Tags :breaking news

Sticky
Breaking News Slider Sports Top News Of Today

టీమిండియాకు షాక్..!

Sports: బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ లో భాగంగా రేపటి నుండి ఐదో టెస్ట్ మ్యాచ్ ప్రారంభం కానున్న సంగతి తెల్సిందే. ఇప్పటికే భారత్ 2-1తో సిరీస్ లో వెనకబడి ఉంది. ఈ నేపథ్యంలో టీమిండియాకు చెందిన పేసర్ ఆకాశ్ దీప్ నడుము నొప్పితో బాధపడుతున్నట్లు తెలుస్తుంది. దీంతో రేపటి మ్యాచ్ కు ఆకాశ్ దీప్ దూరం కానున్నట్లు సమాచారం. ఈ సిరీస్ లో చాలా పొదుగుపుగా బౌలింగ్ చేస్తున్న ఆకాశ్ దీప్ కీలకమైన సిడ్నీ టెస్ట్ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

జనవరి 2 న గేమ్ చేంజర్ ట్రైలర్

ప్రముఖ ఇండియన్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ చేంజర్’. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన అందాల రాక్షసి కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాను శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ అన్‌కాంప్ర‌మైజ్డ్‌గా నిర్మించారు. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీ జ‌న‌వ‌రి 10న ప్ర‌పంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఎస్ఎస్ థమన్ సంగీతం […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకు నోటీసులు.

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన సీనియర్ నేత.. ఆర్మూర్ అసెంబ్లీ నియోజకవర్గ మాజీ శాసన సభ్యులు ఆశన్న గారి జీవన్ రెడ్డి మాల్ కు ఫైనాన్స్ కార్పోరేషన్ ఆధికారులు మరోకసారి నోటీసులు జారీ చేశారు. ఆర్మూర్ ఆర్టీసీ డిపోకి చెందిన స్థలంలో నిర్మించిన పలు వ్యాపార సముదాయంలో బకాయిలు చెల్లించకపోవడంతో ఫైనాన్స్ కార్పోరేషన్ రంగంలోకి దిగి మొత్తం రూ.45.46కోట్ల బకాయిలను చెల్లించాలని ఆ నోటీసుల్లో పేర్కోన్నది. గతంలోనూ […]Read More

Sticky
Breaking News Movies Slider Telangana Top News Of Today

కేసీఆర్ కలను రేవంత్ రెడ్డి నిజం చేస్తాడా..?

తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో తొలి ముఖ్యమంత్రి.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అప్పట్లో ఇచ్చిన హామీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో దాదాపు రెండు వేల ఎకరాల్లో ఫిల్మ్ సిటీని అభివృద్ధి చేసి తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచ స్థాయిలో పోటిపడేలా చర్యలు తీసుకుంటామని . ఆ హామీని నెరవేరిచి తెలుగు సినిమా ఇండస్ట్రీని ఎవరెస్ట్ అంత ఎత్తున నిలబెడదామనుకునే సమయానికి తెలంగాణ ఓటర్లు వినూత్న తీర్పునిచ్చారు. తాజాగా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పోరేషన్ చైర్మన్ .. ప్రముఖ నిర్మాత దిల్ […]Read More

Sticky
Breaking News Hyderabad Slider Top News Of Today

‘హైడ్రా’ పై హైకోర్టు అసహానం..!

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎఫ్టీఎల్.. బఫర్ జోన్ల పరిధిలో ఉన్న అక్రమ నిర్మాణాలను.. భవనాలను కూల్చి ప్రభుత్వ భూములను.. చెరువులను పరిరక్షించడానికి తీసుకోచ్చిన సరికొత్త వ్యవస్థ హైడ్రా.. హైడ్రా ఏర్పడిన దగ్గర నుండి ఇటు ప్రతిపక్షాలు.. అటు గ్రేటర్ ప్రజల నుండి తీవ్ర విమర్శలను ఎదుర్కుంటున్న సంగతి కూడా తెల్సిందే. పలుమార్లు హైకోర్టు సైతం అక్షింతలు వేసింది. అయిన తీరు మార్చుకోని హైడ్రా మరోకసారి హైకోర్టు అగ్రహానికి […]Read More

Sticky
Movies Slider Top News Of Today

సంక్రాంతి బరిలో మూవీలకు రేట్లు పెంపు..!

ఈనెలలో జరగనున్న తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి కి బరిలో ఉన్న నందమూరి బాలకృష్ణ డాకు మహారాజు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తేజ్ గేమ్ చేంజర్, వెంకటేష్ సంక్రాంతి కి వస్తున్నాము అనే 3 సినిమాల టికెట్ రేట్ల పెంపునకు ఏపీ కూటమి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే రామ్ చరణ్ తేజ్ హీరోగా.. శంకర్ దర్శకత్వంలో రాబోతున్న గేమ్ ఛేంజర్ బెనిఫిట్ షోకు ₹600, మల్టీఫ్లెక్స్కు ₹175, సింగిల్ స్క్రీన్ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

యువతకు పూరీ జగన్నాథ్ సందేశం..!

ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ యువతకు ముఖ్యంగా మహిళలకు తన ప్యాడ్ కాడ్ లో ఓ సందేశాన్ని ఇచ్చారు. ఆయన సోషల్ మీడియా కారణంగా నెగటివిటీ తీవ్రమవుతుందని తెలిపారు. ‘మీరు ఏ పోస్టు పెట్టినా నెగెటివిటీని ఆకర్షిస్తున్నట్లే. పనీపాటా లేనివారు దేశంలో కోట్లలో ఉన్నారు. మీ విషయాల్ని రహస్యంగా ఉంచండి. ముఖ్యంగా అమ్మాయిలకు చెబుతున్నాను. భర్తే మీ ప్రపంచం అనుకున్నప్పుడు మిగిలిన ప్రపంచం మీ అన్యోన్యతను చూడాల్సిన అవసరం లేదు. జీవితాన్ని సోషల్ మీడియాలో పెట్టొద్దు’ అని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

టీజీఆర్టీసీ సంక్రాంతి కానుక.

తెలంగాణ నుండి ఏపీకి..రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న తమ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికుల కోసం ఆర్టీసీ నిలయంలోని సంక్రాంతి పర్వదినం సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే వారి కోసం TGSRTC ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ నెల జనవరి 9 నుంచి జనవరి 15 వరకు ప్రత్యేక బస్సులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు 6432 ప్రత్యేక బస్సులను నడపాలని నిర్ణయించింది. అందులో 557 సర్వీస్ లకు ముందస్తు రిజర్వేషన్లకు వీలు కల్పించింది.  www.tgrtcbus.in వెబ్ […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఏపీ ప్రజలకు బాబు న్యూ ఇయర్ కానుక..!

ఏపీ ప్రజలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సకల తెలుగు ప్రజలందరూ సుఖసంతోషాలతో.. అష్ట ఐశ్వర్యాలతో కుటుంబ సభ్యులందరూ 2025 సంవత్సరం గడపాలని ఆయన కోరుకున్నారు. ఈక్రమంలో ఏపీ ప్రజలకు న్యూఇయర్ కానుకను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం గత ఆరు నెలలుగా ఇప్పటికే పలు సంక్షేమాభివృద్ధి పథకాలను అమలు చేశాము.. కొత్తవి చేస్తున్నాము. 2025 కొత్త ఏడాది కొత్త సంక్షేమ.. అభివృద్ధి […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఆస్తుల్లో ఏడో స్థానం.. కేసుల్లో తొలిస్థానం..!

దేశంలో సంపన్న ముఖ్యమంత్రుల స్థానంలో తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఏడో స్థానంలో నిలిచారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరిట రూ.30.04 కోట్ల విలువైన ఆస్తులున్నాయని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. మరోవైపు కేసుల్లో మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిస్థానంలో ఉన్నట్లు కూడా తెలిపింది.దేశంలో ఉన్న పలువురు సీఎంలపై క్రిమినల్ కేసులు ఉన్నాయి… వీటిలో సీఎం రేవంత్ రెడ్డి టాప్‌లో ఉన్నారు. రేవంత్ రెడ్డిపై హయ్యెస్ట్‌గా 89 కేసులు ఉన్నాయి.. అందులో 72 కేసులు సీరియస్ […]Read More