ఏపీకి చెందిన కౌశిక్ అనే యువకుడు యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కు వీరాభిమాని. గత కొంతకాలంగా కౌశిక్ క్యాన్సర్ అనే మహమ్మారితో బాధపడుతూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన కుమారుడు వైద్యఖర్చులకు అరవై లక్షల వరకు అవుతుంది. దేవర సినిమా చూడకుండా చనిపోతాడేమో.. చివరగా తన అభిమాన హీరో ఎన్టీఆర్ అయిన తన కుమారుడ్ని చూడాలని ఆ యువకుడి తల్లి మాట్లాడుతూ తీసిన వీడియో వైరల్ అయ్యి ఎన్టీఆర్ వరకు వెళ్లింది. దీనిపై స్పందించిన ఎన్టీఆర్ […]Read More
Tags :breaking news
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కుంభకోణాలు చేస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చకుండా డైవర్ట్ పాలిటిక్స్ తో వాటిని సైడ్ ట్రాక్ పట్టిస్తుంది.. ఆసరా పెంపులేదు.. రైతుభరోసా లేదు.. తులం బంగారం లేదు. అయిన కానీ ఎనిమిది నెలల్లో ఎనబై వేల కోట్ల అప్పులు చేసింది. అఖరికి ఇటీవల పిలిచిన వడ్ల కొనుగోలు టెండర్లో సైతం అవినీతి జరిగింది అని బీజేపీకి చెందిన ఎమ్మెల్యే ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల […]Read More
కేసీఆర్ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన ఐఏఎస్ అధికారి మాజీ సీఎస్ సోమేష్ కుమార్. అలాంటి అధికారి సీఐడీ నోటీసులు జారీ చేసింది. గత ప్రభుత్వంలో వస్తువులు సరఫరా చేయకపోయిన కానీ సరఫరా చేసినట్లు బోగస్ ఇన్ వాయిస్ లను సృష్టించి జీఎస్టీ ఎగవేతతో భారీ అవినీతి జరిగిందని సోమేష్ కుమార్ తో పాటు పలువురి అధికారులపై అవినీతి ఆరోపణలున్నాయి. ఈ ఆరోపణలపై మాజీ సీఎస్ సోమేష్ తో పాటు తెలంగాణ రాష్ట్ర వాణిజ్య పన్నుల శాఖ […]Read More
తెలంగాణ రాష్ట్ర అధికార కాంగ్రెస్ కు చెందిన వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ” మీడియా సమావేశంలో చీరలు.. గాజులు చూపించడం దమ్ము కాదు.. దమ్ముంటే నార్కోటిక్ పరీక్షలు చేయించుకొవాలి. ఆ పరీక్షల ఫలితాలను మీడియా సమావేశం పెట్టి మరి ప్రకటించారు. మీరు డ్రగ్స్ తీసుకుంటారు. అందుకే అలా మాట్లాడుతున్నారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించిందే బీఆర్ఎస్ […]Read More
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ని పరామర్శించిన మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ ” రాష్ట్రంలో ఓ పనికిమాలిన నాయకుడు.. పనికిమాలిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రజలపై పగబట్టారు. హైదరాబాద్ పరిధిలోని ప్రజలంతా బీఆర్ఎస్ వైపే ఉన్నారు. హైదరాబాద్ ప్రజలు నాకు ఒక్క ఓటు వేయలేదు.. ఒక్క సీటు వేయలేదు అని పనికిమాలిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]Read More
హైదరాబాద్ మార్కెట్ లో బంగారం ,వెండి ధరలు మరింత పెరిగాయి. మార్కెట్ లో పది గ్రాముల ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం రూ. 420లు పెరిగి రూ . 74,890 లకు చేరింది. పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం రూ .400 లు పెరిగి రూ. 68,650 లు పలుక్తుంది. మరోవైపు వెండి ధర కేజీ ఏకంగా రూ. 2000లు పెరిగింది. దీంతో కేజీ వెండి ధర రూ.97000 లకు చేరింది.Read More
మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ .. మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్ రెడ్డి (జగ్గారెడ్డి) కౌంటర్ ఇచ్చారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తే నాలుక కోస్తామని బీఆర్ఎస్ నేతలకు వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలు అరికెలపూడి గాంధీ, పాడి కౌశిక్ రెడ్డి ల మధ్య వివాదం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించింది అని ఆయన అన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలను రెచ్చగొడితే బాగుండదు.. తమ జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తి […]Read More
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ లో నూతన మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ ” రైతు భరోసా పథకం పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడూతూ ” కేవలం పంటలు వేసే రైతులకు మాత్రమే ఏడాదికి ఎకరాకు రెండు పంటలకు కలిపి పదిహేను వేలు రైతుభరోసా కింద ఆర్థిక సాయం చేస్తాము. పంట […]Read More
తెలంగాణ రాష్ట్రంలో నిన్న గురువారం బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఇంటీపై… అతనిపై కాంగ్రెస్ ఎమ్మెల్యే అరికెలపూడి గాంధీ తన అనుచరులు దాదాపు వందకార్లలో వెళ్లి మరి దాడులకు దిగిన సంగతి తెల్సిందే.. దీంతో మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తల ధర్నాలు .. అరెస్టులతో రాష్ట్రమంతా అల్లకల్లోలంగా ఉంటే మరోపక్క ఈ రాష్ట్రానికి చెందిన సీనియర్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు […]Read More
తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు అసెంబ్లీలోనైన.. మీడియా సమావేశంలోనైన.. ప్రభుత్వ కార్యక్రమాల సమీక్ష సమావేశంలోనైన ఒక అంశంపై మాట్లాడారంటే దానిపై ఎంతగానో రీసెర్చ్ చేసి మరి సబ్జెక్టూతో మాట్లాడుతారు. ఎదుటివాళ్లు దానికి సమాధానం ఇవ్వలేనంతగా ఉంటుంది మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడే ఏ విషయమైన. తాజాగా ఈరోజు ఉదయం పదకొండు గంటలకు మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు.. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు నేతృత్వంలో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికపూడి గాంధీ గారి […]Read More