హైదరాబాద్ నగర వాసులకు శుభవార్త. నగరంలో సుందరీకరణ, పచ్చదం పెంపొందించి అహ్లాదకరమైన వాతావరణం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంలో భాగంగా పలు అభివృద్ధి పనులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించారు. శ్రీ కోట్ల విజయభాస్కర్ రెడ్డి బొటానికల్ గార్డెన్లో సరికొత్త హంగులతో అభివృద్ధి చేసిన ఎకోటూరిజం, వృక్ష క్షేత్రం, వర్చువల్ వైల్డ్లైఫ్ మాడల్ సఫారీలను సీఎం ప్రారంభించారు. ప్రజాపాలన – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా తెలంగాణ అటవీ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో SKVBR బొటానికల్ గార్డెన్లో జరిగిన […]Read More
Tags :bignews
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ కంపెనీతో కీలక ఒప్పందం చేసుకుంది. హైదరాబాద్లో దేశంలోని మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (GSEC)ని నెలకొల్పేందుకు గూగుల్ కంపెనీ ముందుకొచ్చింది. హైదరాబాద్లో స్థాపించే సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రపంచంలోనే అయిదవది. ఏషియా పసిఫిక్ జోన్లో టోక్యో తర్వాత ఏర్పాటు చేస్తున్న రెండో సెంటర్ ఇదే.GSEC ప్రత్యేకమైన అంతర్జాతీయ సైబర్ సెక్యూరిటీ హబ్. ఇది అధునాతన భద్రత మరియు ఆన్లైన్ భద్రతా ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అత్యాధునిక […]Read More
ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమైన నిరుద్యోగ సమస్య పరిష్కారం, రైతాంగానికి అండగా నిలవడం, మహిళలను ప్రగతి పథంలో నడిపించడమే ఎజెండాగా ప్రజా ప్రభుత్వం పనిచేస్తోందని ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి వివరించారు. సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూనే మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన, చేపట్టబోయే అభివృద్ధి పనుల గురించి సమగ్రంగా వివరించారు.ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోపు 55,143 ఉద్యోగ నియామకాలు పూర్తిచేసిన నేపథ్యంలో ప్రజా ప్రభుత్వం – ప్రజా విజయోత్సవ కార్యక్రమంలో భాగంగా అశేష జనవాహిని మధ్యన […]Read More
తెలంగాణ లో ఆరోగ్య ఉత్సవాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది . ప్రజాపాలన వేడుకల్లో 213 అంబులెన్స్లను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు .. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు రాజనర్సింహ, పొన్నం పాల్గొన్నారు .. ఈ క్రమంలో 108 కోసం 136 అంబులెన్స్లు, 102 కోసం 77 అంబులెన్స్లు ప్రారంభీంచడం జరిగింది .. 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, 24 ఫుడ్ సేఫ్టీ అధికారులకు నియామక పత్రాలు అందజేశారు .. 33 ట్రాన్స్జెండర్ క్లినిక్లు, 28 […]Read More
ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ రోజు శనివారం సచివాలయంలో క్యాబినెట్ సమావేశమయింది.. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన సుధీర్ఘ భేటీలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది.. ఈ నిర్ణయాల్లో భాగంగా ప్రభుత్వ ఉద్యోగులకు తక్షణమే ఒక డీఏ విడుదలకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది. మరోవైపు దీపావళి పండుగకు కానుకగా ఇందిరమ్మ ఇండ్లను నిర్మించాలని నిర్ణయం తీసుకుంది.. ప్రతి నియోజకవర్గానికి 3500ఇందిరమ్మ ఇండ్లను నిర్మించనున్నది..సన్న వడ్లకు రూ.500బోనస్ ఇవ్వాలని నిర్ణయం..నవంబర్ ముప్పై తారీఖులోపు కులగణనను […]Read More
మలేషియా రాజధాని కౌలాలంపూర్ లో మలేషియా తెలంగాణ సంఘం (మైతా) ఆద్వర్యంలో జరిగిన బతుకమ్మ వేడుకలలో సుమారు 800 మంది ప్రవాస తెలంగాణ ఆడ బిడ్డలు తెలంగాణ సంస్కృతిని గౌరవిస్తూ కోలాటం,మరియూ ఇతర సాంస్కృతిక కార్యక్రమలతో ఘనంగా బతుకమ్మ వేడుకలను జరుపుకున్నారు.ఈ వేడుకలలో ఉత్తమంగా ఉన్న బతుకమ్మలను సెలెక్ట్ చేసి వాటికి మొదటి, రెండవ, ముడవ బహుమతులకు బంగారు బహుమతులు అందిచటం జరిగింది. ఈ కార్యక్రమములో ముఖ్య అతిథి గా గౌరవ ప్రథమ కార్యదర్శి శ్రీ రాజేష్ […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం కొనసాగుతుందని ఇందిరమ్మ రాజ్యంలో ప్రతి ఇంటికి సంక్షేమ పథకాల ఫలాలు అందుతాయని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు.సోమవారం పెద్దమందడి మండలం వెల్టూరు గ్రామంలో ఏర్పాటుచేసిన మహాలక్ష్మి పథకం రాయితీ సిలిండర్ల ధ్రువపత్రాల పంపిణీ కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొని లబ్ధిదారులకు దృపత్రాలను అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. 10 సంవత్సరాల BRS ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చి రాష్ట్రాన్ని దివాలా తీయించిందని నేడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో […]Read More
Big Breaking News :- BRS మాజీ ఎమ్మెల్యేలు హౌజ్ అరెస్ట్
తెలంగాణ రాష్ట్రంలో రోజురోజుకి దిగజారుతున్న సర్కారు ఆసుపత్రుల పరిస్థితులపై అధ్యాయనానికి బీఆర్ఎస్ మాజీ మంత్రి రాజయ్య, ఎమ్మెల్యే డా. సంజయ్, మరో మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ కుమార్ లతో కల్పి ఓ కమిటీ వేసిన సంగతి విధితమే.. ఈ కమిటీ ఈరోజు గాంధీ ఆసుపత్రిని సందర్శించాలని అనుకున్నది. అంతే గాంధీ ఆసుపత్రిలో జరుగుతున్న మరణాల విషయంలో అధ్యయనం చేయడానికి ఆసుపత్రికి బయల్దేరక ముందే వైద్య కమిటీ సభ్యులని పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు…రాష్ట్రంలోని వైద్య ఆరోగ్య […]Read More
వైసీపీ కి బ్రాండ్ ఇమేజ్ అయన.. పవర్ ఆఫ్ సెంటర్ అయిన మాజీ ముఖ్యమంత్రి… ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డినే.. ఇదే మాట సామాన్య కార్యకర్త నుండి మాజీ మంత్రుల వరకు ఎవర్ని అడిగిన సరే చెప్పే జవాబు ఇదే. కానీ తాజాగా వైసీపీ తీసుకున్న ఓ నిర్ణయంతో వైసీపీలో వైఎస్ జగన్మోహాన్ రెడ్డి కంటే మోస్ట్ పవర్ ఫుల్ లీడర్ ఇంకొకరు ఉన్నారనే అనుమానం కలగకమానదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీ తరపున […]Read More
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వాధికారులకు వార్నింగ్ ఇచ్చారు.వరదల విపత్తు సమయంలో అధికారులు ఎవరూ సరిగా పనిచేయకపోతే ఇబ్బంది పడేది ప్రజలే.. అత్యవసర పరిస్థితుల్లో అధికారులంతా.. వ్యవస్థలన్నీ సర్వశక్తులూ ఒడ్డి పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. సరిగ్గా పనిచేయకపోతే తాను సహించేది లేదని ముఖ్యమంత్రి అధికార యంత్రాంగాన్ని హెచ్చరించారు. ఈరోజే జక్కంపూడిలో ఓ అధికారిని సస్పెండ్ చేశాను. ఐదేళ్ళుంగా అధికార వ్యవస్థలేవి సరిగా పని చేయలేదు. ముందు నుండి […]Read More