Ap: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలో సమావేశమైన ఏపీ క్యాబినెట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందులో భాగంగా దాదాపు 14 అంశాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటిలో వచ్చే అకడమిక్ ఇయర్ నుంచి అమ్మ ఒడి చెల్లింపులు చేయాలని నిర్ణయం తీసుకుంది. అంతేకాకుండా రాష్ట్రంలో రైతులకు కేంద్రం ఇస్తున్న రూ.10 వేలతో పాటు ఏపీ ప్రభుత్వం మరో రూ.10 వేలు ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం విశేషం. రాష్ట్రంలో ఉన్న మత్స్యకారులకు ఫిషింగ్ హాలిడే […]Read More
Tags :breaking news
Ap: గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన తల్లికి వందనం కార్యక్రమంపై ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుండే తల్లికి వందనం కార్యక్రమాన్ని ప్రారంభించాలని క్యాబినెట్ తీర్మానించింది. ఈ పథకం అమల్లో భాగంగా విధివిధానాలను త్వరలోనే ఖరారు చేయనున్నారు. మరోవైపు ఈ పథకం కింద చదువుకునే ప్రతి విద్యార్థికి ఏడాదికి ప్రభుత్వం రూ.15,000లు అందించనున్నది. ఒక ఇంట్లో ఎంతమంది చదువుకునేవాళ్లు ఉంటే […]Read More
Sports : నలుగురికి ఖేల్ రత్న అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. వీరికి ఈ నెల పదిహేడో తారీఖున రాష్ట్రపతి ముర్ము అందజేయనున్నారు. అంతేకాకుండా మరో ముప్పై రెండు మందికి అర్జున అవార్డులను సైతం కేంద్రం ప్రకటించింది. ఖేల్ రత్న అవార్డులు వరల్డ్ చెస్ ఛాంపియన్ గుకేష్,ఒలింపిక్స్ షూటింగ్ విజేత మనుబాకర్,హాకీ క్రీడాకారుడు హర్మన్ప్రీత్సింగ్,పారా అథ్లెటిక్ ప్రవీణ్కుమార్లకు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. మొత్తం 17 మంది పారా అథ్లెటిక్స్కు అవార్డులను కూడా ఇవ్వనున్నది.Read More
కేసీఆర్ అంటే తెలంగాణ తెచ్చిన నాయకుడు…పదేండ్ల పాటు రాష్ట్రాన్ని సంక్షేమాభివృద్ధిలో అభివృద్ధి చేసి దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిపిన తొలి సీఎం.. అలాంటి కేసీఆర్ కు 2024 కల్సిరాలేదని చెప్పాలి.. ఎందుకంటే ఆ ఏడాదిలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ముప్పై తొమ్మిది స్థానాలకే పరిమితం అయింది.. ఆ తర్వాత ఏడాది జరిగిన లోక్ సభ ఎన్నికల్లో జీరో కి పరిమితమైంది.. దాదాపు పదేండ్ల పాటు ఏకచత్రాధిపత్యం చెలాయిస్తున్న కేసీఆర్ కు తనకు అడ్డే లేదనుకున్న తరుణంలో […]Read More
తెలంగాణ 2025ను స్థానిక సంస్థల ఎన్నికల ఏడాదిగా చెప్పవచ్చు. గ్రామీణ స్థానిక సంస్థల పాలకవర్గాల పదవీ కాలం ముగిసి ఇప్పటికే పది నెలలు అయింది. జీపీలకు ఎన్నికలు నిర్వహించకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన నిధులు నిలిచిపోయాయి. పాలకవర్గాలు లేకపోవడంతో అభివృద్ధి పనులు చేపట్టడానికి అటంకాలు ఏర్పడుతున్నాయి. ఈ నేపథ్యంలో బీసీ డెడికేటెడ్ కమిషన్ నివేదిక రాగానే రిజర్వేషన్లు ఖరారు చేసి ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం సిద్ధమవుతున్నది. దీంతో సంక్రాంతి తరువాత ఎన్నికల షెడ్యూలు విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. […]Read More
Telangana: తెలంగాణ లో కాంగ్రేస్ ప్రభుత్వం కొలువుదీరి ఏడాది పూర్తి అయ్యింది.ప్రభుత్వం ఏర్పాటైనాక ముఖ్యమంత్రి గా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం తనతో కలుపుకుని 12 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేసి వారికి వివిద శాఖలను కేటాయించారు.మరో 6 మంత్రి పదవులను అదిష్టానం పెండింగ్ లో పెట్టింది.అయితే ఏడాది పూర్తైనా ఇంత వరకూ మంత్రి వర్గ విస్తరణ జరగకపోవటంతో అటు ఆశావాహుల్లో,ఇటు ప్రజల్లో కాస్తంత నైర్శ్యం కనబడుతుంది. కీలకమైన విద్యాశాఖ,హోంశాఖ తో పాటు పలు శాఖలు ముఖ్యమంత్రి […]Read More
Telangana: తెలంగాణలో మరోమారు ఉప ఎన్నికలు రానున్నాయా..?. రాజకీయ రణరంగం మరోమారు వేడెక్కనుందా..? .అంటే అవుననే సమాదానం వినిపిస్తుంది.కాంగ్రేస్ పార్టీ గత సార్వత్రిక ఎన్నికల్లో అదికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ నుండి గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలలో 10 మంది ఎమ్మెల్యేలను కాంగ్రేస్ లో చేర్చుకుంది. దీంతో బీఆర్ఎస్ బలం 29 కి తగ్గింది.పిరాయింపులపై అదికార ప్రతిపక్షాల విమర్శలు, ప్రతివిమర్శల నడిచాయి.బీఆర్ఎస్ పార్టీ పార్టీ పిరాయింపు చేసిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని హైకోర్టులో పిటీషన్ దాఖలు […]Read More
హారీష్ రావు, కేటీఆర్ లు డాక్టర్ కు చూపించుకోవాలి..!
Politics : మాజీ మంత్రులు తన్నీరు హారీష్ రావు, కేటీ రామారావు ల మానసిక పరిస్థితి బాగోలేదు.. వారిద్దరూ సరైన వైద్యులకు చూయించుకోవాలని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రైతుభరోసా పై బీఆర్ఎస్ నేతలు చేస్తున్న విమర్షలకు మాజీ మంత్రులు హారీష్, కేటీఆర్ లు మాట్లాడిన మాటలకు మంత్రి కోమటిరెడ్డి కౌంటరిస్తూ పనికిమాలినోళ్లు పనికిమాలిన మాటలు మాట్లాడతారు.. ఆర్ఆర్ఆర్ కేవలం ఏడు వేల కోట్ల రూపాయలకు టెండర్లు పిలిస్తే పన్నెండు వేల కోట్ల రూపాయల అవినీతి జరిగిందని […]Read More
Telangana: ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని సంక్రాంతి పండుగ తర్వాత అమలు చేయనున్న సంగతి తెల్సిందే. కానీ రైతు భరోసా పథకం కేవలం పంట పండించేవాళ్లకే ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్లు సూత్రప్రాయంగా ప్రభుత్వం తెలిపింది. మరోవైపు టాక్స్ పేయర్స్, సర్కారు ఉద్యోగులకు రైతు భరోసా ఇవ్వకూడదని క్యాబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఓ రైతుకు ఎన్ని ఎకరాలున్న కానీ కేవలం ఏడు ఎకరాలకు మాత్రమే రైతుభరోసా […]Read More
Ap: ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత… కూటమి ప్రభుత్వాధినేత నారా చంద్రబాబు నాయుడు తెలుగు సినిమా ఇండస్ట్రీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ప్రస్తుతం తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగింది. తెలుగు సినిమాగా విడుదలై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులను ఆకట్టుకోవడమే కాకుండా కలెక్షన్ల సునామీని సృష్టిస్తుంది. అమరావతి సినీ మార్కెట్ కు బాగా అనుకూలంగా ఉంటుంది. అమరావతి పూర్తయితే టాలీవుడ్ లో సినిమాలన్నీ అమరావతిలోనే […]Read More
