Tags :breaking news

Breaking News Hyderabad Slider Top News Of Today

మూసీ ఆక్రమణలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

హైదరాబాద్ పరిధిలోని మూసీ ఆక్రమణలపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆక్రమణలను తొలగించేందుకు ప్రత్యేక కార్యాచరణను రూపొందించినట్లు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఎండీ దాన కిషోర్ తెలిపారు. ఇదే విషయమైన బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మూసీ సుందరీకరణలో భాగంగా మూసీలో ప్రైవేటు వ్యక్తులకు సంబంధించిన దాదాపు 1,600 నిర్మాణాలను సర్వే ద్వారా గుర్తించినట్లు తెలిపారు. ఈ నిర్మాణాలను తొలగించాలని నిర్ణయించినట్లు చెప్పారు. అయితే, ఇందుకోసం మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్‌మెంట్ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మంత్రులు ఉత్తమ్ ,జూపల్లి కి షాక్

మహబూబ్ నగర్ జిల్లా పర్యటనలో ఉన్న మంత్రులు జూపల్లి కృష్ణరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు చేదు అనుభవం ఎదురైంది. జిల్లాలోని ఉదండాపూర్ రిజర్వాయర్ ను పరిశీలించేందుకు స్థానిక ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి తో పాటు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు లు వెళ్లారు. ఈ క్రమంలో రిజర్వాయర్ బాధితులు తమకు పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.తమకు ఇచ్చిన హామీ ప్రకారం నష్టపరిహారం ఇస్తామని చెప్పారు.. ఇచ్చిన హామీని నెరవేర్చాలని బాధితులు ఎదురుతిరిగారు. దీంతో ఎమ్మెల్యే […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

నిరుద్యోగ యువతకు రేవంత్ రెడ్డి శుభవార్త

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శుభవార్తను తెలిపింది. బీఎఫ్ఎస్ఐ కోర్సు ప్రారంభోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ముప్పై లక్షల మంది నిరుద్యోగ యువత ఉన్నారు. ఉద్యోగాల భర్తీని బాధ్యతగా ఆచరణలో పెడుతున్నాము. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ముప్పై ఐదు వేల సర్కారు కొలువులిచ్చాము. రానున్న రెండు మూడు నెలల్లో మరో ముప్పై ఐదు వేల ఉద్యోగాలు ఇస్తాము.. వాటికి సంబంధించిన […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రికి తప్పని హైడ్రా వేధింపులు

తెలంగాణ రాష్ట్రంలో ఆయన ఓ మాజీ మంత్రి.. ఎమ్మెల్యే.. వేలాది కోట్ల రూపాయలకు అధిపతి. అయిన కానీ హైడ్రా వల్ల నిద్రలేని రాత్రులు గడుపుతున్నారంట.. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యే.. మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ” హైడ్రా వల్ల నాతో సహా ఎవరికి నిద్రలేకుండా పోతుంది.. అయినవారికి నచ్చినవారికి నోటీసులతో పాటు గడవు ఇస్తారు.. అదే గిట్టనివాళ్లైతే మాత్రం నోటీసులతో పాటే బుల్డోజర్లు అక్కడ ప్రత్యేక్షమవుతాయి. తప్పు చేస్తే.. అక్రమణలకు పాల్పడితే చట్టం […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

దేవర ఈవెంట్ రద్ధుకు కారణం రేవంత్ సర్కారే

ఇటీవల నోవాటెల్ హోటల్ లో జరగాల్సిన దేవర మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ రద్ధైన సంగతి విధితమే. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వైపల్యం వల్లనే రద్ధు అయిందని మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. ఈ రోజు ఆయన నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. మాజీ మంత్రుల బృందం హైడ్రా బాధితులను పరామర్శించడానికెళ్లారు. అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ ” గత పదేండ్లలో హైదరాబాద్ లో ఏ కార్యక్రమం జరిగిన […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

డా. మల్లు రవితో ఆర్ కృష్ణయ్య భేటీ..?. మతలబు ఏంటో..?

బీసీ నేత.. నిన్న రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన ఆర్ కృష్ణయ్య కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారా.?. కాంగ్రెస్ లో చేరితే ఆర్ కృష్ణయ్య కు అత్యున్నత స్థాయి పదవి ఇస్తామని కాంగ్రెస్ ఆఫర్ చేసిందా..?. తమ పార్టీలో చేరితే క్యాబినెట్ హోదా ప్రాధాన్యత ఇస్తామని భరోసా ఇచ్చారా..?. అంటే అవుననే అంటున్నారు రాజకీయ వర్గాలు… కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత… ఎంపీ మల్లు రవి ఆర్ కృష్ణయ్యను ఆయన నివాసానికెళ్ళి భేటీ అయ్యారు. ఈ భేటీలో […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఎదురుమొండి – గొల్లమంద రహదారి నిర్మాణానికి రూ.13.45 కోట్లు

ఏపీ లో కృష్ణా జిల్లా నాగాయలంక మండలంలో ఎదురుమొండి  నుండి గొల్లమంద రోడ్డు ఇటీవలి భారీ వరదలతో ఛిద్రమైంది. ఈ రోడ్డు పునర్నిర్మాణానికి రూ.13.45 కోట్లు వ్యయంతో అంచనాలను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి ముందు ఉంచారు. ఈ రోడ్డు పరిస్థితిపై కృష్ణా జిల్లా కలెక్టర్ శ్రీ బాలాజీ, పంచాయతీరాజ్ ఈ.ఎన్.సి. శ్రీ బాలు నాయక్ వివరించారు. ఎదురుమొండి నుంచి గొల్లమంద వయా బ్రహ్మయ్యగారి మూల రోడ్డు […]Read More

Breaking News National Slider Top News Of Today

సీఎం సిద్ధరామయ్యకు షాక్

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యకు బిగ్ షాక్ తగిలింది.. ముడా కుంభకోణంలో తనపై విచారణను నిలిపేయాలని సిద్ధరామయ్య హైకోర్టును ఆశ్రయించారు.. ఈ పిటిషన్ ను విచారించిన హైకోర్టు కొట్టివేసింది. మైసూరు పట్టణాభివృద్ధి ప్రాధికార సంస్థ (ముడా) భూకేటాయింపుల విషయంలో ఖరీదైన భూములను తన భార్య పార్వతికి దక్కేలా ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కుట్రలు చేశారని ఆరోపణలున్నాయి.. ఈ నేపథ్యంలో ఆయనపై విచారణ చేయాలని కర్ణాటక రాష్ట్ర గవర్నర్ ఆదేశాలు జారీ చేశారు.Read More

Breaking News Slider Telangana Top News Of Today

సిరిసిల్ల కాంగ్రెస్ లో విబేధాలు

సిరిసిల్ల కాంగ్రెస్ పార్టీలో విబేధాలు బయటపడ్డాయి.. నియోజకవర్గ ఇంఛార్జ్ కేకే మహేందర్ రెడ్డిపై అదే పార్టీకి చెందిన నాయకులు సంచలన ఆరోపణలు చేశారు. సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడూతూ ” గత ఇరవై ముప్పై ఏండ్లుగా కాంగ్రెస్ పార్టీ కోసం పని చేస్తున్నాము. అధికారంలో ఉన్న లేకపోయిన పార్టీని నమ్ముకునే ఉన్నాము.. పార్టీ కష్టకాలంలో సైతం అండగా ఉన్నాము.. అధికారంలోకి వచ్చి ఏడాది అయిన సరే […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

పాలకుర్తి కాంగ్రెస్ లో రగడ

అధికార కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు నానాటికి పెరిగిపోతుంది.. జనగామ జిల్లా కేంద్రంలో మాజీ ఎమ్మెల్యేకి.. జిల్లా పార్టీ అధ్యక్షుడికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. తాజాగా పాలకుర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో అదే జోరు కొనసాగుతుంది. నియోజకవర్గ ఎమ్మెల్యే అయిన యశశ్వసిని రెడ్డి అత్తగారైన హనుమండ్ల ఝాన్సీరెడ్డిపై ఆపార్టీకి చెందిన కార్యకర్తలే ఎదురుతిరిగారు. జనగామ జిల్లా కోడకండ్ల గ్రామంలో పలువుర్ని పరామర్శించడానికి కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీరెడ్డి పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా కాంగ్రెస్ శ్రేణులు గత ఎన్నికల్లో […]Read More