Tags :bignews

Breaking News Slider Telangana Top News Of Today

ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా మీడియా నిలవాలి

ప్రభుత్వానికి, ప్రజలకు మీడియా వారధిగా నిలవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. సంచలనం కోసం అవాస్తవాలు ప్రచారం చేయడం ఇప్పుడు కొన్ని మీడియా సంస్థలకు  అలవాటుగా మారిందని, దానివల్ల మొత్తం మీడియా ఇమేజ్ కు బంగం వాటిల్లుతుందన్నారు. గురువారం నల్గొండ ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో యశోద హాస్పిటల్ వారి సహకారంతో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల మెడికల్ క్యాంపును గుత్తా  సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ”  కేవలం వార్తలు, వృత్తే కాకుండా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కేసీఆర్‌.. కిష‌న్ రెడ్డి, బండి సంజ‌య్‌ల‌కు ఆహ్వానం…

డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన స‌చివాల‌యంలో డిసెంబ‌రు 9న తెలంగాణ త‌ల్లి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రిస్తున్నామ‌ని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సంద‌ర్భంగా 7, 8, 9 తేదీల్లో సచివాలయ ప్రాంగణం.. నెక్లెస్ రోడ్డు, ట్యాంక్ బండ్‌ ప‌రిస‌ర ప్రాంతాల్లో తెలంగాణ సంబరాలు అద్భుతంగా నిర్వ‌హించ‌నున్న‌ట్లు సీఎం చెప్పారు. తెలంగాణ  సంస్కృతికి ప‌ట్టం క‌ట్టే కార్య‌క్రమాలు, పిండి వంట‌లు, మ‌హిళా సంఘాల స్టాళ్ల‌తో ఒక పండ‌గ వాతావార‌ణం నెలకొంటుంద‌ని సీఎం చెప్పారు. బోనాలు, వినాయ‌క […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఏడాదిలో 4.50 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇళ్లు….

ప్ర‌తి శాస‌న‌స‌భ నియోజ‌క‌వ‌ర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలో తొలి ఏడాదిలో 4.50 ల‌క్ష‌ల ఇందిర‌మ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ప్ర‌క‌టించారు. ప్ర‌తి ఇంటికి రూ.5 ల‌క్ష‌లు ఇస్తున్నామ‌ని.. దేశంలో ఇంత మొత్తం కేటాయిస్తున్న రాష్ట్రం తెలంగాణేన‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర స‌చివాల‌యంలో ఇందిర‌మ్మ ఇండ్ల మొబైల్ యాప్‌ను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఇళ్ల నిర్మాణం ద్వారా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మీ తల్లి మీదే.!. మా తల్లి మాదే.! అని కాంగ్రెస్ చెబుతుందా..?

సమైక్య రాష్ట్రంలో తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ఒకటే తల్లి ‘తెలుగు తల్లి’ ఉండేది. భాష ప్రాతిపదికన ఏర్పడిన రాష్ట్రంలో తెలుగువారందరూ ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ అని చాలా అభిమానంగా, గర్వంగా పాడుకునేవాళ్ళం.  ఆంధ్రా, తెలంగాణ విడిపోయిన తర్వాత కేసీఆర్‌ ‘మీ తల్లి మీదే.. మా తల్లి మాదే,’ అంటూ తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తెలంగాణ ప్రజలు ఎన్నో పోరాటాలు, త్యాగాలు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నారు కనుక తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ప్రజా పాలన పేరుతో తెలంగాణలో నయ రజాకార్ల రాజ్యం

ప్రజా పాలన పేరుమీద నయ రజాకార్ల రాజ్యం మళ్లీ వచ్చిందని ఇది తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు చూపిస్తున్న జులుం చూస్తే స్పష్టంగా అర్థం అవుతున్నది రేవంత్ రెడ్డిని ప్రశ్నించాడని శాసనసభ్యులు కౌశిక్ రెడ్డిని గృహ నిర్బంధం చేసి అరెస్టు చేయడం కోసం పోలీసులు దౌర్జన్యంగా డోర్లను పగలగొడుతూ అరెస్టు చేయాలనుకోవడం రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గమైన చర్య, మీరు చేస్తే సంసారం! వేరే వాళ్ళు చేస్తే వ్యభిచారమా!! మీరు కేసులో పెట్టిచ్చి నేతలను అక్రమంగా […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మాజీ మంత్రి హారీష్ అరెస్ట్ అప్రజాస్వామికం..!

తెలంగాణ రాష్ట్రం లో ప్రశ్నించే గొంతు లేకుండా చేయాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న కుట్ర లో భాగంగానే  మాజీ మంత్రులు హరీష్ రావు, జగదీష్ రెడ్డి, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకుల అరెస్ట్ లు అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.. ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్‌ సర్కారు ఏడాది పాలనలో హామీలను విస్మరించిందని, అభివృద్ధి లేకపోగా తెలంగాణ ఆగమైందన్నారు. లగచర్లలో ఫార్మా కంపెనీకి భూములు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

ఇందిరమ్మ ఇళ్ల యాప్ ప్రారంభం

డా.బీ.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇందిరమ్మ ఇళ్లకి సంబంధించిన సర్వే మొబైల్‌ అప్లికేషన్‌ను ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. మంత్రులు పొంగులేటి, జూపల్లి, పొన్నం,సంబంధితాధికారులు పాల్గోన్నారు. ఒక్కో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు మంజూరు చేయనున్నారు. వీటిని గ్రామసభల ద్వారా లబ్ధిదారులను ఎంపిక చేసి అందజేస్తారు . మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం, మెదక్‌ జిల్లాల్లో పైలట్‌ ప్రాజెక్టుగా అమలు చేయనున్నది.Read More

Breaking News Movies Slider Top News Of Today

పుష్ప -2కు మెగా హీరో మద్ధతు..!

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరో అల్లు అర్జున్ హీరోగా నిర్మితమై భారీ అంచనాలతో రిలీజవుతున్న మూవీ ‘పుష్ప-2’.. ఈ సినిమా గురించి మెగా కుటుంబం నుంచి ఎవరూ మాట్లాడట్లేదని నెట్టింట చర్చ జరుగుతోంది. ఈక్రమంలో మెగా సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తాజాగా ‘పుష్ప -2’ టీమ్కు విషెస్ తెలిపారు. ‘అల్లు అర్జున్, సుకుమార్ & టీమ్కు నా హృదయపూర్వక బ్లాక్ బస్టర్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా’ అని ఆయన ట్వీట్ చేశారు. కాగా, ఈరోజు […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

పదినెలలు ఓపిక పట్టలేరా..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నేతలపై విరుచుకుపడ్డారు.. పెద్దపల్లి సభలో ఆయన మాట్లాడుతూ ఏ ప్రభుత్వమైనా ఒక్క రోజులోనే అద్భుతాలు సృష్టిస్తుందా? అని  ప్రశ్నించారు. ‘ది గిపో.. దిగిపో అని కేసీఆర్, హరీశ్, కేటీఆర్ అంటున్నారు. మీరు పదేళ్లు అధికారంలో ఉన్నారు. పది నెలలు ఓపిక పట్టలేరా? పెళ్లి అయిన వెంటనే పిల్లలు పుడతారా? అని కౌంటర్ ఇచ్చారు. ప్రభుత్వం ఏ పని చేయాలన్నా విధివిధానాలు ఉంటాయి. మీరు అధికారంలో ఉన్నప్పుడు జానారెడ్డి […]Read More