Tags :big news

Slider Telangana Top News Of Today

అందుకే కాంగ్రెస్ లో చేరాను

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన  ఎమ్మెల్యే..మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి,అతని తనయుడు పొచారం భాస్కర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన సంగతి తెల్సిందే.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ “”కాంగ్రెస్ పార్టీతోనే నా రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభ‌మైంది. మ‌ళ్లీ చివ‌ర‌గా రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను. నా జీవితంలో రాజ‌కీయంగా ఆశించేది ఏం లేదు. టీఆర్ఎస్ కంటే ముందు టీడీపీలో ఉన్నాను. ఆనాడు […]Read More

Slider Telangana Top News Of Today

ఆత్మహత్యకు ముందు ఎమ్మెల్యేకి భార్య వీడియో కాల్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి నిన్న గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెల్సిందే.. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య అయిన రూపాదేవి వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. రూపాదేవి వికారాబాద్ జిల్లాలో ఓ సర్కారు బడిలో టీచర్ గా పని చేస్తున్నారు.. రాత్రి ఆత్మహత్యకు ముందు రూపాదేవి తన భర్త అయిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు వీడియో కాల్ చేసినట్లు తెలుస్తుంది.. ఈ […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

అతివేగం -యువకుడు మృతి-వీడియో..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి – తాడేపల్లిగూడెం మండలం పెంటపాడులో అతివేగంతో ఆటోను దాటబోయి కారును దికొట్టిన బైక్.. ఈ  ప్రమాదంలో యువకుడు కిశోర్(20) అక్కడక్కడే మృతి చెందాడు.. మరో యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయి.Read More

Andhra Pradesh Slider Top News Of Today

పవన్ కీలక ఆదేశాలు

ఏపీ ఉప ముఖ్యమంత్రి…జనసేనాని పవన్ కళ్యాణ్ కీలక ఆదేశాలు ఇచ్చారు.. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో విద్యార్థులకు సైన్స్ & టెక్నాలజీలో ఉన్న ప్రతిభను వెలికితీసేలా వైజ్ఞానిక ప్రదర్శనలు నిర్వహించాలని  సంబంధితాధికారులను ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ విజన్ 2047కు అనుగుణంగా ఆయా అధికారులు  కార్యక్రమాలను చేపట్టాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని విద్యార్థులు సైంటిస్టులుగా మారేందుకు అవసరమైన ప్రోత్సాహం అందించాల్సి ఉందని డిప్యూటీ సీఎం పవన్  చెప్పారు. అంతేకాకుండా రాజమండ్రి ప్రాంతీయ వైజ్ఞానిక కేంద్రాన్ని త్వరలోనే […]Read More

Slider Telangana Top News Of Today

అధికారులపై మంత్రి జూపల్లి ఆగ్రహం

తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రివర్యులు జూపల్లి కృష్ణ రావు ఈరోజు హైదరాబాద్ మహానగరంలోని హిమాయత్ నగర్ టూరిజం ప్లాజాను సందర్శించారు. ఈసందర్బంగా హిమాయ‌త్ న‌గ‌ర్ ప‌ర్యాట‌క భ‌వ‌న్‌ను పర్యాటక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ఆకస్మిక తనిఖీ చేసిన సమయంలో  అక్కడున్న హాజ‌రు ప‌ట్టిక‌, బ‌యోమెట్రిక్ అటెండెన్స్ పరిశీలించి అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. సరిగ్గా స‌మ‌యపాల‌న పాటించ‌క‌పోవ‌డం, హాజ‌రుశాతం తక్కువ‌గా ఉండ‌టంపై మంత్రి జూపల్లి ఆగ్రహించారు. ప్రతీ ఫ్లోర్ తిరిగి ఉద్యోగులు, సిబ్బంది […]Read More

Slider Sports

భారత్ స్కోర్ 181/8

T20 వరల్డ్ కప్  సూపర్-8లో ఈరోజు జరుగుతున్న అఫ్గాన్ స్థాన్ జట్టుపై భారత్ 20 ఓవర్లలో 181/8 స్కోర్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీం ఇండియా లో సూర్యకుమార్ యాదవ్ కేవలం 28 బంతుల్లో 53 పరుగులతో (3 సిక్సులు, 5 ఫోర్లు) రాణించారు. మరోవైపు రోహిత్ శర్మ 8,విరాట్ కోహ్లి 24,రిషబ్ పంత్ 20, శివమ్ దూబే 10, హార్దిక్ పాండ్య 32, అక్షర్ పటేల్ 12 రన్స్ చేశారు. అఫ్గాన్ బౌలర్లలో […]Read More

Slider Telangana Top News Of Today

ఈటల మెడికల్ కాలేజీలో లైంగిక వేధింపులు

బీజేపీ ఎంపీ ఈటెల రాజేందర్ మెడికల్ కాలేజిలో ఆందోళనకు దిగారు విద్యార్థినులు…అధ్యాపకులు వేధిస్తున్నారంటూ ఆందోళనకు దిగిన RVM మెడికల్ కాలేజీ విద్యార్థినులు.. సిద్దిపేట – ములుగు మండలంలోని RVM మెడికల్ కళాశాలలో తమను అధ్యాపకులు దుర్భాషలాడుతూ, బయటకు చెప్పుకోలేని విధంగా మాట్లాడుతూ మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని విద్యార్థినులు కన్నీళ్ళు పెట్టుకున్నారు. తమ ఫోన్లను తీసుకొని డేటాను చెక్ చేస్తున్నారని, ఓవర్ డ్యూటీలు వేస్తూ.. సెలవు ఉన్నా సెలవులు ఇవ్వకుండా తమకు మానసికంగా ఇబ్బందులు పెడుతున్నారని.. ఈ అధ్యాపకులను […]Read More

Crime News Slider Top News Of Today

అక్రమంగా భూములను రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఏసీపీ

టేకుమట్ల – ఆరెపల్లి గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు ఇటుకాల రాయమల్లుకు సర్వే నెంబర్ 63/అ/1-62/ఇ/1లో ఉన్న 39 గుంటల భూమిని రూ.13.65 లక్షలకు పెద్దపల్లి ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్న అదే గ్రామానికి చెందిన గజ్జి కృష్ణ తన భార్య రాధిక పేరుతో కొనుగోలు చేశారు. ఒప్పందం ప్రకారం మొదట రూ.7 లక్షలు చెల్లించి, రిజిస్ట్రేషన్ సమయంలో రూ. 6.65 లక్షలు ఇవ్వాల్సి ఉంది. రిజిస్ట్రేషన్ రోజు డబ్బులు తీసుకు వచ్చారు కానీ, ముసలాయనకు ఇయ్యలేదు. సంతకం […]Read More

Crime News Slider

ప్రాణం తీసిన రీల్స్ పిచ్చి

మహారాష్ట్ర – ఛత్రపతి శంభాజీ నగర్‌ జిల్లాలోని దత్ టెంపుల్ వద్ద 23 ఏళ్ల మహిళ కారును రివర్స్ చేస్తూ రీల్స్ కోసం వీడియో తీయించుకుంది. కారును రివర్స్ చేస్తున్నప్పుడు ఆమె పొరపాటున బ్రేక్‌కు బదులుగా యాక్సిలరేటర్‌ను నొక్కడంతో కొండపై నుండి లోయలో పడిపోయి మృతి చెందింది.Read More