Tags :breaking news
ప్రభుత్వ భూమిని కబ్జా చేసిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అనుచరులు ..!
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాక అధికార పార్టీకి చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, నేతల వరకూ అందరి ఆగడాలకు అడ్డు అదుపు లేదు. ప్రభుత్వ భూములను కబ్జా చేస్తున్నారు. కాంట్రాక్టు బిల్లుల్లో ముప్పై శాతం కమీషన్ తీసుకుంటున్నారు ఒక పక్క ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. మరోపక్క పైసలు లేకుండా మంత్రులు ఫైళ్లు క్లియరెన్స్ చేయరు అని మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యానిస్తారు. ఇంకో పక్క మా పని అయిపోయింది. మీ […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. జగిత్యాల పర్యటనకు విచ్చేసిన మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని స్థానిక కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పుష్ప గుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు. దీంతో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జీవన్ రెడ్డిని ఆలింగనం చేసుకోవడానికి ఆయన దగ్గరకు వెళ్లారు. కానీ జీవన్ రెడ్డి అక్కడ నుండి దూరంగా జరిగారు. ‘మా పని అయిపోయింది. […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఆలేఖ్య చిట్టి పికెల్స్ సిస్టర్స్ . ఈ పేరు సోషల్ మీడియాలో ఎంతగా ట్రోలింగ్ అయిందో తెల్సిందే. చికెన్ పికెల్స్ ధర ఎక్కువగా ఉందని అడిగిన ఓ కస్టమర్ ను ఆలేఖ్య సిస్టర్స్ తిట్టిన బూతుపురాణం ఆడియో సోషల్ మీడియాను షేక్ చేసింది. దీంతో ఆలేఖ్య పికెల్స్ వ్యాపారం మూతపడింది. అయితే, వ్యాపారం మూతపడిన కానీ ఆలేఖ్య సిస్టర్స్ కు మాత్రం ఓ గొప్ప అవకాశం దక్కింది. వాళ్లలో ఒకరైన రమ్య […]Read More
సింగిడి న్యూస్, వెబ్ డెస్క్: కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ కేంద్ర మంత్రి.. ప్రస్తుత రాజ్యసభ సభ్యులు పి చిదంబరం కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్ లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.సల్మాన్ ఖుర్షీద్ మరియు మృతుంజయ్ సింగ్ యాదవ్ రాసిన ‘కాంటెస్టింగ్ డెమోక్రటి డెఫిసిట్’ పుస్తకం ఆవిష్కరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇండియా కూటమి భవిష్యత్ అంత ఉజ్వలంగా లేదు. కాంగ్రెస్ పార్టీ చాలా బలహీనంగా ఉంది. […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఎప్పుడా ఎప్పుడా అని కళ్లు కాయలు కాసేలా ఎదురుచూసిన పవన్ కళ్యాణ్ అభిమానుల ఎదురుచూపులు ఫలించాయి. ప్రముఖ దర్శకుడు జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఏఎం రత్నం నిర్మాతగా జనసేన అధినేత, ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నటిస్తోన్న మూవీ హరి హర వీరమల్లు. ఈ చిత్రానికి సంబంధించిన క్రేజీ అప్ డేట్ చిత్రం మేకర్స్ తెలిపారు. వచ్చే నెల జూన్ పన్నెండు తారీఖున విడుదల చేయనున్నట్లు ఓ పోస్టరును […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కోకాపేటలోని మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నివాసానికెళ్లి కలిశారు. దాదాపు వీరిద్దరూ రెండు గంటల పాటు తాజా రాజకీయ అంశాల గురించి సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీలో ఇటీవల హారీష్ రావును పార్టీ పక్కనెట్టిందనే అంశం చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. త్వరలో పార్టీ కమిటీలు ఏర్పాటు, పార్టీ బలోపేతం తదితర అంశాల గురించి చర్చించినట్లు టాక్. ఏడాదిన్నరగా ప్రభుత్వంపై కొట్లాడుతున్న బీఆర్ఎస్ […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ అయిన మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరంలోని సాగర్ రింగ్ రోడ్ చౌరస్తాలో త్వరలో ప్రారంభం కానున్న ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నిధులన్నీ కాళేశ్వరం ప్రాజెక్టుకే తరలించారు. ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేశారు. అభివృద్ధిని అటకెక్కించారు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా […]Read More
సింగిడి న్యూస్, వెబ్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ.. ఒకప్పటి స్టార్ హీరోయిన్.. పెళ్లి తర్వాత కమ్ బ్యాక్ మూవీస్ తో సూపర్ డూపర్ హిట్స్ కొడుతున్న కాజల్ అగర్వాల్ కు క్రేజీ ప్రాజెక్టులో అవకాశం దక్కినట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ విన్పిస్తోంది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా, నేచూరల్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా సీతారాములుగా నటిస్తోన్న మూవీ ‘రామయాణ’. ఈ […]Read More
సింగిడి న్యూస్, వెబ్ డెస్క్: పాన్ ఇండియా స్టార్ హీరో జూనియర్ ఎన్టీఅర్ అభిమానులకు ఇది మంచి కిక్ ఇచ్చే వార్త. ఈ నెల ఇరవై తారీఖున జూనియర్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు ఓ సర్ ఫ్రైజ్ ను ప్లాన్ చేసింది వార్ 2 మూవీ మేకర్స్. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ హీరోగా అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న వార్ 2 కు సంబంధించిన టీజర్ ను ఈనెల ఇరవై […]Read More