మంగళవారం ఉదయం ప్రారంభమైన పార్లమెంట్ సమావేశాల్లో లోక్ సభలో కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్ వాల్ జమిలీ ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టారు. జమిలీ ఎన్నికల బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టడంతో కాంగ్రెస్,ఇతర పక్షాల సభ్యులు వ్యతిరేకిస్తూ తీవ్ర నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ బిల్లుపై కాంగ్రెస్ ఎంపీ మనీష్ తివారీ మాట్లాడుతూ జమిలీ ఎన్నికల బిల్లు రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తుంది. రాష్ట్రాల అసెంబ్లీ కాల వ్యవధిని తగ్గించడానికి వీళ్లేదు. బీజేపీ తమ స్వార్ధ […]Read More
Tags :big news
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ కు గాయమైంది. ఓ సినిమా షూటింగ్ సందర్భంగా ఈ గాయమైనట్లు హీరో ప్రభాస్ వెల్లడించారు. జపాన్ లో వచ్చే నెల మూడో తారీఖున విడుదలవ్వనున్న కల్కి ప్రమోషన్లకు తాను హాజరు కావడం లేదు. షూటింగ్ లో తగిలిన గాయంలో తన చీలమండ బెనికింది. అందుకే వెళ్లలేకపోతున్నాను స్వయంగా హీరో ప్రభాస్ ప్రకటించాడు. డిస్ట్రిబ్యూటర్ల టీమ్ ప్రమోషన్ల కార్యక్రమంలో పాల్గోంటుందని తెలిపారు. దీంతో ప్రభాస్ త్వరగా కోలుకోవాలని అభిమానులు ట్వీట్స్ చేస్తున్నారు.Read More
అల్లు అర్జున్ అరెస్టును కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖండించారు. జాతీయ అవార్డు పొందిన నటుడిని దుస్తులు మార్చుకోవడానికి కూడా టైమ్ ఇవ్వకుండా బెడ్రూమ్ నుంచి అరెస్ట్ చేసి అగౌరవపరిచారని ఆయన అన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ మరణించడం చాలా దురదృష్టకరమని, ఈ ఘటనకు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యమే కారణమని అన్నారు. పెద్ద ఈవెంట్లకు ప్రభుత్వమే సరైన ఏర్పాట్లు చేయాల్సిందని ఆయన ట్వీట్ చేశారు. మరోవైపు ఇటీవల విడుదలైన పుష్ప 2 మూవీ ప్రీమియర్ షో […]Read More
సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ నటుడు మోహాన్ బాబు కు హైకోర్టు బిగ్ షాకిచ్చింది. ఇటీవల తన ఫామ్ హౌస్ లో జరిగిన ఓ ఘటనలో ప్రముఖ తెలుగు న్యూస్ మీడియాకు చెందిన టీవీ 9 జర్నలిస్ట్ రంజిత్ పై మోహన్ బాబు మైకుతో దాడికి దిగిన సంగతి తెల్సిందే. ఈ ఘటనలో రంజిత్ కు తీవ్ర గాయాలయ్యాయి. ఈకేసులో మోహన్ బాబు పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. దీనిపై బెయిల్ గురించి మోహన్ […]Read More
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన స్టార్ హీరో.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను సంధ్య థియేటర్ ఘటనలో ఈరోజు శుక్రవారం చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెల్సిందే. అయితే బన్నీ అరెస్ట్ పై బీఆర్ఎస్ శ్రేణులు వినూత్నంగా స్పందిస్తున్నారు. ఇటీవల జరిగిన పుష్ప 2 సక్సెస్ మీట్ లో ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి పేరును హీరో అల్లు అర్జున్ మరిచిపోయారు. నీళ్ళు తాగి ఆ తర్వాత ఆయన పేరును ఉచ్చరించారు. రేవంత్ రెడ్డి […]Read More
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని ఏపీ మంత్రివర్గంలో చేరబోతున్న నాగబాబుకు ఏ శాఖ ఇస్తారనేది ఆసక్తిగా మారింది. ఆయనకు సినిమాటోగ్రఫీ శాఖ ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. సొంత పార్టీ కావడంతో టూరిజంతోపాటు కందుల దుర్గేశ్ వద్ద ఉన్న ఈ శాఖ బదిలీ సులభం అవుతుందనే ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. నాగబాబు సినిమాటోగ్రఫీ మంత్రి అయితే ఇటు ఇండస్ట్రీ, అటు ప్రభుత్వం మధ్య వారధిగా ఉంటారని అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. గనుల శాఖ ఇస్తారనే ప్రచారమూ ప్రస్తుతం […]Read More
ప్రముఖ వివాదస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ఏపీ అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టులో ఊరట లభించింది. గతంలో ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రివర్యులు నారా లోకేష్ నాయుడు గురించి ఆర్జీవీ తన ట్విట్టర్ వేదికగా అవమానిస్తూ మార్ఫింగ్ పోస్టులు పెట్టిన సంగతి తెల్సిందే. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు పోలీస్ స్టేషన్లలో ఆర్జీవీపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. పోలీసులు హైదరాబాద్ లోని రామ్ గోపాల్ […]Read More
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇద్దరూ ఉండవల్లిలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో భేటీ అయ్యారు. ఈ భేటీలో రాజ్యసభ సభ్యుల ఎంపిక,బియ్యం అక్రమ రవాణా,అదానీ విద్యుత్ ఒప్పందాలు, తాజా రాజకీయ పరిస్థితులపై చర్చకు రానున్నది. ఇదే భేటీలో మంత్రి వర్గ సమావేశంలో చర్చించాలని పలు అంశాలపై కూడా చర్చే జరిగే అవకాశం ఉంది.Read More
తెలంగాణ ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన విజయోత్సవాలకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ వ్యతిరేక కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయించింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్ర పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈరోజు వర్కు షాపు ప్రారంభమైంది. ఈ వర్కుషాపులో రేపటి నుండి డిసెంబర్ ఆరో తారీఖు వరకు నిరసన కార్యక్రమాలను చేపట్టాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా డిసెంబర్ రెండు,మూడో తారీఖున రాష్ట్రంలోని అన్ని […]Read More
“అబద్దాల పునాదులతో అధికారంలోకి రావాలని బీఆర్ఎస్ ప్రయత్నం చేస్తుంది” అని దిలావార్ పూర్ లో ఇథనాల్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు అధికారులపై ఎదురుతిరిగిన నేపథ్యంలో మంత్రి ధనసరి అనసూయ బీఆర్ఎస్ పై తీవ్రంగా విరుచుకుపడ్డారు.. మీడియా తో మంత్రి సీతక్క మాట్లాడుతూ “దిలావార్ పూర్, గుండంపల్లి మధ్యలో ఇథానాల్ ఫ్యాక్టరీ పై కుట్ర జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వం హాయాంలోనే ఇథానాల్ ఫ్యాక్టరీ కి అన్ని రకాల అనుమతులు వచ్చాయి. మా ప్రభుత్వం వచ్చాక మేము […]Read More