Tags :BJP

National Slider Top News Of Today

విపక్ష నేతగా రాహుల్ కు ప్రత్యేకతలివే..?

దాదాపుగా పడేండ్ల తర్వాత లోక్ సభలో ప్రతిపక్ష హోదా ఓ పార్టీ సాధించింది. ఇటీవల జరిగిన లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తొంబై తొమ్మిది స్థానాల్లో గెలుపొందిన సంగతి తెల్సిందే. బీజేపీ 240స్థానాల్లో గెలుపొంది తన మిత్రపక్షాలతో కల్సి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అయితే లోక్ సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ ని ఇండియా కూటమి ఎన్నుకున్నది. మరి విపక్ష నేతగా రాహుల్ గాంధీ కి ఏమీ ప్రత్యేకతలు ఉంటాయి అనే విషయాలు ఇప్పుడు […]Read More

National Slider Top News Of Today

లోక్ సభ విపక్ష నేతగా రాహుల్ గాంధీ

ఇటీవల విడుదలైన లోక్ సభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 240స్థానాలతో అతి పెద్ద పార్టీ గా అవతరించగా 99స్థానాలతో రెండో పెద్ద పార్టీగా అవతరించింది. అయితే బీజేపీ తమ కూటమి పార్టీ సభ్యులతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఈరోజు జరిగిన ఇండియా కూటమి సమావేశంలో లోక్ సభ లో విపక్ష నేతగా రాహుల్ గాంధీ ని నియమించాలని తీర్మానం తీసుకున్నారు. దాదాపు పడేండ్ల తరువాత లోక్ సభలో విపక్ష నేత ఎన్నికవడం గమనార్హం.Read More

Bhakti Slider Top News Of Today

అయోధ్య రామ మందిరం పై కప్పు నుండి వాటర్ లీక్

శనివారం అర్ధరాత్రి అయోధ్యలో కురిసిన వర్షం కారణంగా నీరు కారుతోందని ఆలయ ప్రధాన పూజారి ఆచార్య సత్యేంద్ర దాస్ సోమవారం తెలిపారు.. సీజన్లో తొలి వర్షానికే గర్భగుడిలోకి నీరు రావడం.. రామ్ లల్లా ఎదుట పూజారి కూర్చునే చోట లీక్ అవ్వడం, ఆలయ ప్రాంగణంలో సరైన డ్రైనేజీ వ్యవస్థ లేక నీరు నిలిచిపోవడం, ప్రధాన పూజారి గుడికి వెళ్లే పదమూడు రోడ్లూ జలదిగ్బంధంలోనే ఉన్నాయి, ఆ రహదారుల్లోని పలు ఇళ్లలోకి చేరిన మురుగునీరు. అయోధ్యను బీజేపీ ‘అవినీతిహబ్’గా […]Read More

National Slider Top News Of Today

మోదీ పిలుపు

పార్లమెంట్ సమావేశాల్లో విపక్షాలు బాధ్యతగా వ్యవహరించాలని 18వ లోక్ సభ తొలిరోజు సమావేశం సందర్భంగా ప్రధానమంత్రి నరేందర్ మోదీ వ్యాఖ్యానించారు. సభలోని సభ్యులందరినీ కలుపుకొని ‘2047 వికసిత్ భారత్’ లక్ష్యం దిశగా సాగుతాము..దేశంలోని ప్రజలందరీ ఆకాంక్షను నెరవేర్చేందుకు విపక్షాలూ సహకరించాలని ఆయన  కోరారు. దేశ చరిత్రలో ఎమర్జెన్సీ ఒక మచ్చ.. అటువంటి పొరపాటు పునరావృతం కాకూడదని ప్రధానమంత్రి నరేందర్ మోదీ అన్నారు. రాజ్యాంగానికి గౌరవం ఇచ్చి నిర్ణయాలు తీసుకుంటామని మోదీ పేర్కోన్నారు.Read More

Slider Telangana Top News Of Today

BJPకి రియల్ ఫైటర్ కావాలి..స్ట్రీట్ ఫైటర్ కాదు

తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా రియల్ ఫైటర్ కావాలి..స్ట్రీట్ ఫైటర్ కాదు అని మల్కాజిగిరి బీజేపీ ఎంపీ ..మాజీ మంత్రి ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. ఓ కార్యక్రమంలో పాల్గోన్న ఈటల రాజేందర్ మాట్లాడుతూ ఎమ్మెల్యే..ఎంపీలుగా గెలిస్తే బీజేపీ అధికారంలోకి రాదు.. స్థానికంగా పార్టీ బలోపేతం చేయాలి. స్థానిక సంస్థల్లో బీజేపీ తరపున అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకోవాలి.. వీధుల్లో కోట్లాడేవాళ్లు కాదు పార్టీ కోసం ఎన్నికల సమరంలో కోట్లాడే రియల్ ఫైటర్స్ కావాలని ఆయన అన్నారు.. […]Read More

Andhra Pradesh Slider

కేంద్ర మంత్రి బీజేపీ వర్మ కీలక వ్యాఖ్యలు

కేంద్ర బొగ్గు భారీ పరిశ్రమల సహాయక శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన భూపాతీరాజు శ్రీనివాస వర్మ తొలిసారిగా భీమవరం వచ్చారు. ఈసందర్బంగా అయన మీడియా తో మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. నేను ఈ స్థాయికి రావడానికి కారణమైన ఏ ఒక్కర్ని మరిచిపోను. అందర్నీ గుర్తుపెట్టుకుంటాను. రాష్ట్ర దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని పని చేస్తాను. నలభై ఏండ్లుగా ఎంతోమంది దగ్గర పని చేశాను. పార్టీ కోసం పనిచేసే కార్యకర్తను అన్ని విధాలుగా ఆదుకుంటాను. కష్టపడే కార్యకర్తకు […]Read More

National Slider

రైతుల ఖాతాల్లో డబ్బులు జమ

దేశ వ్యాప్తంగా ఉన్న రైతుల ఖాతాల్లో రైతుల సంక్షేమమే లక్ష్యంగా తీసుకొచ్చిన ‘పీఎం కిసాన్’  నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మంగళవారం  విడుదల చేశారు. ఏడాదిలో ప్రతి నాలుగు నెలలకు రూ.2 వేలు చొప్పున  రూ.6 వేలు జమ చేస్తున్న కేంద్ర సర్కారు ఈసారి 17వ విడత నిధుల్ని నేరుగా రైతుల ఖాతాల్లోనే జమ చేసింది. ఈ పథకం ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 9.26 కోట్ల రైతులకు రూ.2 వేలు చొప్పున రూ.20 వేల కోట్లకు పైగా […]Read More

Andhra Pradesh Slider

వాలంటీర్లపై మంత్రి సంచలన వ్యాఖ్యలు

ఏపీలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం నియమించిన వాలంటీర్ల వ్యవస్థ ఉంటుందా…?..ఉండదా అనే వార్తలు తెగ చక్కర్లు కొడుతున్నాయి.. తాజాగా ఆ వ్యవస్థ గురించి   సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి మాట్లాడుతూ రాజీనామా చేయకుండా ఉన్న వాలంటీర్లను కొనసాగిస్తామని ఆయన  ప్రకటించారు. అయితే ‘చాలామంది వాలంటీర్లు తమతో వైసీపీ నేతలు బలవంతంగా రాజీనామాలు చేయించారని చెబుతున్నారు. నాకు ఒకటే ఫోన్లు, వాట్సాప్ లో మెసేజ్లు వస్తున్నాయి. ప్రస్తుతం […]Read More

Slider Telangana

తెలంగాణ గవర్నర్ గా మాజీ సీఎం

ప్రస్తుతం తెలంగాణ గవర్నర్‌గా విధులు నిర్వర్తిస్తున్న  సీపీ రాధాకృష్ణన్‌ను త్వరలోనే తప్పించనున్నారా..? . సీపీ రాధాకృష్ణన్ స్థానంలో ఉమ్మడి ఏపీ చివరి ముఖ్యమంత్రిగా పని చేసిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని నియమించనున్నారా అంటే ప్రస్తుతం మీడియాలో వస్తున్న వార్తలను బట్టి నిజమే అన్పిస్తుంది. ప్రస్తుత గవర్నర్ గా ఉన్న సీపీ రాధాకృష్ణన్ తెలంగాణ రాష్ట్ర బాధ్యతలే కాకుండా మరోవైపు పుదుచ్చేరి లెప్టినెంట్ బాధ్యతలను చూస్తున్నారు. ఇటీవల జరిగిన ఎమ్మెల్యే..ఎంపీ ఎన్నికల్లో బీజేపీ పార్టీ ఎక్కువ స్థానాలు […]Read More

Andhra Pradesh Slider

బాబు కు జగన్ కిదే తేడా…?

ఏపీ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు…. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లకి మధ్య ఉన్న తేడా ఇదే అంటూ అధికార టీడీపీ తన సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ లో రాసుకొచ్చింది. ట్విట్టర్ లో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి పాలనలో కక్ష సాధింపు, పగ, తుగ్లక్ నిర్ణయాలు ఉండవని ఆ పార్టీ ట్వీట్ చేసింది. అప్పట్లో ‘బాబు గారికి పేరొస్తుందని అన్న క్యాంటీన్లను రద్దు చేసి పేదల కడుపుకొట్టిన గత ముఖ్యమంత్రి… […]Read More