Tags :big news

National Slider

యూపీలో తొక్కిసలాట..

యూపీలోని హత్రాస్ లో భోలే బాబా సత్సంగ్ కార్యక్రమంలో ఒక్కసారిగా భక్తులు ఎగబడటంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటికే 100 మంది మృతి చెందారు. వంద మందికి పైగా భక్తులకు గాయాలయ్యాయి. ఇందులో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు.మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది…Read More

National Slider Top News Of Today

అంబేద్కర్ ను ఓడించిన చరిత్ర కాంగ్రెస్ ది

భారతరాజ్యాంగాన్ని రచించి… ప్రపంచానికే దిక్సూచిగా నిలబెట్టిన దివంగత భారతరత్న డా. బీ. ఆర్ అంబేద్కర్ ను ఓడించిన ఘనమైన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని ప్రధానమంత్రి నరేందర్ మోదీ పార్లమెంట్ సమావేశాల్లో భాగంగా లోక్ సభలో రాష్ట్రపతి ధన్యవాద తీర్మానంలో మాట్లాడారు.. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ దేశంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ సహా అణగారిన వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందన్నారు . కాంగ్రెస్ ఎస్సీ, ఎస్టీల వ్యతిరేక పార్టీ అని అంబేడ్కరే స్వయంగా చెప్పారు.. నాటి […]Read More

Crime News Slider Telangana

చిన్నారిపై లైంగిక దాడి

ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ మండలం వెంకట్రావ్ పేట గ్రామంలో బుడే రాజేందర్(24) అనే యువకుడు, అదే గ్రామంలో ఆడుకుంటున్న చిన్నపిల్లలను కొట్టి ఒక చిన్నారిని ఎత్తుకెళ్లాడు. ఈ విషయాన్ని పిల్లలు చిన్నారి తండ్రికి చెప్పగా, అతను యువకుడి ఇంటికి వెళ్ళగా అక్కడ రక్తస్రావమై ఏడుస్తూ తన కూతురు కనిపించింది.. పోలీసులకు ఫిర్యాదు ఇవ్వగా, యువకుడిని అరెస్టు చేశారు.Read More

Andhra Pradesh Crime News Slider Top News Of Today

మందు బాబులతో కలిసి  ఒంగోలు ఎస్ఐ చిందులు

ఒంగోలు జిల్లా ముండ్లమూరు మండలం శంకరాపురంలో ఇటీవల రాజకీయ వివాదం తలెత్తింది. ఓ పార్టీలోని రెండు వర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. మరో వర్గానికి చెందిన వారిపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఈ పరిస్థితులతో ఆ గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసు పికెట్‌ ఏర్పాటు చేశారు. అక్కడ విధులకు ఏఎస్సై వెంకటేశ్వర్లును అధికారులు కేటాయించారు. విధి నిర్వహణను విస్మరించిన ఆయన గ్రామ శివారులోకి వెళ్లి మందుబాబులతో […]Read More

Slider Telangana

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

తెలంగాణ సర్కారు బడుల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయా స్కూళ్లల్లో  టీచర్లను అందుబాటులో ఉంచాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇందులో భాగంగా 0-10 మంది విద్యార్థులున్న స్కూళ్లకు ఒకరు, 11 నుంచి 40 వరకు విద్యార్థులున్న స్కూళ్లకు ఇద్దరు, 41 నుంచి 60 మంది విద్యార్థులున్న స్కూళ్లకు ముగ్గురు, 61కి పైగా విద్యార్థులున్న స్కూళ్లకు గతంలో మాదిరిగానే టీచర్లను కేటాయించనుంది. అయితే ప్రభుత్వ స్కూళ్లలో విద్యార్థుల సంఖ్య పెరిగితే అందుకనుగుణంగా కేటాయింపు చేపట్టనున్నట్లు తెలుస్తుంది..Read More

Slider Top News Of Today

Morning Top 9 News

ఏపీలో ఎన్టీఆర్‌ భరోసా పెన్షన్ల పంపిణీ ప్రారంభం తెలుగు రాష్ట్రాలకు మరో మూడు రోజులు వర్షాలు పోలవరంలో రెండోరోజు విదేశీ నిపుణుల బృందం పర్యటన హైదరాబాద్ లో పీవీ హైవేపై కారు బీభత్సం, ఒకరు మృతి 6 నుంచి 15 వరకు ఇంద్రకీలాద్రిపై వారాహి నవరాత్రులు నేటి నుంచి అమలులోకి కొత్త క్రిమినల్‌ చట్టాలు మథురలో కూలిన వాటర్‌ ట్యాంక్‌, ఇద్దరు మృతి దేశవ్యాప్తంగా స్మార్ట్‌సిటీ మిషన్​ గడువు పొడిగింపు ముంబై: బాలీవుడ్‌ నటుడు శత్రుఘ్నసిన్హాకు అస్వస్థత […]Read More

Slider Telangana Top News Of Today

BRS MLC కవిత కస్టడీ పొడిగింపు

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో అరెస్టయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత జ్యుడీషియల్ కస్టడీని జులై 7 వరకు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరోసారి పొడిగించింది. ఇదే కేసులో ఢిల్లీ సీఎం…ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ వచ్చిన సంగతి తెల్సిందే..Read More

Slider Telangana Top News Of Today

అందుకే కాంగ్రెస్ లో చేరాను

తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన  ఎమ్మెల్యే..మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి,అతని తనయుడు పొచారం భాస్కర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ లో చేరిన సంగతి తెల్సిందే.. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ “”కాంగ్రెస్ పార్టీతోనే నా రాజ‌కీయ ప్ర‌స్థానం ప్రారంభ‌మైంది. మ‌ళ్లీ చివ‌ర‌గా రేవంత్ రెడ్డి ఆధ్వ‌ర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరాను. నా జీవితంలో రాజ‌కీయంగా ఆశించేది ఏం లేదు. టీఆర్ఎస్ కంటే ముందు టీడీపీలో ఉన్నాను. ఆనాడు […]Read More

Slider Telangana Top News Of Today

ఆత్మహత్యకు ముందు ఎమ్మెల్యేకి భార్య వీడియో కాల్

తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి చెందిన చొప్పదండి అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం సతీమణి రూపాదేవి నిన్న గురువారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెల్సిందే.. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం భార్య అయిన రూపాదేవి వీరిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.. రూపాదేవి వికారాబాద్ జిల్లాలో ఓ సర్కారు బడిలో టీచర్ గా పని చేస్తున్నారు.. రాత్రి ఆత్మహత్యకు ముందు రూపాదేవి తన భర్త అయిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం కు వీడియో కాల్ చేసినట్లు తెలుస్తుంది.. ఈ […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

అతివేగం -యువకుడు మృతి-వీడియో..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమగోదావరి – తాడేపల్లిగూడెం మండలం పెంటపాడులో అతివేగంతో ఆటోను దాటబోయి కారును దికొట్టిన బైక్.. ఈ  ప్రమాదంలో యువకుడు కిశోర్(20) అక్కడక్కడే మృతి చెందాడు.. మరో యువకుడికి తీవ్రగాయాలు అయ్యాయి.Read More