Tags :big news

Sticky
Breaking News Slider Sports Top News Of Today

పీకల్లోతు కష్టాల్లో భారత్…!

సిడ్నీ వేదికగా జరుగుతున్న బోర్డర్ గవాస్కర్ టెస్ట్ సిరీస్ ఐదో టెస్ట్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఈరోజు రెండో సెషన్ లో 181పరుగులకు ఆలౌటైన సంగతి తెల్సిందే. టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 185 పరుగులకు ఆలౌటైన సంగతి తెల్సిందే. దీంతో ఆసీస్ నాలుగు పరుగుల వెనకంజలో ఉంది. టీమిండియా బౌలర్లలో ప్రసిద్ధ్ కృష్ణ మూడు వికెట్లు, మహ్మాద్ సిరాజ్ మూడు వికెట్లు,బూమ్రా రెండు,నితీశ్ కుమార్ రెడ్డి రెండు వికెట్లు తీశారు. ఆసీస్ జట్టులో అరంగ్రేటం చేసిన […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మన్మోహాన్ సింగ్ కు సీఎం రేవంత్ నివాళులు

ప్రముఖ ఆర్థిక వేత్త, మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణం పట్ల ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.మాజీ ప్రధానమంత్రి డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి భౌతిక కాయానికి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి  నివాళులు అర్పించారు. మన్మోహన్ సింగ్ గారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి సానుభూతిని తెలియజేశారు.  డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి మరణంతో దేశం ఒక గొప్ప నాయకుడిని కోల్పోయిందని అన్నారు. వారు ఆర్థిక శాఖ […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

లాభం వాళ్లకు..! భారం ప్రజలకు..?-రేవంత్ రెడ్డి రూటే సపరేట్..!.

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురి ప్రముఖులతో భేటీ అయిన సంగతి తెల్సిందే. ఈ భేటీలో సినిమా ఇండస్ట్రీ పెద్దల నుండి పలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి వచ్చినట్లు తెలుస్తుంది. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క లు కూడా వాళ్లకు కొన్ని ప్రతిపాదనలు సూచించినట్లు తెలుస్తుంది. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్న నూట పంతొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాల్లో యువభారత సమీకృత పాఠశాలలను నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కారు […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

సినిమా వాళ్లతో రేవంత్ భేటీపై నటి సంచలన వ్యాఖ్యలు..!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క, మంత్రులు కోమటీరెడ్డి వెంకటరెడ్డి, దామోదర రాజనరసింహా, పొన్నం ప్రభాకర్ నిన్న గురువారం భేటీ అయిన సంగతి తెల్సిందే. ఈ భేటీలో పలు అంశాల గురించి ఇరువురు చర్చించారు. వీరి భేటీపై ప్రముఖ నటి పూనమ్ కౌర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రితో టాలీవుడ్ ప్రముఖుల భేటీని ఉద్ధేశిస్తూ ” ఈ సమావేశాన్ని చూస్తే ఇండస్ట్రీలో మహిళలకు ఎలాంటి సమస్యల్లేవని […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

పెళ్ళి వద్దు.. అది ఇష్టం..!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ హీరోయిన్.. విశ్వనటుడు కమల హాసన్ తనయ అయిన శృతిహాసన్ వివాహాం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. తన పెళ్లి గురించి ఈ ముద్దుగుమ్మ మాట్లాడుతూ ” శృతి తన ప్రియుడు శాంతను వివాహాం చేసుకుంటారనే వార్తలు తెగ చక్కర్లు కొట్టిన దానిపై క్లారిటీచ్చారు. ఈ వార్తలను ఆమె ఖండించారు. పెళ్లి ఎప్పుడు చేసుకుంటారని అడగటం ఇక ఆపేయండి. నాకు పెళ్లి చేసుకోవడం నాకిష్టం లేదు. కానీ రిలేషన్ లో ఉండటాన్ని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

కాంగ్రెస్ ప్రభుత్వానికి సినిమా వాళ్ళే దిక్కా…?

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శక నిర్మాత హీరోలు.. నటులతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టీ విక్రమార్క మల్లు, మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ఈరోజు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి మాట్లాడుతూ “తెలంగాణ రాష్ట్రం పురోభివృద్ధి సాధించడంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఫార్మా రంగాలతో పాటు సినిమా పరిశ్రమకు కూడా ప్రజా ప్రభుత్వం తగిన ప్రాధాన్యతను ఇస్తోందని స్పష్టం చేశారు. తెలుగు సినిమా […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

రూ. 100 కోట్ల కోసమా ఈ స్కెచ్..?

సంధ్య థియోటర్ దగ్గర జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడమే కాకుండా శ్రీతేజ్ అనే బాలుడు తీవ్రంగా గాయపడి నగరంలోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు పూర్తి బాధ్యులుగా హీరో అల్లు అర్జున్.. సంధ్య సినిమా హాల్ యాజమాన్యాన్ని చేస్తూ ఇప్పటికే పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి పోలీసులు విచారణ చేస్తున్నారు. ఇదే కేసులో హీరో అల్లు అర్జున్ జైలుకెళ్లి మధ్యంతర బెయిల్ పై బయటకు కూడా వచ్చారు. తాజాగా […]Read More

Sticky
Breaking News Movies Slider Top News Of Today

అల్లు అర్జున్ ఇష్యూపై సీపీఐ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు…!

తెలంగాణ రాష్ట్ర రాజకీయాలను ఓ ఊపు ఊపుతున్న ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇష్యూపై సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియాతో ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ ” సంధ్య థియోటర్ ఇష్యూ అల్లు అర్జున్ వర్సెస్ ప్రభుత్వం అనేవిధంగా చర్చ జరుగుతుంది. తొక్కిసలాటలో రేవతి మృతి చెందటం చాలా బాధాకరం. ఇలాంటి సంఘటనలు పునరావృత్తం కాకుండా ప్రభుత్వం విప్లవాత్మక చర్యలు తీసుకోవాలి. రాజకీయాల్లోకి సినిమా రంగాన్ని లాగకూడదు. సినిమాను సినిమాలాగే చూడాలి.. ఒకప్పుడు […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

టార్గెట్ కేటీఆర్.. ఇలా…!

తెలంగాణలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చీరాగానే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌ లక్ష్యంగా వేధింపులకు పాల్పడుతున్నదని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తున్నది. ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపిన ప్రతిసారీ, ప్రజల్లో సర్కార్‌పై అసమ్మతి పెరిగిన సందర్భాల్లో కేటీఆర్‌ను టార్గెట్‌గా చేసుకొని ఏదో ఒక అంశాన్ని తెరమీదికి తెస్తున్నారని, వ్యక్తిగతంగానూ లక్ష్యంగా చేసుకొని మంత్రులు విమర్శలు చేస్తున్నారని, సంబంధం లేని అంశాల్లో కేటీఆర్‌ ప్రమేయం ఉన్నదంటూ దుష్ప్రచారం చేస్తున్నారని, సోషల్‌ మీడియాలోనూ తీవ్ర స్థాయిలో […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

“ఈజ్ ఇట్ ది వే” అంటూ కాంగ్రెస్ ను చీల్చి చెండాడిన హారీష్

తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ శాసన సభ్యులు తన్నీరు హారీష్ రావు ఒకవైపు కంటెంటుతో.. మరోవైపు కౌంటర్లతో అధికార కాంగ్రెస్ పార్టీని ఎన్కౌంటర్ చేస్తున్నారు. అధికార కాంగ్రెస్ పార్టీ సభ్యులు ఏ అంశాన్ని లేవనెత్తిన కానీ దానికి సమాధానం ఇస్తూనే మరోవైపు కాంగ్రెస్ పార్టీ గత చరిత్రను బట్టలు విప్పి మరి నిలబెట్టినట్లు ఎన్కౌంటర్లు ఇస్తున్నారు. తాజాగా గురువారం అసెంబ్లీ సమావేశాల్లో ఎంఐఎం సభ్యుడు అక్బరుద్ధీన్ ఓవైసీ మాట్లాడుతూ […]Read More