Tags :bignews

Slider Telangana Top News Of Today

రాత్రి హోటల్స్ పై సీఎం రేవంత్ రెడ్డి కీలక ప్రకటన

తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు మాట్లాడుతూ “ఓ మంత్రి తన కూతురితో పదిన్నరకు నగరంలో అన్ని చోట్ల తిరిగిన కనీసం ఐస్ క్రీమ్ బండి కూడా లేదు.. తిరిగి ఇంటికొస్తుంటే ఓ ఐస్ క్రీమ్ బండి అతను తారసపడగా సదరు మంత్రి అతన్ని అడగగా రాత్రి పది దాటగానే పోలీసులు లాఠీ ఛార్జ్ చేస్తున్నారు.. అందుకే పదిగంటలకు అన్ని మూసేస్తున్నారు అని చెప్పాడని సభలో మాట్లాడిన సంగతి మనకు తెల్సిందే.. తాజాగా […]Read More

Slider Telangana

అసెంబ్లీలో ఎమ్మెల్యే దానం నాగేందర్ బూతు పురాణం -వీడియో

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మాట్లాడుతూ బూతు పురాణం చదివారు… ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ “అసెంబ్లీలో బూతులు మాట్లాడిన దానం నాగేందర్ నీ అమ్మ, తోలు తీస్తా, బయట తిరగనియ్య ఏమనుకుంటున్నారు రా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బెదిరింపులకు దిగారు.. ఇది ఇది అధికార పార్టీలో ఎమ్మెల్యే సంస్కారం..నిండు సభలో దానం నాగేందర్ బూతు పురాణం అంటూ నేటిజన్లు తెలంగాణవాదులు బీఆర్ఎస్ శ్రేణులు […]Read More

Slider Telangana Top News Of Today

ఫ్రీ బస్సు ఎఫెక్ట్ -ఆర్టీసీ కీలక నిర్ణయం

రాష్ట్ర వ్యాప్తంగా మహిళలందరికీ ఉచిత బస్సు ప్రయాణం నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.. ఉచిత బస్సు ప్రయాణం వల్ల టికెట్లు తీసుకుని ఎక్కిన వాళ్లకు కూర్చోవడానికి సీట్లు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తుంది.. దీంతో ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎక్స్ ప్రెస్, డీలక్స్ బస్సుల సంఖ్యను పెంచాలని నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.. ఇప్పటికే బస్సుల సంఖ్య తగ్గడం. ఉచిత బస్సు ప్రయాణం వల్ల ప్రయాణికులు […]Read More

Andhra Pradesh Slider

లక్ష్మీ పార్వతికి బిగ్ షాక్

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన సీనియర్ మహిళా నాయకురాలు అయిన శ్రీమతి లక్ష్మీ పార్వతికి టీడీపీ ప్రభుత్వం బిగ్ షాకిచ్చింది.. అందులో భాగంగా ప్రస్తుతం లక్ష్మీ పార్వతికి ఉన్న  ఆంధ్ర యూనివర్సిటీ ‘గౌరవ ఆచార్యురాలు’ హోదా ఉపసంహరించుకుంటున్నట్లు ఆ యూనివర్సిటీ ఇన్ఛార్జి రిజిస్ట్రార్ కిశోర్ బాబు ఓ ప్రకటనలో తెలిపారు. అయితే గత వైసీపీ ప్రభుత్వం ఆంధ్రా యూనివర్సిటీలో పరిశోధకులకు మార్గదర్శకం అందించే బాధ్యతను లక్ష్మీ పార్వతికి కేటాయించారు. తాజాగా ఆ బాధ్యతను తెలుగు […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

ఒక్కొక్క కుటుంబానికి రూ. 3000లు

గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదల కారణంగా ఇళ్లు విడిచి పునరావాస కేంద్రాలకు వెళ్లిన కుటుంబాలకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం రూ.3వేల చొప్పున ఆర్థిక సాయం చేయనుంది. బాధిత కుటుంబాలకు 25 కిలోల బియ్యం, కిలో చొప్పున కందిపప్పు, పామోలిన్, ఉల్లిగడ్డలు, ఆలుగడ్డల పంపిణీకి నిధులు విడుదల చేస్తూ తాజాగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. రాష్ట్రంలోని వరద ప్రభావిత 8 జిల్లాలకు రూ.26.50 కోట్లు, అలాగే […]Read More

Hyderabad Slider

హైదరాబాద్ లో ఒకేరోజు 12మంది చిన్నారులపై కుక్కలు దాడి

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో దొంగల కంటే కుక్కల బెడదా ఎక్కువగా ఉన్నదా అన్నట్లు రోజుకో సంఘటన వెలుగులోకి వస్తుంది.. ఒకేరోజు పన్నెండు మంది పిల్లలపై కుక్కలు దాడి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.. వివరాల్లోకి వెళ్తే బాలానగర్ పరిధిలోని పలు బస్తీల్లో వీధి కుక్కలు గుంపులుగా చేరి చిన్నారులపై దాడి చేస్తున్నాయి అని కాలనీ వాసులు వాపోతున్నారు .. బాలానగర్ పరిధి రాజు కాలనీ, వినాయక్ నగర్, సాయినగర్ ప్రాంతాల్లో సుమారు 12 […]Read More

Health Lifestyle Slider

చక్కెర మానేస్తే అనేక లాభాలు..?

ఈరోజుల్లో తీపి తినకుండా ఎవరూ ఉండరు..చిన్నా పెద్దా అనే తేడా లేకుండా తీపి తినకుండా ముఖ్యంగా చక్కెర రుచి చూడకుండా ఉండలేరు..అయితే అలాంటివారు చక్కెర తినడం మానేస్తే అనేక లాభాలున్నాయి.. చక్కెర తినకుండా ఉంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..చక్కెర వాడటం మానేస్తే త్వరగా బరువు తగ్గుతారు..శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్ తగ్గుతాయి..ఇది గుండె ఆరోగ్యంగా ఉండటంలో సాయపడుతుంది. చక్కెర తినడం మానేస్తే మెదడు సామర్ధ్యం పెరుగుతుంది..పేగుల్లోని బ్యాక్టీరియాకు మేలు చేస్తుంది..పళ్ల క్వావిటీలు,ఇతర దంత సమస్యలు దరిచేరవు..Read More

Health Lifestyle Slider

తిన్నాక నడిస్తే ఏమవుతుంది…?

చాలా మంది అన్నం తిన్నాక లేదా ఏదైన ఆహారం తీసుకున్నాక విశ్రాంతి తీసుకోవడం.లేదా నిద్రపోవడం చేస్తూ ఉంటారు..అయితే అలా చేయడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పిన ఎవరూ వినరు.. కానీ అన్నం తిన్నాక వంద అడుగులైన నడవాలంటున్నారు నిపుణులు.భోజనం చేశాక నడిస్తే కడుపులో ఉన్న గ్యాస్ అంతా బయటకు వెళ్లిపోతుంది..జీర్ణక్రియ చాలా వేగంగా జరుగుతుంది.. రక్తప్రసరణ మెరుగుపడి మానసిక ఒత్తిడి తగ్గుతుంది..రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది.. నడవటం వల్ల చక్కగా నిద్ర […]Read More

Slider Telangana Top News Of Today

రేషన్ కార్డులు లేనివారికి అలెర్ట్

తెలంగాణ వ్యాప్తంగా కొన్ని లక్షలమంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న సంగతి తెల్సిందే.. అంతే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ కార్యక్రమం కూడా రేషన్ కార్డు లేకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.. వీరికి ఓ శుభవార్తను తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం.. అందులో భాగంగా ఎవరైతే రేషన్ కార్డు లేక రుణమాఫీ కాక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళు కంగారు పడాల్సిన పనీలేదు. త్వరలోనే అధికారులు ఇండ్లకు వెళ్లి […]Read More

Slider Sports

టీం ఇండియా మాజీ ఆటగాడు మృతి

టీం ఇండియా మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్71) ఈ రోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నరు.. అయితే  అన్షుమన్ గైక్వాడ్ వైద్య ఖర్చుల   కోసం బీసీసీఐ రూ.కోటి సాయం చేసింది. ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. అన్షుమన్ మృతిపై బీసీసీఐ కార్య దర్శి జై షా ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. గైక్వాడ్ 1974-87 మధ్య భారత్ తరఫున 40 టెస్టులు, 15 వన్డేలు ఆడారు. రెండు […]Read More