Tags :breaking news

Breaking News Movies Slider Top News Of Today

స్త్రీ ఒక శక్తి.. మౌనం పెనుప్రమాదం

ఓ మహిళ మౌనాన్ని తేలికగా తీసుకోవద్దు.. స్త్రీ ఓ శక్తి.. ఆమె మౌనం పెను ప్రమాదం అని అన్నారు సీనియర్ నటి.. అలనాటి హీరోయిన్.. తాజాగా జాతీయ మహిళా కమీషన్ సభ్యురాలు ఖుష్బూ. చిత్రపరిశ్రమలోనే కాదు పని చేసే ప్రతిచోట మహిళలకు రక్షణ లేకుండా పోతుంది. ఇండియన్ చిత్ర పరిశ్రమలో మహిళ నటులు ఎదుర్కుంటున్న పలు సమస్యలపై ఆమె స్పందించారు. ఆమె స్పందిస్తూ ” స్త్రీ వ్యక్తిత్వాన్ని చూసి బలహీనురాలిగా చూడోద్దు. ఆమె ఓ శక్తి.. అతీతమైన […]Read More

Breaking News Slider Sports Top News Of Today

గెలుపే మా లక్ష్యం

మైదానంలో బరిలోకి దిగినప్పుడు ప్రత్యర్థి గురించి కంటే ఆమ్యాచ్ గెలుపైనే మేము ఎక్కువగా దృష్టి పెడతామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నారు. చెన్నై వేదికగా గురువారం నుండి భారత్ -బంగ్లాదేశ్ జట్ల మధ్య తొలి టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్నది. చెన్నై వేదికగా జరగనున్న తొలి టెస్ట్ మ్యాచ్ గురించి కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ ” క్రికెట్ ఆడేటప్పుడు ప్రతి జట్టు టీమిండియా జట్టును ఓడించాలనే ఆలోచిస్తుంది.. ఆ ఆలోచనతోనే ప్రణాళికలను రచించి మైదానంలోకి […]Read More

Breaking News Movies Slider Top News Of Today

జూనియర్ ఎన్టీఆర్ కీలక వ్యాఖ్యలు

హిట్ చిత్రాల దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా… బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్ గా.. సైఫ్ ఆలీఖాన్ ప్రధాన పాత్రలో కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమై ఈ నెల ఇరవై ఏడో తారీఖున ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానున్న మూవీ దేవర.. దేవర మూవీ ప్రమోషన్ కార్యక్రమాలతో హీరోహీరోయిన్లు.. చిత్రం మేకర్స్ ఫుల్ బిజీగా ఉన్నారు. తాజా చెన్నైలో జరిగిన […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి పై బీజేపీ ఎమ్మెల్యే పొగడ్తలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై బీజేపీకి చెందిన సీనియర్ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన మంగళవారం వినాయక నిమజ్జనం సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ ట్యాంక్ బండ్ పై పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి.. నగరం నలువైపుల నుండి గణేష్ లు ట్యాంక్ బండ్ కు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లు బాగున్నాయి. పోలీసులు,మున్సిపల్ సిబ్బంది […]Read More

Breaking News Editorial Slider Telangana Top News Of Today

రాజీవ్ గాంధీ విగ్రహాం వెనక అసలు కథ ఇదేనా ..?- ఎడిటోరియల్ కాలమ్

తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయం ఎదురుగా దివంగత మాజీ ప్రధాన మంత్రి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎంతో అట్టహాసంగా ఆవిష్కరించారు.. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నెహ్రూ నుండి ఇందిర గాంధీ .. రాజీవ్ గాంధీ .. అందరూ దేశం కోసం ప్రాణాలర్పించారు. వారి సేవలు మరువలేనిది. వారు దేశానికి ఎంతగానో చేశారు. కేసీఆర్ కుటుంబం ఏమి చేసింది.. తెలంగాణ వచ్చాక పదవులను అనుభవించారు అని ఆయన ఆరోపించిన సంగతి […]Read More

Breaking News Health Lifestyle Slider Top News Of Today

పాలు ఎక్కువగా తాగితే సమస్యలా..?

పాలు ఆరోగ్యానికి మంచిదని విన్నాము..ఇదేంటి పాలు ఎక్కువగా తాగితే సమస్యలని అంటున్నారు అని ఆలోచిస్తున్నారా..?.అయితే ఎక్కువగా తాగడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..Read More

Breaking News Health Lifestyle Slider Top News Of Today

పసుపు నీటితో ముఖం కడిగితే లాభాలెన్నో…?

పసుపు నీళ్లతో మొహం కడిగితే చాలా లాభాలున్నాయని అంటున్నారు..పసుపును సహాజంగానే యాంటీ బయాటిక్ అంటారు ..పసుపు వల్ల లాభాలెంటో ఇప్పుడు తెలుసుకుందాం..Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

పవన్ కు లోకేశ్ థ్యాంక్స్

ఏపీలో విద్యారంగాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తున్న మంత్రి నారా లోకేశ్ నాయుడును డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అభినందించారు. ఇదేవిధంగా ముందుకు సాగాలి. విద్యావ్యవస్థలో సమూల మార్పులు తీసుకురావాలి.. ప్రతి పేద విద్యార్థికి నాణ్యమైన విద్యను అందించేలా ఏర్పాట్లు చేయాలని ఆయన సూచించారు. మరోవైపు మంత్రి లోకేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న విశ్వవిద్యాలయాలను ప్రక్షాళన చేయాలని నిర్ణయించారు.. ఈ నిర్ణయంలో భాగంగా విద్యారంగ నిపుణులను వీసీలుగా నియమించాలని ఆయన భావించారు. జాతీయ అంతర్జాతీయ స్థాయి విద్యాసంస్థలుగా మార్చేందుకు […]Read More