Tags :break news

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

మాజీ మంత్రి రోజా జైలుకెళ్ళడం ఖాయం

నవ్యాంద్ర లో గత ఐదేండ్లు అధికారంలో ఉన్న వైసీపీ హయాంలో ‘ఆడుదాం ఆంధ్ర’ పేరుతో మాజీ మంత్రి.. నగరి మాజీ శాసనసభ్యులు ఆర్కే రోజా రూ.వేల కోట్ల ప్రభుత్వ సొమ్మును దుర్వినియోగం చేశారని శాప్ ఛైర్మన్ రవినాయుడు ఆరోపించారు. ఓట్ల కోసం 17 ఏళ్లు పైబడిన వారికే క్రీడల్లో అవకాశం కల్పించారని విమర్శించారు. ఆమె పెద్ద అవినీతి తిమింగలమన్నారు. తిరుమల దర్శనాల విషయంలోనూ దోపిడీకి పాల్పడ్డారని చెప్పారు. ఈ రెండు అంశాలపై సీఐడీ విచారణ చేయిస్తామని, కచ్చితంగా […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

వైసీపీ కి బిగ్ షాక్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ (PAC) ఛైర్మన్ జనసేన ఎమ్మెల్యే పులవర్తి ఆంజనేయులుకు అవకాశం దక్కింది. ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి తగినంత బలం లేకపోవడంతో ఆయనను పదవి వరించింది. కాసేపట్లో అసెంబ్లీ కార్యదర్శి అధికారికంగా ప్రకటించనున్నారు. అసెంబ్లీ సంప్రదాయం ప్రకారం విపక్షానికి ఆ పదవి ఇవ్వాల్సి ఉంది. అయితే వైసీపీకి బలం లేనందున ఇవ్వకూడదని కూటమి నేతలు నిర్ణయం తీసుకున్నారు.గత ఎన్నికల్లో కూటమి కి 164స్థానాలు… వైసీపీ కి పదకొండు స్థానాలు వఛ్చిన సంగతి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

హారీష్ రావు దెబ్బకి దిగోచ్చిన రేవంత్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు దెబ్బకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిగోచ్చారు..సిఎం రేవంత్ రెడ్డిని కదిలించిన  హారీష్ రావు చేసిన వరుస ట్వీట్లు. దీంతో మాగనూరు విద్యార్థులకు మంచి వైద్యం అందించాలని ఆదేశాలు జారీచేసిన రేవంత్ రెడ్డి.. మాగనూర్ జెడ్పీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యి 50 మంది విద్యార్థులు ఆసుపత్రి పాలైన ఘటనపై హారీష్ రావు ట్విట్టర్ వేదికగా వరుస టీట్ల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన సిఎం రేవంత్ […]Read More

Breaking News National Slider Top News Of Today

మహారాష్ట్ర లో గెలుపు ఎవరిదీ?-ఎగ్జిట్ పోల్స్

మహారాష్ట్రలో మహాయుతి కూటమి మళ్లీ అధికారంలోకి వస్తుందని పీపుల్స్ పల్స్ అంచనా వేసింది. బీజేపీ, శివసేన, ఎన్సీపీ నేతృత్వంలోని ఈ కూటమికి 175-196 సీట్లు వస్తాయని తెలిపింది. కాంగ్రెస్, ఎన్సీపీ ఎస్పీ , ఎస్ఎస్ యూబీటీ  నాయకత్వంలోని ఎంవీఏ కు 85-112 సీట్లు వస్తాయని పేర్కొంది. బీజేపీకి 113, శివసేనకు 52, ఎన్సీపీకి 17 సీట్లు సొంతంగా వస్తాయంది. కాంగ్రెస్ 35, శరద్ పవార్ పార్టీకి 35, ఉద్ధవ్ సేనకు 27 సీట్లు వస్తాయని తెలిపింది. మరోవైపు  […]Read More

Bhakti Breaking News Slider Telangana Top News Of Today

కోటి దీపోత్సవంలో సీఎం రేవంత్ రెడ్డి..?

“ఒక్క దీపాన్ని వెలిగించినా, ఒక్క దీపాన్ని సంరక్షించినా అది మనకు ముక్తిని కలిగిస్తుంది. సమాజానికి మేలు జరుగుతుందని వేదపండితులు బోధిస్తున్నారు. అలాంటిది కోటి దీపోత్సవ కార్యక్రమం నిర్వహించడం అభినందనీయం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  అన్నారు. కార్తీక పూర్ణిమ శుభవేళ ఆయన తన సతీసమేతంగా ఎన్ టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవంలో పాల్గొన్నారు.ఈ కార్యక్రమ స్పూర్తిగా రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లో దీపోత్సవం జరుగుతుందని సీఎం  చెప్పారు. కోటి దీపోత్సవం నిర్వహించి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

త్వరలో రైతుభరోసా..?

తెలంగాణ రాష్ట్రంలో కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో భూములు లేని నిరుపేదలను రెచ్చగొట్టారు.. బీఆర్ఎస్‌ నేతల హస్తంపై పోలీసులు వెలికితీస్తారు.. తప్పుచేసినవారిని ప్రభుత్వం వదిలిపెట్టదు.. మిగిలిన రైతులకు డిసెంబర్‌ లోపు పక్కాగా రుణమాఫీ చేస్తాము..ఇప్పటికే ఇరవై రెండు లక్షల మంది రైతులకోసం పద్దెనిమిది వేల కోట్ల రుణాలను మాఫీ చేశాము.. మిగిలిని రూ.13 వేల కోట్ల రుణాలను రైతులందరికీ త్వరలోనే చెల్లిస్తాము.. త్వరలో రైతు భరోసా ఒక కిస్తీ చెల్లిస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు.Read More

Breaking News Movies Slider Top News Of Today

రికార్డు స్థాయిలో కంగువా కలెక్షన్లు…!

ప్రముఖ దర్శకుడు శివ, హీరో సూర్య కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘కంగువ’. ఇటీవలే విడుదలైన ఈ సినిమా మంచి ప్రేక్షకాదరణను పొందుతోంది. ఈ నేపథ్యంలో ‘కంగువ’ సక్సెస్‌ గురించి చిత్ర నిర్మాత కేఈ జ్ఞానవేల్‌ రాజా మీడియాతో మాట్లాడుతూ ‘మేము పడిన మూడేళ్ల కష్టానికి ఫలితంగా ప్రేక్షకులు ఘన విజయాన్ని అందించారు. మంచి చిత్రాలను ఆదరించడంలో తెలుగు ప్రేక్షకుల టేస్ట్‌ మరోసారి వెల్లడైంది. ‘తమిళ్‌’ కంటే తెలుగులో ‘కంగువ’కు కలెక్షన్స్‌ వస్తున్నాయి. ఇప్పటి వరకు సూర్య […]Read More

Breaking News Movies Slider Top News Of Today

హీరో సూర్య క్షమాపణలు

సూర్య హీరోగా నటిస్తున్న కంగువా  చిత్ర యూనిట్ నిన్న ముంబైలో ప్రెస్మీట్ నిర్వహించింది. మరోవైపు ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న హీరో సూర్య మీడియాకు క్షమాపణలు చెప్పారు.  ముంబై లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి ఆయన గంట ఆలస్యంగా వెళ్లారు. స్టేజ్ మీదకు వెళ్లగానే ఆలస్యంగా వచ్చినందుకు క్షమించాలని సూర్య కోరారు. అనంతరం సూర్య మాట్లాడుతూ.. అన్ని భాషల్లోని నటులు ఈ మూవీలో నటించారన్నారు. ఎపిక్ సినిమాతో ముందుకు వస్తున్నామని ఆదరించాలని కోరారు. నవంబర్ 14న […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డిపై చట్టపర చర్యలు తీసుకోవాలి

తెలంగాణ తొలి ముఖ్యమంత్రి & బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసిఆర్ పై రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ అతనిపై తక్షణమే కేసు నమోదు చేసి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం టూ టౌన్ పోలీస్ స్టేషన్ నందు పిర్యాదు చేసిన ఖమ్మం జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్, మాజీ ఎంఎల్ఏ కొండబాల కోటేశ్వరరావు మరియు జిల్లా ముఖ్య నాయకులు.అనంతరం మీడియా మిత్రులతో మాట్లాడుతూ: బిఆర్ఎస్ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

తల్లి అవ్వాలని కలలు కంటున్న సమంత..?

తనకు తల్లి అవ్వాలని ఉందని ప్రముఖ నటి సమంత సంచలన వ్యాఖ్యలు చేశారు.సిటాడెల్ హానీ బన్నీ వెబ్ సిరీస్ లో తాను పోషించిన తల్లి పాత్ర గురించి సమంత మాట్లాడుతూ ” నాకు తల్లి కావాలనే కలలు ఉన్నాయి. అమ్మగా ఉండటానికి నేను చాలా ఇష్టపడతాను. ఇందుకు ఆలస్యమైందని నేను అనుకోవట్లేదు. ప్రస్తుతం నేను జీవితంలో చాలా సంతోషంగా ఉన్నాను అని పేర్కొన్నారు. తాజా సిరీస్ లో కూతురుగా నటించిన కశ్వీ మజ్ముందర్ తెలివైన అమ్మాయి. అద్భుతంగా […]Read More