Tags :botsa satyanarayana

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

కోటి రూపాయలివ్వని జగన్..!

ఏపీ మాజీ సీఎం.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి గతంలో విజయవాడలో వచ్చిన వరదలకు గురై సర్వం కోల్పోయిన బాధితులకు సాయంపై శాసనమండలిలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా వరద బాధితులకు వైసీపీ అధినేత.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రకటించిన రూ.కోటి ఇచ్చారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తెలిపారు. దీనికి సమాధానంగా మంత్రి పార్థసారథి స్పందించారు. ప్రభుత్వానికి వైసీపీ అధినేత జగన్ ఇచ్చిన విరాళం అందలేదన్నారు. అలాగే, సాక్షి పేపర్ కొనుగోలుకు […]Read More

Sticky
Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఉత్తరాంధ్ర వైసీపీలో ముసలం…?

ఉత్తరాంధ్ర వైసీపీలో ముసలం మొదలైందా..?. బుధవారం వైసీపీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రకటించిన పార్టీ కోఆర్టినేటర్ల నియామక ప్రకటనతో ఉత్తరాంధ్ర వైసీపీలో అలజడి పుట్టిందా ..?. అంటే అవుననే అంటున్నాయి వైసీపీ వర్గాలు.. ఉత్తరాంధ్ర వైసీపీ కోఆర్టినేటర్ గా ఎంపీ.. ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత విజయసాయి రెడ్డిని జగన్మోహాన్ రెడ్డి నియమించారు. అధికారంలో ఉన్న సమయంలో కోఆర్టినేటర్ గా ఉన్న విజయసాయి రెడ్డి అప్పట్లో టీడీపీ సీనియర్ నేత అశోక […]Read More

Sticky
Andhra Pradesh Slider Top News Of Today

బాబు ని ఇరాకటంలో పెట్టిన బొత్స

ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుని బలే ఇరాకటంలో పెట్టారు వైసీపీకి చెందిన సీనియర్ మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ. ఢిల్లీ పర్యటనలో ఉన్న చంద్రబాబు నాయుడు గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలైన ఏపీకి ప్రత్యేక హోదా… వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ రద్ధు… ప్రత్యేక రైల్వే జోన్ .. పోలవరం ప్రాజెక్టుకు నిధులను సాధించేలా కేంద్ర మంత్రులను ఒప్పించాలి.. ప్రధానమంత్రి నరేందర్ మోదీ చేత ప్రత్యేక […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

MLC గా బొత్స ఏకగ్రీవం

ఏపీలోని వైజాగ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా మాజీ మంత్రి… వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ ఏకగ్రీవమయ్యారు.. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారి ఎమ్మెల్సీ ఎన్నిక నియామక పత్రాన్ని మాజీ మంత్రి బొత్స సత్యనారాయణకు అందజేశారు. అయితే ఈ ఎన్నికల్లో అధికార టీడీపీ కూటమి మెజార్టీ బలం లేకపోతే అభ్యర్థిని నిలబెట్టలేదు. ఎన్నిక నియామక పత్రాన్ని అందుకున్న మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ ” అధికార పార్టీ అంగ బలం.. ఆర్ధబలానికి లొంగకుండా నాకు […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

ఉప ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల

ఏపీలో ఇటీవల ఖాళీ అయిన విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదలైంది. ఈ నెల 13 వరకు నామినేషన్ల స్వీకరించనున్నారు… ఇదే నెల 30న పోలింగ్ నిర్వహించనున్నారు… వచ్చే నెల సెప్టెంబర్ 3న ఉప ఎన్నికల ఓట్ల  లెక్కింపు ఉంటుంది. అయితే వైజాగ్ లో జీవిడబ్ల్యూసీ కార్పొరేటర్లు, యలమంచిలి, నర్సీపట్నం మున్సిపాలిటీల కౌన్సిలర్లు, జెడ్పి , ఎంపీటీసీలు తమ ఓటు హక్కు వినియోగించుకుంటారు. మొత్తం 838 ఓట్లు ఉండగా, ప్రతిపక్ష పార్టీ వైసీపీకి […]Read More

Andhra Pradesh Slider

మాజీ మంత్రి బొత్స పై పిర్యాదు

ఏపీ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత ఆ పార్టీకి చెందిన నేతలు కార్యకర్తలపై దాడులు కేసుల పర్వం కొనసాగుతుంది. తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత.. మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పై పిర్యాదు చేయడం జరిగింది. ఎన్నికల సమయంలో టీచర్ల బదిలీలు విషయంలో ఒక్కో టీచర్ నుండి మూడు నుండి ఆరు లక్షల వరకు డిమాండ్ చేసినట్లు టీడీపీ నేత వర్ల రామయ్య ఏసీబీ కి పిర్యాదు చేశారు. తప్పకుండ బొత్స సత్యనారాయణ ను […]Read More