Tags :bjp mla

Breaking News Slider Telangana Top News Of Today

హెచ్ సీయూ కి బీజేపీ ఎమ్మెల్యేలు..!

తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తున్న వివాదస్పద కంచె గచ్చిబౌలి భూముల ఇష్యూపై ఈ రోజు మంగళవారం బీజేపీ ఎమ్మెల్యేలు హైదరాబాద్ సెంట్రల్ యూనివ ర్సిటీని సందర్శించనున్నారు. ఉదయం10 గంటలకు ఎమ్మెల్యేల బృందం బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో హెచ్ సీయూ కు వెళ్లనున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి వారంతా బయలుదేరుతారు. బీజేవైఎం ఆధ్వర్యంలో హెచ్సీయూ భూముల వేలాన్ని నిరసిస్తూ ఆందోళనకు బీజేపీ ప్లాన్ చేస్తుంది. కాగా, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వేలం అంశంపై […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మరోసారి వార్తల్లో రాజా సింగ్.. ఈసారి ఏకంగా..!

తెలంగాణ రాష్ట్ర బీజేపీ కొత్త అధ్యక్షుడి నియామకంపై గోషామహాల్ అసెంబ్లీ నియోజకవర్గ ఆ పార్టీ ఎమ్మెల్యే రాజాసింగ్ మరోకసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల ఆయన మాట్లాడుతూ ” పార్టీలో ఉన్న చెత్తంతా బయటకు పోవాలి. పాతతరం నాయకులంతా బయటకు వెళ్లి.. కొత్తతరం నాయకులు వస్తేనే పార్టీ అధికారంలోకి వస్తుంది. ఇక్కడ ఉన్న కొంత మంది నాయకులు ఎవరూ అధికారంలో ఉంటే వాళ్లకు వంతు పాడుతున్నారు అని సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే. తాజాగా తెలంగాణ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వార్నింగ్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గా ఉన్న అనుముల రేవంత్ రెడ్డి స్థానంలో త్వరలో కొత్త సీఎం వస్తారని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ ఖండించారు. ‘కాంగ్రెస్ పార్టీలో జరిగే విషయాలు మహేశ్వర్ రెడ్డికి ఏం తెలుసు?..బీజేపీ లో ఆయనకు ఎలాంటి గౌరవం దక్కుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి. మా పార్టీ గురించి వేరే వాళ్లు మాట్లాడితే ఊరుకోం. మాకు సీఎం ఎవరు అనేది ముఖ్యం కాదు. ప్రజాపాలన అందించడమే మా […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణ కు కొత్త ముఖ్యమంత్రి…?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ జాతీయ ఆధిష్టానం గుర్రుగా ఉందా..?.గత నాలుగు నెలలుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏడు సార్లు అపాయింట్మెంట్ కోరిన కానీ రాహుల్ గాంధీ కలవడానికి ఇష్టపడలేదా..?. కాంగ్రెస్ కు చెందిన ఓరిజనల్ మంత్రులు.. ఎమ్మెల్యే. ఎంపీలు రేవంత్ రెడ్డి తీరుపై ఇప్పటికే పలుమార్లు రాహుల్ గాంధీకి పిర్యాదు చేశారా..?. అందుకే త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థానంలో కొత్తవారిని ముఖ్యమంత్రిని నియమించనున్నారా..?. అంటే అవుననే అంటున్నారు బీజేపీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

దీపావళి వేడుకలపై రాజాసింగ్ కీలక ప్రకటన

దీపావళి పండుగ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కీలక ప్రకటన చేశారు.. దీనిపై ఓ వీడియో ను విడుదల చేశారు.. ఆ వీడియోలో లక్ష్మీదేవి బొమ్మ ఉన్న టపాసులను కాల్చొద్దని దీపావళి సందర్భంగా అందర్నీ కోరారు. ‘లక్ష్మీదేవికి మనం పూజ చేస్తాం. ఆ మాత బొమ్మ పెట్టి టపాసులు అమ్ముతున్నారు. ఎప్పటి నుంచో ఈ కుట్ర జరుగుతోంది. అలాంటివి కొనొద్దు. కాల్చొద్దు. ఇలా సంకల్పం తీసుకుంటే మరోసారి అలాంటి టపాసులు తయారు చేయరు’ అని ఆయన చెప్పారు. […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి పై బీజేపీ ఎమ్మెల్యే పొగడ్తలు

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిపై బీజేపీకి చెందిన సీనియర్ గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ పొగడ్తల వర్షం కురిపించారు. ఆయన మంగళవారం వినాయక నిమజ్జనం సందర్భంగా ఎమ్మెల్యే రాజాసింగ్ ట్యాంక్ బండ్ పై పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ” హైదరాబాద్ లో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు చాలా ప్రశాంతంగా జరుగుతున్నాయి.. నగరం నలువైపుల నుండి గణేష్ లు ట్యాంక్ బండ్ కు వస్తున్నాయి. దీనికి సంబంధించి ఏర్పాట్లు బాగున్నాయి. పోలీసులు,మున్సిపల్ సిబ్బంది […]Read More

Breaking News Hyderabad Slider Top News Of Today

రుణమాఫీని పక్కదారి పట్టించేందుకే “హైడ్రా”

తెలంగాణ రాష్ట్రంలో 51% రైతులకు రుణమాఫీ కాలేదు. ఆ విషయాన్ని పక్కదారి పట్టించేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం “హైడ్రా” ను ముందుర వేసుకుంది అని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఆరు గ్యారంటీలను అటకెక్కించేందుకు నిత్యం ఏదోక ఇష్యూతో డైవర్శన్ పాలిటిక్స్ చేస్తున్నారు అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఆయన మండిపడ్డారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ” నిత్యం ఏదోక సంచలనం చేయడమే పనిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి హారీష్ రావు బాటలో BJP MLA

తెలంగాణలో రైతులందరికీ రూ.2,00,000ల రుణమాఫీ జరిగిందని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయడమే కాదు ఉప ఎన్నికల్లో పోటీ చేయను.. రుణమాఫీపై చర్చకు కొడంగల్ నియోజకవర్గ కేంద్రమైన ఓకే.. కొండారెడ్డిపల్లి అయిన ఓకే.. ప్లేస్ డేట్ మీరు ఫిక్స్ చేయండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అని మాజీ మంత్రి.. సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హారీష్ రావు రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన సంగతి తెల్సిందే. తాజాగా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు బాటలో […]Read More

Slider Telangana

తెలంగాణలో 400కోట్ల కుంభకోణం

బీజేపీకి చెందిన ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కీలక వ్యాఖ్యలు చేశారు. అయన మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమృత్ పథకం ద్వారా రాష్ట్రానికి వచ్చిన రూ. 3 వేల కోట్ల రూపాయల నిధులను చీకటి టెండర్లు కోట్ చేసి కుంభకోణం చేశారు. రేవంత్ రెడ్డి తమ్ముడు, బావమరిది కూడా కాంట్రాక్టులో ఇన్వాల్వ్ అయ్యారు.శోధ, గజా, KNR కంపెనీలకు కాంట్రాక్టు పనులు అప్పగించారు. ఎస్టిమెట్లు అన్ని కాంట్రాక్టర్లు తయారు చేసుకొన్నారు.మెగా కృష్ణారెడ్డికి రూ. […]Read More