Tags :br naidu

Andhra Pradesh Bhakti Breaking News Slider Top News Of Today

టిటిడి చైర్మన్ ఫోటో ను వాట్సప్ డీపీగా పెట్టుకుని..?

టీటీడీ మార్చి 7 (సింగిడి) టీటీడీ చైర్మన్  పిఆర్వో అని చెప్పుకుంటూ శ్రీవారి సేవా టికెట్లు, దర్శన టికెట్స్ తీసిస్తానని భక్తులను  ఫరూక్ అనే వ్యక్తి మోసం చేస్తున్న సంఘటన వెలుగులోకి వచ్చింది.. తాను మోసపోయానని తెలుసుకున్న సదరు బాధితుడు చైర్మన్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లాడు.. చైర్మన్ అదేశంతో ప్రాధమిక విచారణ జరిపి పోలీసులకు  టీటీడీ విజిలెన్స్ వింగ్ అధికారులు పిర్యాదు చేశారు.. దీంతోఫిర్యాదు ఆధారంగా 318(4),319(2),66D సెక్షన్‌ ల క్రింద నిందితుడిపై కేసు నమోదు చేశారు […]Read More

Andhra Pradesh Bhakti Breaking News Top News Of Today

నేటి నుంచి తిరుమలలో అన్నప్రసాదంలో మసాలా వడ….

ఈరోజు ఉదయం 10.30 గంటల నుండి తిరుపతిలో శ్రీవేంగమాంబ అన్నప్రాసదం లో మసాలా వడ తో భక్తులకు అందుబాటు లో తీసుకురానున్నారు. ఈ కార్యక్రమాన్ని టిటిడి చైర్మన్ బిఆర్ నాయుడు ప్రారంభం చేయనున్నారు.టిటిడి చైర్మన్ గా బి ఆర్ నాయుడు పదవీ బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా ఆయన భక్తులకు అన్నప్రసాదం లో మసాలా వడ అందుబాటు లోకి తెస్తాం అని హామీ ఇచ్చారు .. కానీ కేవలం రెండు రోజుల పాటు వడ పంపిణి చేశారు. తరువాత […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు..!

ఏపీ ఉప ముఖ్యమంత్రి..జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఆయన మాట్లాడుతూ ఎక్కడైనా తప్పుజరిగితే అది తమ అందరి సమష్టి బాధ్యత..అందుకే తిరుపతి ఘటనపై క్షమాపణలు చెప్పాను అని ఆయన తెలిపారు. మరోవైపు టీటీడీ  ఛైర్మన్ బీఆర్ నాయుడు, జేఈఓ వెంకయ్య చౌదరి కూడా క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ డిమాండ్ చేశారు. సారీ చెప్పడానికి నామోషీ ఎందుకని ప్రశ్నించారు. టీటీడీ ఘటనలో అధికారులు తప్పు చేయడంతో ప్రజలు సంక్రాంతి సంబరాలు చేసుకోలేక పోతున్నారని […]Read More