహేష్గౌడ్.. ఆయనను ను రెండు వారాల క్రితమే పూర్తయిన ఏఐసీసీ కసరత్తులో ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.. తాజాగా అధికారికంగా ఏఐసీసీ ఉత్తర్వులు జారీ చేసింది .మహేష్కుమార్గౌడ్ బీసీ నేత కావడంతో ఆయన వైపే కాంగ్రెస్ అధిష్ఠానం మొగ్గు చూపింది.Read More