Tags :BJP

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

నాగబాబుకు ప్రమోషన్..?

జనసేన అధినేత…ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడు..ప్రముఖ నటుడైన నాగబాబుకు ఎమ్మెల్యే కోటాలో జరగనున్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం వస్తాదని అందరూ భావించారు..తాజాగా ఆ వార్తలకు చెక్ పెడుతూ నాగబాబును రాజ్యసభకు పంపనున్నట్లు  తెలుస్తోంది. నిన్న మొన్నటి వరకు ఆయన్ను ఎమ్మెల్సీగా ప్రమోట్ చేస్తారు..ఆ తర్వాత మంత్రిగా ఎంపిక చేస్తారనే ప్రచారం బాగా జరిగింది. అయితే ఇప్పుడు ఆయనకు రాజ్యసభసీటు ఇవ్వాలని జనసేన ప్రతిపాదించినట్లు తెలుస్తోంది. ఇటీవల వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి తన పదవికి […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

నవ్యాంధ్ర పునర్నిర్మాణమే లక్ష్యం

గత వైసీపీ పాలనలో ఆగమైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పునర్నిర్మాణం కోసమే తనతో కలిసినట్లు ఉప ముఖ్యమంత్రి..జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చెప్పారు అని టీడీపీ అధినేత..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు.. గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి పార్టీ గెలుపుకోసం ఇటు జనసైనికులు పనిచేశారు.. అటు బీజేపీ కార్యకర్తలు సైతం చాలా క్రమశిక్షణతో గెలుపే లక్ష్యంగా పనిచేశారు.. మన గెలుపు రాష్ట్ర పునర్నిర్మాణానికి సంజీవని.. ప్రధానమంత్రి నరేందర్  మోడీ రాష్ట్రాభివృద్ధికి ఎంతో సహకరిస్తున్నారు.. ప్రపంచబ్యాంక్‌ ద్వారా 15 […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తీన్మార్ మల్లన్న సస్పెండ్ – మున్నూరు కాపు నేతల భేటీ..!

తెలంగాణలో హాట్‌టాపిక్‌గా మున్నూరు కాపు నేతల భేటీ జరిగింది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత.. మాజీ మంత్రి. మాజీ ఎంపీ అయిన వీ హన్మంతరావు నివాసంలో మున్నూరు కాపు వర్గానికి చెందిన అన్ని రాజకీయ పార్టీల నేతలు ఈ భేటీలో పాల్గోన్నారు. ఈ భేటీ సందర్భంగా త్వరలోనే బల ప్రదర్శనకు సిద్ధమవ్వాలని మున్నూరు కాపు నేతలు నిర్ణయించినట్లు సమాచారం. ఇటీవల ప్రభుత్వం నిర్వహించిన కులగణనలో అన్యాయం జరిగిందని పలువురు మున్నూరు కాపు నేతలు తమ తమ అభిప్రాయాన్ని […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

క్రెడిట్ కోసం కాంగ్రెస్ బీజేపీ ఢిష్యూం ..ఢిష్యూం.!

తెలంగాణలో వరంగల్ జిల్లాలోని మామునూరు ఎయిర్ పోర్టు దగ్గర తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. నిన్న వరంగల్‌ ప్రజల ఏళ్లనాటి కల సాకారమవుతోంది. సుమారు 32 ఏళ్ల తర్వాత వరంగల్‌ జిల్లా మామునూరు ఎయిర్​పోర్ట్​ అభివృద్ధికి కేంద్రం ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. కేంద్ర పౌరవిమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు శుక్రవారం ఈ ఉత్తర్వులను జారీ చేశారు.. దీంతో క్రెడిట్ కోసం బీజేపీ, కాంగ్రెస్ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది.. మామునూరు ఎయిర్ పోర్టు క్రెడిట్ మాదంటే […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

అభివృద్ధి లేదు.. సబ్జెక్టు అంతకన్నా లేదు…!

తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క కేంద్రమంత్రి బండి సంజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మంత్రి సీతక్క మాట్లాడుతూ కేంద్రమంత్రిగా ఉంటూ చిల్లర మా టలు మాట్టాడడం తగదని ఇకనైనా ఆ మాటలు బంద్ చేయాలని బండి సంజయ్ కు హితవు పలికారు. గత 11 సంవత్సరాలుగా యువకులకు, నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు ఒక టి కూడా బిజెపి నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అమలు చేయలేదని ఆమె విమ ర్శించారు. ఏడాదికి […]Read More

Breaking News Editorial Slider Top News Of Today

బీసీలంటే కాంగ్రెస్ & బీజేపీలకు ఇంత చులకనా?-ఎడిటోరియల్ కాలమ్..!

మన భారతదేశ జనాభాలో 50 శాతానికి పైగా బీసీ వర్గాల సంఖ్య ఉన్నప్పటికీ, 75 ఏళ్ళ స్వతంత్ర భారత చరిత్రలో వారికోసం ఒక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటుచేయలేదు. ఇది ఈ దేశాన్ని ఇప్పటివరకూ పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల అప్రజాస్వామిక వైఖరికి, అణచివేత ధోరణికి నిదర్శనం. బీసీలకు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉన్నట్టయితే వారి సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి ఉంటుందని, పరిష్కారానికి ఒక అధికారిక వేదిక ఉంటుందని టీఆర్ఎస్ మొదటినుంచీ భావిస్తున్నది. అందుకే, తెలంగాణ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

నాడు వద్దు.. నేడు ముద్దు అంటున్న కాంగ్రెస్ ..!

గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దగ్గర నుండి మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, దనసరి అనసూయ(సీతక్క), ఉప ముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు చేసిన ప్రచారం నో టీఆర్ఎస్. నో ఎల్ఆర్ఎస్ .. కాంగ్రెస్ ముద్దు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేస్తామని హామీచ్చారు. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత ఎల్ఆర్ఎస్ ధరలను నిర్ణయించింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ నిర్ణయంపై ఇటు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ బీజేపీకి షాక్ ..!

తెలంగాణ బీజేపీలో ఫైర్ బ్రాండ్ గా పేరున్న ఎమ్మెల్యే రాజాసింగ్ బీజేపీ పార్టీలో అంతర్గత పోరులో నలిగిపోతున్నట్టు తెలుస్తుంది.తాజాగా ఆయన రాజీనామాకు కూడా సిద్దమైనట్టు తెలుస్తుంది..బీజేపీ పార్టీలో వేధింపులు తట్టుకోలేకపోతున్నాను.. పార్టీకి నువ్వు అవసరం లేదు వెళ్ళిపో అంటే ఇప్పుడే పార్టీకి రాజీనామా చేస్తానని ఒక సమావేశంలోఅన్నట్టు తెలుస్తుంది.బీజేపీనీ వదిలి వెళ్ళడానికి నేను సిద్ధంగా ఉన్నాను..పార్టీలో కొంతమంది చేస్తున్నట్టు నాకు బ్రోకరిజం చేయడం రాదు..గోల్కొండ జిల్లా బీజేపీ అధ్యక్షుడి పదవిని బీసీ లేదా ఎస్సీ వ్యక్తికి ఇవ్వమని […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

త్వరలో కాంగ్రెస్ కు షాక్ ట్రీట్మెంట్-కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

సంగారెడ్డి జిల్లాలో పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి & టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి శ్రీ మల్క కొమరయ్య కి మద్దతుగా ఎల్ఎన్ కన్వెన్షన్ లో జరిగిన ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ ” పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం చుట్టూ తిరిగింది. మార్పు మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఇంకా అప్పుల పాలైంది. ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. […]Read More

Breaking News National Slider Top News Of Today

ఢిల్లీ తీర్పు ఆ సెంట్మెంట్ కు బ్రేక్..?

సహాజంగా రాజకీయ నేతలు ఎవరైన జైలుకెళ్తే సీఎం అవుతారని రాజకీయాల్లో ఇటీవలి కాలంలో ఓ సెటైర్ వైరల్ అవుతూ వస్తోంది. దీనికి ఉదాహరణగా.. జగన్, రేవంత్ రెడ్డి, హేమంత్ సోరెన్,చంద్రబాబు వంటి వారిని చూపిస్తూ వస్తున్నారు. అయితే ఢిల్లీ ఎన్నికలు ఇలాంటి సెంటిమెంట్‌కు చెక్ పట్టారు. అరవింద్ కేజ్రీవాల్ ..తాను అవినీతి చేయలేదని నమ్మితే గెలిపించండి అని ఎంత వేడుకున్నా పట్టించుకోలేదు. చాలా కాలం జైల్లోఉన్న ఆయనను మళ్లీ సీఎం చేయలేదు కదా కనీసం అసెంబ్లీకి కూడా […]Read More