Tags :big news

Movies Slider

అభిమానికి మాళవిక మోహన్ ఘాటు రిప్లయ్

ప్రముఖ హాట్ బ్యూటీ..హీరోయిన్ మాళవిక మోహనన్ X వేదికగా తన అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఈ క్రమంలో హీరోయిన్ మాళవికను ‘మీరెప్పుడు పెళ్లి చేసుకుంటారు?’ అని ఓ నెటిజన్ అడిగాడు.. దీనికి సమాధానంగా  నా వివాహం చూడాలనే తొందర మీకెందుకు? అని ఆమె సున్నితంగా రిప్లై ఇచ్చారు. తంగలాన్ మూవీ లొకేషన్ నుంచి ఫొటో పెట్టమని ఓ వ్యక్తి కోరగా, టాటూ వేయించుకుంటున్న పిక్ షేర్ చేశారు. మేకప్ కోసం రోజూ 4 గంటలు […]Read More

Slider Telangana Top News Of Today

భట్టికి కార్తీక్ రెడ్డి కౌంటర్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు మాట్లాడుతూ “పదేండ్లు అధికారాన్ని అనుభవించి… పదవులను తీసుకొని కేవలం సబితా ఇంద్రారెడ్డి అధికారం కోసం పార్టీ మారారంటూ” ఆరోపించిన సంగతి తెల్సిందే.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై సబితా ఇంద్రారెడ్డి కుమారుడు బీఆర్ఎస్ యువనేత కార్తీక్ Xలో స్పందించారు.  “దివంగత సీఎం వైఎస్సారు మరణం తర్వాత మా అమ్మపై సీబీఐ కేసులు పెట్టించారు. […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

వైసీపీకి షాక్ -టీడీపీ లోకి చేరికలు

ఏపీ అధికార టీడీపీ జాతీయ అధ్యక్షులు… ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి సొంత నియోజకవర్గమైన కుప్పం వైసీపీ పార్టీ నుంచి టీడీపీలోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఐదుగురు కౌన్సిలర్లు, పలువురు ఎంపీటీసీలు పార్టీలో చేరారు. ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్తో కలిసి అమరావతి వెళ్లిన వీరికి ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో సైకిల్ ఎక్కారు.. వీరికి బాబు టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రానున్న రోజుల్లో మరికొంత మంది టీడీపీలో చేరుతారని […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి కి మరో షాక్..

ఏపీ ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన పల్నాడు జిల్లా మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, ఆ పార్టీ సీనియర్ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరోసారి చుక్కెదురైంది. గుంటూరు జిల్లా కోర్టు ఆయనకు బెయిల్ నిరాకరించింది. గతంలో సెషన్స్ కోర్టు బెయిల్ ఇవ్వకపోవడంతో ఆయన జిల్లా కోర్టును ఆశ్రయించారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కారంపూడి సీఐ, టీడీపీ ఏజెంట్ లపై దాడి చేశారనే అభియోగాలతో పిన్నెల్లిపై కేసు నమోదైంది. ప్రస్తుతం పిన్నెల్లి నెల్లూరు […]Read More

Andhra Pradesh Slider Top News Of Today

ఏపీకి 75వేల కోట్ల పెట్టుబడులు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో టీడీపీ పాలనలో రాష్ట్రానికి బీపీసీఎల్ టో పాటుగా మరో రూ.75వేల కోట్ల పెట్టుబడి రాబోతోందని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. అయితే డెబ్భై ఐదు వేల కోట్లు పెట్టుబడులు పెట్టే ఆ కంపెనీ పేరేంటో చెప్పాలని మీడియా ప్రతినిధులు మంత్రిని కోరారు.. దీనికి మంత్రి భరత్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. మంత్రి సమాధానమిస్తూ “‘నేను ఇప్పుడే చెబితే పక్కనే ఉన్న తమిళనాడు వాళ్లు వలేసి పట్టుకెళ్లిపోతారు. అందుకే […]Read More

Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డికి ఒవైసీ వార్నింగ్

తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పద్దులపై చర్చ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.. అసెంబ్లీ సమావేశాల్లో పద్దులపై చర్చలో భాగంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ” హైదరాబాద్ మహానగరంలో నగర వ్యాప్తంగా పదిన్నారకే అన్ని వ్యాపార సంస్థలు మూసేయాలి.. కానీ పోలీస్ కమండ్ సెంటర్ ఎదురుగా ఉన్న నీలోఫర్ కేఫ్, వైన్ షాపులు మాత్రం పన్నెండు గంటల దాక తెరిచే ఉంటాయి.. సామాన్యులకు ఒక న్యాయం.. పోలీస్ అధికారులకు ఒక న్యాయమా […]Read More

Slider Telangana

పోలీసుల పై అక్బరుద్దిన్ సంచలన వ్యాఖ్యలు

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దిన్ ఒవైసీ హైదరాబాద్ నగర పోలీసుల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.. అసెంబ్లీలో పద్దుల గురించి జరిగిన చర్చలో అయన మాట్లాడుతూ “హైదరాబాద్ లోని ప్రతి ఒక్క పోలీస్ స్టేషన్ కు లంచాలు అందుతున్నాయని ” సంచలన ఆరోపణలు చేశారు. అయన ఇంకా మాట్లాడుతూ ‘ఇటీవల నాకు ఒక ఏసీపీ ఫోన్ చేసి మా ఏరియాలో పోలీస్ స్టేషన్ను నిర్మించేందుకు నన్ను సాయం చేయమన్నారు. నెల నెల మీరు తీసుకున్న లంచాలతో మీరే సొంతంగా […]Read More

Andhra Pradesh Slider

చంద్రబాబు శుభవార్త

అమరావతిలో హౌసింగ్ శాఖపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష సమావేశం నిర్వహించారు .. ఈ సమావేశంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాల్లో పేదలకు ఇళ్ల స్థలాల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది .. గత ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీని నెరవేరుస్తూ గృహ నిర్మాణ శాఖ సమీక్షలో సీఎం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది . ఇకపై కొత్త లబ్ధిదారులకు గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు స్థలం ఇవ్వాలని ఈసందర్బంగా ప్రభుత్వం […]Read More

Slider Telangana

నిరుపేద ఐఐటీ విద్యార్ధికి అండగా రేవంత్ రెడ్డి

తన చిన్నప్పుడే తండ్రిని కోల్పోయినా, కూలీ పనులు చేసే తల్లి అండతో, సోషల్ వేల్ఫేర్ విద్యా సంస్థల్లో చేరి, చదువుల్లో రాణించి దేశంలోనే ప్రతిష్టాత్మక ఐఐటీలో సీటు సాధించిన సిద్దిపేట జిల్లా బిడ్డ ఆర్యన్ రోషన్ కు ప్రజాప్రభుత్వం అండగా నిలిచింది. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం నకిరేకొమ్ముల గ్రామానికి చెందిన బి.ఆర్యన్ రోషన్ కోహెడలోని సాంఘిక సంక్షేమ గురుకులంలో చదివాడు. పదవ తరగతిలో 10/10 జీపీ, ఇంటర్ లో 93.69 మార్కులు తెచ్చుకొని, జేఈఈ ర్యాంకు […]Read More

Slider Telangana Top News Of Today

హ్యాండ్లూమ్ పవర్ లూమ్ కార్మికులకు ఉపాధి

హ్యాండ్లూమ్, పవర్‌లూమ్ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు కచ్చితమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు. పోలీస్, ఆర్టీసీ, ఆరోగ్య తదితర విభాగాలు ప్రభుత్వ సంస్థల నుంచి క్లాత్‌ను సేకరించే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.హ్యాండ్లూమ్, పవర్‌లూమ్‌లో నిజమైన కార్మికులకు ప్రయోజనం కలిగే విధంగా చర్యలు ఉండాలని ఆదేశించారు. ప్రభుత్వ పరంగా అన్ని విభాగాల్లో యూనిఫామ్‌ల కోసం క్లాత్ సేకరించే వారితో ఆగస్టు 15 తర్వాత సమావేశం ఏర్పాటు చేయాలని సీఎం చెప్పారు. మహిళా […]Read More