అదేమి శోద్యం .. వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి… జనసేనాని.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మధ్యలో పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. అంత రాజకీయ విబేధాలు ఉన్న వీరిద్దరూ ఒకే దారిలో ఎందుకు నడుస్తారు..?. అది జగన్ నడిచే బాటలో పవన్ ఎందుకు వెళ్తారు అని ఆలోచిస్తున్నారా..?. అసలు విషయం అది కాదు.. అసలు ముచ్చట ఏంటంటే గత ఎన్నికల ప్రచారంలో పవన్ జగన్ రాజకీయంగా విమర్శలే కాదు ఏకంగా వ్యక్తిగత […]Read More
Tags :breaking news
ఢిల్లీ ముఖ్యమంత్రిగా రాజీనామా చేస్తున్నట్లు ఆప్ కార్యదర్శి అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి విధితమే. ప్రకటించిన విధంగానే ఈరోజు మంగళవారం ఆప్ ఎల్పీ సమావేశమై కొత్త ముఖ్యమంత్రి పేరును ఖరారు చేశారు. దాదాపు రెండు రోజులుగా నెలకొన్న సందిగ్ధానికి తెరపడింది. ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరో తేలింది. ఆ రాష్ట్ర మంత్రి ఆతిశీ ను తదుపరి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. ఆప్ లేజిస్లేటివ్ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు సాయంత్రం […]Read More
నేను ప్రజల కోసం.. ఓట్లేసి గెలిపించిన ఓటర్ల కోసం పని చేసే సీఎం.. ఫామ్ హౌస్ లో కాళ్లపై కాళ్ళేసుకుని కూర్చునే సీఎం ను కాదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజాపాలన వేడుకలకు ముఖ్య అతిథిగా పాల్గోన్న ఆయన మాట్లాడుతూ ” ఫెడరల్ వ్యవస్థలో రాష్ట్ర ,కేంద్ర ప్రభుత్వాలకు మధ్య ఎన్నో సంబంధాలుంటాయి.. కేంద్రం నుండి మనకు రావాల్సిన పన్నుల వాటాలు, నిధుల కోసం ఎన్నిసార్లైన సరే ఢిల్లీకి వెళ్తానని ఆయన స్పష్టం వేశారు. […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వినాయక నిమజ్జన కార్యక్రమంలో పాల్గోన్న తొలి సీఎంగా రికార్డుకెక్కారు. ఖైరతాబాద్ గణనాధుడి శోభాయాత్రలో ముఖ్యమంత్రి పాల్గోన్నారు. వినాయకుడు ఊరేగింపు సచివాలయం దగ్గర వద్దకు రాగానే ఆయన ఆందులో భాగమయ్యారు. అక్కడి నుంచి ట్యాంక్ బండ్ దగ్గర ఏర్పాటు చేసిన క్రేన్ నంబరు-4 వద్దకు భక్తులతో పాటు నడుచుకుంటూ వెళ్లారు.. ఖైరతాబాద్ శోభాయాత్రలో ఆయన పాల్గోనడం భక్తులను,ప్రజలను ఆశ్చర్యపరించింది. మహావినాయక నిమజ్జనంలో పాల్గోన్న తొలి ముఖ్యమంత్రిగా అనుముల రేవంత్ రెడ్డి రికార్డుకెక్కారు. […]Read More
ఈసారి బాలాపూర్ గణపతి లడ్డూకి రికార్డు ధర పలికింది. బాలాపూర్ వినాయక లడ్డూకి మొదట్లో రూ.450లు పలకింది. తాజాగా వందరెట్లు రికార్డు ధర పలకడం విశేషం… కొలను శంకర్ రెడ్డి ఈ సారి లడ్డూను రూ. 30,01,000లకు దక్కించుకున్నారు. గత ముప్పై ఏండ్లుగా కొలను కుటుంబమే బాలాపూర్ లడ్డూను దక్కించుకుంటున్నారు. లడ్డూ వేలంలో వచ్చిన మొత్తాన్ని బాలాపూర్ గ్రామం అభివృద్ధికి వినియోగిస్తారు.. మరోవైపు బండ్లగూడ రిచ్ మండ్ విల్లాస్ లో లడ్డూ కోటీ ఎనబై ఏడు వేల […]Read More
నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెలపూడి గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ల మధ్య గొడవ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో హీట్ ను పెంచింది. తాజాగా రాజీవ్ గాంధీ, తెలంగాణ తల్లి విగ్రహాల ఏర్పాటు అంశం మరింత హీట్ ను పెంచుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ఎదుట.. అమరవీరుల స్మారక జ్యోతి పక్కన తెలంగాణ తల్లి […]Read More
వైసీపీ ఎమ్మెల్యేకు టీడీపీ కూటమి గాలం…?
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలుపొందింది కేవలం పదకొండు స్థానాలు మాత్రమే… ఎంపీ ఎన్నికల్లో మూడు స్థానాలు మాత్రమే. అయితే వైసీపీ తరపున ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి మత్స్య రాస విశ్వేశ్వరరాజు గెలుపొందారు. వైసీపీ ఏర్పాటు దగ్గర నుండి ఏజెన్సీ ప్రాంతాల్లో ఆ పార్టీకే ప్రజలు పట్టం కడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు.. ఓ ఎంపీ గెలుపొందారు వైసీపీ నుండి. మిగతా అన్ని చోట్ల కూటమి పార్టీలే ఘనవిజయం […]Read More
అదేంటి ఓ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాళ్లు మొక్కడం ఏంటని ఆలోచిస్తున్నారా..? . మొక్కితే గిక్కితే కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాళ్ళో.. లేదా తన పూర్వ పార్టీ టీడీపీకి చెందిన ఎమ్మెల్యే కాళ్లు మొక్కాలి కానీ ఇలా తాను సీఎం కాకముందు నుండి తనను అన్ని విధాలుగా టార్గెట్ చేసిన బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే కాళ్లు మొక్కుతారా అని మీకు డౌటానుమానం రావోచ్చు. ఇది నిజమే అని అంటున్నారు హుజుర్ బాద్ […]Read More
జానీ మాస్టర్ అంటే వృత్తి ఫరంగా స్వయంగా కష్టపడి కొరియోగ్రాఫర్ స్థాయికి ఎదిగారు.. రాజకీయాల్లో స్వతహాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమాని కావడంతో జనసేన పార్టీకి మద్ధతుగా నిలిచారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో జనసేనకు మంచి ఊపు తెచ్చిన పాటలో ఆయనే కోరియోగ్రాఫర్ గా చేయడం కాదు ఆయనే నటించి ఇటు జనసైనికులను అటు ప్రజలను జనసేనవైపు నడిపించేలా చేశారు. ఇటీవల జనసేనలో అధికారకంగా చేరుతున్నట్లు జనసేనాని చేతుల మీదుగా కండువా కప్పించుకోని పార్టీ తీర్ధ […]Read More