Tags :bignews

Hyderabad Slider

హైదరాబాద్ లో ఒకేరోజు 12మంది చిన్నారులపై కుక్కలు దాడి

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో దొంగల కంటే కుక్కల బెడదా ఎక్కువగా ఉన్నదా అన్నట్లు రోజుకో సంఘటన వెలుగులోకి వస్తుంది.. ఒకేరోజు పన్నెండు మంది పిల్లలపై కుక్కలు దాడి చేసిన సంఘటన వెలుగులోకి వచ్చింది.. వివరాల్లోకి వెళ్తే బాలానగర్ పరిధిలోని పలు బస్తీల్లో వీధి కుక్కలు గుంపులుగా చేరి చిన్నారులపై దాడి చేస్తున్నాయి అని కాలనీ వాసులు వాపోతున్నారు .. బాలానగర్ పరిధి రాజు కాలనీ, వినాయక్ నగర్, సాయినగర్ ప్రాంతాల్లో సుమారు 12 […]Read More

Health Lifestyle Slider

చక్కెర మానేస్తే అనేక లాభాలు..?

ఈరోజుల్లో తీపి తినకుండా ఎవరూ ఉండరు..చిన్నా పెద్దా అనే తేడా లేకుండా తీపి తినకుండా ముఖ్యంగా చక్కెర రుచి చూడకుండా ఉండలేరు..అయితే అలాంటివారు చక్కెర తినడం మానేస్తే అనేక లాభాలున్నాయి.. చక్కెర తినకుండా ఉంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి..చక్కెర వాడటం మానేస్తే త్వరగా బరువు తగ్గుతారు..శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్ తగ్గుతాయి..ఇది గుండె ఆరోగ్యంగా ఉండటంలో సాయపడుతుంది. చక్కెర తినడం మానేస్తే మెదడు సామర్ధ్యం పెరుగుతుంది..పేగుల్లోని బ్యాక్టీరియాకు మేలు చేస్తుంది..పళ్ల క్వావిటీలు,ఇతర దంత సమస్యలు దరిచేరవు..Read More

Health Lifestyle Slider

తిన్నాక నడిస్తే ఏమవుతుంది…?

చాలా మంది అన్నం తిన్నాక లేదా ఏదైన ఆహారం తీసుకున్నాక విశ్రాంతి తీసుకోవడం.లేదా నిద్రపోవడం చేస్తూ ఉంటారు..అయితే అలా చేయడం ఆరోగ్యానికి హానికరం అని చెప్పిన ఎవరూ వినరు.. కానీ అన్నం తిన్నాక వంద అడుగులైన నడవాలంటున్నారు నిపుణులు.భోజనం చేశాక నడిస్తే కడుపులో ఉన్న గ్యాస్ అంతా బయటకు వెళ్లిపోతుంది..జీర్ణక్రియ చాలా వేగంగా జరుగుతుంది.. రక్తప్రసరణ మెరుగుపడి మానసిక ఒత్తిడి తగ్గుతుంది..రక్తంలో చక్కెర స్థాయి అదుపులో ఉంటుంది.బరువు తగ్గడానికి చాలా ఉపయోగపడుతుంది.. నడవటం వల్ల చక్కగా నిద్ర […]Read More

Slider Telangana Top News Of Today

రేషన్ కార్డులు లేనివారికి అలెర్ట్

తెలంగాణ వ్యాప్తంగా కొన్ని లక్షలమంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న సంగతి తెల్సిందే.. అంతే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ కార్యక్రమం కూడా రేషన్ కార్డు లేకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు.. వీరికి ఓ శుభవార్తను తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం.. అందులో భాగంగా ఎవరైతే రేషన్ కార్డు లేక రుణమాఫీ కాక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళు కంగారు పడాల్సిన పనీలేదు. త్వరలోనే అధికారులు ఇండ్లకు వెళ్లి […]Read More

Slider Sports

టీం ఇండియా మాజీ ఆటగాడు మృతి

టీం ఇండియా మాజీ క్రికెటర్ అన్షుమన్ గైక్వాడ్71) ఈ రోజు కన్నుమూశారు. గత కొంతకాలంగా బ్లడ్ క్యాన్సర్ తో బాధపడుతున్నరు.. అయితే  అన్షుమన్ గైక్వాడ్ వైద్య ఖర్చుల   కోసం బీసీసీఐ రూ.కోటి సాయం చేసింది. ఆరోగ్యం విషమించడంతో తుదిశ్వాస విడిచారు. అన్షుమన్ మృతిపై బీసీసీఐ కార్య దర్శి జై షా ఆవేదన వ్యక్తం చేశారు. వారి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు. గైక్వాడ్ 1974-87 మధ్య భారత్ తరఫున 40 టెస్టులు, 15 వన్డేలు ఆడారు. రెండు […]Read More

National Slider Top News Of Today

మోడీ కి షాకిచ్చిన కుమారస్వామి

ప్రధానమంత్రి నరేందర్ మోడీ నాయకత్వంలోని బీజేపీ ప్రభుత్వానికి షాకిచ్చారు కేంద్ర మంత్రి హెచ్ డీ కుమారస్వామి..కర్ణాటకలో బీజేపీ, జేడీఎస్ ల మధ్య విభేదాలు తాజాగా భగ్గుమన్నాయి. ముడా, వాల్మీకి స్కామ్లపై కాంగ్రెస్ సర్కార్కు వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన పాదయాత్రపై నీలినీడలు అలుముకున్నాయి.మాజీ పీఎం దేవెగౌడ కుటుంబాన్ని దెబ్బతీసేందుకు  హసన్ మాజీ ఎమ్మెల్యే ప్రీతంప్రయత్నించిన సంగతి అందరికి తెల్సిందే.. అలాంటి ప్రీతం తో కల్సి   మేం ఎలా వేదిక పంచుకుంటాం? అని కేంద్ర మంత్రి కుమారస్వామి ప్రశ్నించారు. […]Read More

Editorial Slider Top News Of Today

చరిత్ర నుండి పాఠం నేర్చుకొని రేవంత్ రెడ్డి -గుణపాఠం తప్పదా…?- ఎడిటోరియల్ కాలమ్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఓ కీలక సంఘటన చోటు చేసుకుంది.. డిప్యూటీ ముఖ్యమంత్రి.. ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రవేశపెట్టిన ద్రవ్య వినిమయ బిల్లుపై సుధీర్ఘ చర్చ జరిగింది…ఈ సందర్భంగా మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ “ప్రతి అసెంబ్లీ సమావేశంలో నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతారు.. నేను ఏమి తప్పు చేశాను.. పార్టీ మారడం తప్పా..?.. కాంగ్రెస్ గుర్తుపై గెలిచి బీఆర్ఎస్ లో చేరడం తప్పు అయితే అసలు రేవంత్ రెడ్డిని […]Read More

Movies Slider Top News Of Today

అల్లు శిరీష్ విన్నపం -నిర్మాతలు వింటారా మరి..?

అల్లు శిరీష్ బడ్డీ సినిమా ప్రీ రీలీజ్ వేడుకల్లో పాల్గొన్నారు.. ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ “సినిమా విడుదలకు ముందు టికెట్ల ధరలు పెంచద్దు.. ఎందుకంటే హిందీ మాట్లాడే వాళ్ళు 90 కోట్ల మంది ఉంటారు కానీ 3నుండి 4 కోట్ల మంది మాత్రమే హిందీ సినిమాలు చూస్తారు.. కానీ తెలుగు మాట్లాడేవాళ్ళు 10 కోట్ల మంది ఉన్నారు.. అదే తెలుగు సినిమాలను 3 కోట్ల మంది చూస్తారు..అందుకే టికెట్ల ధరలను పెంచి సినిమాలని చూడకుండా […]Read More

National Slider

ఎన్డీఏ రాష్ట్రాలకు శుభవార్త

కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడటం వల్ల ఎన్డీఏ ప్రభుత్వాలున్న ఏపీ,బిహార్లపై బడ్జెట్ 2024-25 నుంచి నిధుల వర్షం కురిసింది. ఏపీలో అమరావతి అభివృద్ధికి రూ.15వేల కోట్ల సాయంతో పాటు పోలవరం నిర్మాణానికి సాయం, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్రం నిధులివ్వనుంది. మరోవైపు బిహార్లో రోడ్ల అభివృద్ధికి రూ.26వేల కోట్ల సాయంతో పాటు ఎయిర్పోర్టులు, మెడికల్ కాలేజీల నిర్మాణాలు, స్పోర్ట్స్ పరంగా అభివృద్ధి చేయనుంది.Read More

Slider Top News Of Today

మార్నింగ్ టాప్ న్యూస్

రేపు అనకాపల్లి, విజయనగరం, విశాఖలో సీఎం చంద్రబాబు పర్యటన తెలంగాణలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు-సీఎం రేవంత్ రెడ్డి ఈనెల 16న ఏపీ కేబినెట్ భేటీ తెలంగాణలో రూ.400 కోట్లతో మారియట్ పెట్టుబడులు ఉత్తరాదిన కుండపోత వానలు, రెడ్ అలెర్ట్‌ జారీ సిఖ్స్ ఫర్‌ జస్టిస్‌ సంస్థపై మరో ఐదేళ్లపాటు నిషేధం టెక్సస్‌లో బెరిల్‌ తుఫాన్‌ బీభత్సం, నలుగురు మృతి జూన్‌లో రూ.21,262 కోట్లు దాటిన SIP పెట్టుబడులు టీమిండియా హెడ్ కోచ్‌గా గౌతం గంభీర్‌Read More