తెలంగాణ రాష్ట్రంలో ఇంకా పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ రాలేదు. కానీ ఆ గ్రామంలో మాత్రం సర్పంచ్ఎన్నికలు ఏకగ్రీవమయ్యాయి. మూడు గుళ్లు కట్టించి, గడపకో రూ.వెయ్యి పంచేందుకు సిద్ధమైన అభ్యర్థికి ఊరోళ్లంతా జై కొట్టారు. అగ్రిమెంట్లసిన అనంతరం విజయోత్సవ వేడుకలు కూడా జరుపుకున్నారు. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువుకొమ్ము తండాలో ఈ ఘటన జరిగింది. చెరువుకొమ్ము తండాలో దాదాపు 883 మంది జనాభా, 700 మంది ఓటర్లు ఉన్నారు. కాగా, తనను సర్పంచ్గా ఏకగ్రీవం చేస్తే సొంత […]Read More
Tags :breakaing news
కథానుగుణంగా పాత్రకు బలమైన విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నిత్యామేనన్.. తన పేరు గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘మేనన్’ అనేది తన ఇంటి పేరు కాదని తెలిపారు. ‘నా అసలు పేరు ఎన్ఎస్ నిత్య. కులాన్ని పేర్లతో ముడిపెట్టడం నచ్చక మా కుటుంబంలో ఎవరూ ఇంటి పేరు వాడరు. నటిగా పలు చోట్లకు ప్రయాణాలు చేయాల్సి రావడంతో న్యూమరాలజీ ఆధారంగా పాస్పోర్టులో ‘మేనన్’ అని జత చేశాం’ అని ఆమె […]Read More
హుస్సేన్సాగర్లో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై నేడు హైకోర్టులో విచారణ
హైదరాబాద్ నగరంలో హుస్సేన్సాగర్లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై నేడు హైకోర్టులో విచారణ జరగనున్నది.. హుస్సేన్సాగర్లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయకూడదన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలన్న పిటిషనర్ పిటిషన్ వేశారు .. ఆ పిటిషన్ లో హైడ్రాను ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్ కోరారు.., ఇవాళ వాదనలను తెలంగాణ హైకోర్టు విననున్నది..Read More
ఏపీ మంత్రి నారా లోకేష్ ఇటీవల మీడియాతో మాట్లాడుతూ భారీ వర్షాలు కురవడంతో ఎదురైన వరదలతో జనం ఇబ్బందుల్లో ఉంటే జగన్ తన ప్యాలెస్ లో విశ్రాంతి తీస్కుంటున్నారు.. బురద రాజకీయాలకి బ్రాండ్ అంబాసిడర్ గా జగన్ మారారని ఆయన దుయ్యబట్టారు. పాస్ పోర్టు సమస్య అనేది లేకుంటే ఎప్పుడో లండన్ వెళ్లేవారు. గత వైసీపీ ప్రభుత్వం బుడమేరు పనులను నిలిపివేసి ఈ విపత్తుకు కారణమైందని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలపై వైసీపీ తమ ట్విట్టర్ హ్యాండిల్ లో […]Read More
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ని జూబ్లీ హిల్స్ లోని ఆయన నివాసంలో ప్రముఖ వ్యాపారవేత్త, కె రహేజా గ్రూప్ ప్రెసిడెంట్ రవి రహేజా కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని వరద బాధితులు సహాయార్థం ముఖ్యమంత్రి సహాయనిధికి రహేజా గ్రూప్ తరపున రూ.5 కోట్ల విరాళం అందజేశారు. వరద బాధితులకు అండగా నిలబడటం కోసం చేసే సహాయ కార్యక్రమాల కోసం ఔదార్యం చాటుకున్న రహేజాకి ముఖ్యమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.Read More
ఐఫోన్ అంటే ఇష్టపడని వారు ఎవరూ ఉండరు.అలాంటి ప్రియులకు ఇది నిజంగానే గుడ్ న్యూస్.. ఈ నెల సెప్టెంబర్ 9న ఐఫోన్ 16 సిరీస్ ఇండియాలో లాంచ్ కానుంది. దీంతో ఐఫోన్ 15 సిరీస్ ఫోన్ల ధరలు భారీగా పడిపోతున్నాయి. గతేడాది ఐఫోన్ 15 ప్రో మ్యాక్స్ లాంచ్ చేసినప్పుడు ధర రూ.1,59,900గా ఉండేది. ఇప్పుడు ఆఫ్లైన్లో దాని రేటు రూ.1,32,990కు పడిపోయింది. క్రెడిట్ కార్డులతో చెల్లిస్తే మరింత డిస్కౌంట్ ఇస్తున్నారు. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ […]Read More
వినాయక చవితి రోజున గణపతిని మొత్తం ఇరవై ఒక్క రకాల పత్రిలతో పూజిస్తారు. మాచీ పత్రి (మాచిపత్రి), బృహతీ (ములక), బిల్వ (మారేడు), దూర్వ (గరిక), దత్తూర (ఉమ్మెత్త),బదరీ(రేగు),అపామార్గ(ఉత్తరేణీ) , తులసీ, చూత (మామిడి). కరవీర (గన్నేరు), విష్ణుక్రాంత (శంఖపుష్పం), దాడిమీ( దానిమ్మ), దేవదారు, మరువక (ధవనం ,మరువం), సింధువార (వావిలి), జాజి (జాజిమల్లి), గండకీ పత్రం (కామంచి), శమీ (జమ్మి),అశ్వత్థ(రావి), అర్జున (తెల్ల మద్ది), అర్క (జిల్లేడు) లాంటి ఇరవై ఒక్క పత్రాలతో పూజిస్తారు.Read More
విఘ్నేశ్వరుడు మొత్తం ముప్పై రెండు రూపాల్లో దర్శనమిస్తాడు. వీటిలో పదహారు ప్రధాన రూపాలుగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అవి ఏంటంటే..?. బాలగణపతి,తరుణ గణపతి,భక్త గణపతి,వీర గణపతి,శక్తి గణపతి,ద్విజ గణపతి,సిద్ధి గణపతి,ఉచ్చిష్ట గణపతి,విష్ణుగణపతి, క్షిప్త గణపతి,హేరంభ గణపతి, లక్ష్మీ గణపతి,మహాగణపతి, విజయ గణపతి, రుత్య గణపతి,ఊర్ధ్వ గణపతి లను ప్రాధాన్యతగా చూస్తారు. గణపతుడికి పేరుకో ఆర్ధం ఉంది.. లంబోధరుడుకి అనేక పేర్లున్నాయి.. ప్రతి పేరుకు ఓ ఆర్ధం ఉంటుంది. వాటిలో ముఖ్యమైన వాటిని ఇప్పుడు తెలుసుకుందాము. విఘ్నేశ్వరుడు అనగా విఘ్నాలను […]Read More
మెగా డాటర్ నిహారిక కొణిదెల హీరోయిన్ అనన్య నాగళ్ల బాటలో నడిచారు. ఏపీ తెలంగాణ లో వరద బాధితుల ఆర్థిక సాయం నిమిత్తం హీరోయిన్ అనన్య నాగళ్ల ఐదు లక్షల రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేసిన సంగతి తెల్సిందే. తాజాగా మెగా డాటర్ నిహారిక కొణిదెల వరద బాధితులకు అండగా ఉంటానని ప్రకటించారు. కానీ అనన్య నాగళ్ల మాదిరిగా ఇరు రాష్ట్రాల కోసం కాకుండా కేవలం ఏపీలోని విజయవాడ పరిధిలోని పది గ్రామ పంచాయితీల కోసం ఒక్కొక్క […]Read More