Tags :BJP

Slider Telangana

కొడంగల్ సాక్షిగా నోరు జారిన సీఎం రేవంత్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ..టీపీసీసీ అధినేత అనుముల రేవంత్ రెడ్డి కొడంగల్ లో జరిగిన కాంగ్రెస్ పార్టీ నేతలు.. కార్యకర్తల సమావేశం సాక్షిగా నోరు జారారు. ఆయన పార్లమెంట్ ఎన్నికలను ఉద్ధేశించి మాట్లాడుతూ” రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ప్రతి ఓటును లెక్కగట్టి మన పార్టీ అభ్యర్థికి వేయించాలని సీఎం హోదాలో ఉండి మరి ప్రజలను ఓటర్లను ప్రలోభం చేస్తూ దొంగ ఓట్లను వేయించాలని పిలుపు ఇచ్చినట్లు ఆర్ధం వచ్చేలా మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే”కొడంగల్ పాలమూరుకు చెందిన ఓటర్లు […]Read More

Slider Telangana

మాజీ మంత్రి KTR పై పిర్యాదు

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి…. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై వరంగల్ జిల్లాలో హనుమకొండలో పిర్యాదు నమోదైంది. ముఖ్యమంత్రి… టీపీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి గురించి మాజీ మంత్రి కేటీఆర్ మాట్లాడూతూ” ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి రూ.2500కోట్లు కాంట్రాక్టర్ల దగ్గర నుండి వసూలు చేసి ఢిల్లీకి పంపారు అని ” అసత్య ప్రచారం చేశారు. ఆ వ్యాఖ్యలు ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు తీసుకెళ్తాయని మాజీమంత్రి కేటీఆర్ పై తగిన చర్యలు తీసుకోవాలని హనుమకొండ […]Read More

Slider Telangana

కాంగ్రెస్ లో చేరికపై ఎంపీ కేకే కీలక ప్రకటన

తెలంగాణ రాష్ట్ర పధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ కు చెందిన సెక్రటరీ జనరల్.. రాజ్యసభ సభ్యుడు కే కేశ్వరరావు కీలక ప్రకటన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ” నాకు కాంగ్రెస్ పార్టీ పుట్టినిల్లు లాంటిది. తీర్థ యాత్రలకు వెళ్లిన ఎవరైన సరే తిరిగి తమ సొంత ఇంటికి చేరుతారు. నేను కూడా తీర్థ యాత్రలకు బీఆర్ఎస్ పార్టీలో చేరాను. బీఆర్ఎస్ లో నేను కేవలం పదేండ్లు మాత్రమే ఉన్నను. నేను పుట్టి పెరిగింది కాంగ్రెస్ లోనే. నేను […]Read More

Slider Telangana

BRS కి ఎంపీ అభ్యర్థి బిగ్ షాక్..?

తెలంగాణ రాష్ట్రంలో మే పదమూడు తారీఖున జరగనున్న లోక్ సభ ఎన్నికల నేపథ్యంలో బీఆర్ఎస్ తరపున బరిలోకి దిగనున్న అభ్యర్థులను ఆ పార్టీ దళపతి… మాజీ సీఎం కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెల్సిందే. దీంతో ఆయా లోక్ సభ నియోజకవర్గాల్లో తమ అభ్యర్థులను గెలిపించడానికి కార్యకర్తలు,నేతలు సన్నద్ధమవుతున్న నేపథ్యంలో ఆ పార్టీకి ఓ ఎంపీ అభ్యర్థి ఎన్నికల బరిలో నుండి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. వరంగల్ లోక్ సభ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి డా కడియం కావ్య […]Read More

Slider Telangana

నేను ఎక్కడున్న కొడంగల్ ను మరిచిపోను

తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి పాలమూరు జిల్లా స్థానిక సంస్థల కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా సీఎం..టీపీసీసీ అనుముల రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును కొడంగల్ లో ఈరోజు గురువారం వినియోగించుకున్నారు. . అనంతరం కొడంగల్ కార్యకర్తల సమావేశంలో పాల్గోన్నారు.. ఈ క్రమంలో వారిని ఉద్ధేశిస్తూ సీఎం రేవత్ రెడ్డి మాట్లాడుతూ నేను ఎక్కడ ఉన్న కానీ నా ఒక కన్ను కొడంగల్ పైనే ఉంటుంది. పలు అభివృద్ధి కార్యక్రమాలతో రాష్ట్రంలో నంబర్ వన్ నియోజకవర్గంగా […]Read More

Slider Telangana

BRS కి బిగ్ షాక్

తెలంగాణలో పదేండ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ కు గత ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆ పార్టీకి చెందిన పలువురు నేతలు అధికార కాంగ్రెస్ లో చేరుతున్నారు. తాజాగా బీఆర్ఎస్ కు చెందిన మాజీ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి,ఎంపీ కేకే ఆ పార్టీకి గుడ్ బై చెప్పనున్నట్లు వార్తలు వస్తున్నాయి.. వీరిద్దరూ ఈ నెల ముప్పై తారీఖున కాంగ్రెస్ పార్టీ తీర్ధం పుచ్చుకోనున్నట్లు ఆ వార్తల సారాంశం..Read More

National Slider

గుండెపోటుతో ఎంపీ మృతి

తమిళనాడు రాష్ట్ర అధికార డీఎంకే పార్టీకి చెందిన ఈరోడ్ ఎంపీ గణేశమూర్తి (77) కి ఇటీవల ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల జావితాలో సీటు ఇవ్వకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన సంగతి తెల్సిందే. దీంతో ఆయన మార్చి24న పురుగుల మందు తాగడంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. అయితే తాజాగా ఆయన గుండెపోటుతో మరణించారు. మూడు రోజుల క్రితం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసిన ఆయనకు కోయంబత్తూరులో ఓ ఆసుపత్రిలో చికిత్స అందిస్తుండగా ఈ రోజు ఉదయం గుండెపోటు […]Read More

Slider Telangana

ఈ నెల29న సిద్దిపేటలో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం

తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న ఎంపీ ఎన్నికల నేపథ్యంలో సిద్ధిపేట అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రం లో ఎంపీ ఎన్నికల సన్నాహక సమావేశం 29వ తేదీ శుక్రవారం రోజున మధ్యాహ్నం 12గంటలకు సిద్దిపేట లోని కొండమల్లయ్య గార్డెన్ లో 3వేల మంది తో కార్యకర్తల సమావేశం నిర్వహిస్తున్నట్లు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు గారు తెలిపారు. ఇందుకు మండల, పట్టణ నాయకత్వం సమన్వయం తో పార్టీ శ్రేణులు సన్నాహక సమావేశం కు తరలివచ్చేల చూడాలన్నారు.. మహిళా విద్యార్థి, యువత […]Read More

Slider Telangana

కేసీఆర్ ఒక్కరే నాకు బాస్

తెలంగాణ రాష్ట్ర ప్రధానప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ అధినేత,మాజీ సీఎం కేసీఆర్ పై మాజీ మంత్రి..సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి తీగుళ్ల పద్మారావు గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఈరోజు మంగళవారం తెలంగాణ భవన్ లో జరిగిన సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ స్థాయి సమీక్షా సమావేశంలో పద్మారావు గౌడ్ మాట్లాడుతూ ” నాకు బండి లేదు.. కార్పోరేటర్ స్థాయి నుండి ఎమ్మెల్యే అయ్యాను.. ఆ తర్వాత మంత్రి..డిప్యూటీ స్పీకర్ అయ్యాను..ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల్లో దిగుతున్నాను.. […]Read More

National

బీజేపీలో చేరిన గాలి జనార్థన్ రెడ్డి

కర్ణాటక రాష్ట్రంలో కల్యాణ రాజ్య ప్రగతి పక్ష (కేఆర్పీపీ) పార్టీకి చెందిన ఎమ్మెల్యే..ఆ పార్టీ అధినేత గాలి జనార్ధన్ రెడ్డి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలో దేశంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి చేరుతున్నాను..కర్ణాటకలో కూడా డబుల్ ఇంజన్ సర్కారు రావాలని కోరుకుంటున్నాను అని ఆయన అన్నారు..Read More