మనిషి చనిపోయాక ఏమి జరుగుతుంది.. తీసుకెళ్లి తదనంతరం కార్యక్రమాలు చేస్తారు అని ఆలోచిస్తున్నారా..?. చనిపోయాక అదే చేస్తారు. కానీ మనిషి చనిపోయాక ఏడు నిమిషాలు మెదడు పని చేస్తుంది అంట.. ఇందులో మొదటి నిమిషంలో నిమిషం మన పుట్టిన రోజు. రెండో నిమిషంలో సంతోషకరమైన క్షణాల గురించి ఆలోచిస్తుంది.. అంతే కాకుండా మన స్నేహితుల గురించి కూడా ఆలోచన చేస్తుంది అంట . ముచ్చటగా మూడో నిమిషంలో మాత్రం మన మొదటి & చివరి ప్రేమ. నాలుగో […]Read More
Tags :big news
తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల లక్షన్నర లోపు ఉన్న రైతు రుణాలను మాఫీ చేసిన సంగతి తెల్సిందే.. ఇప్పటివరకు మొత్తం పన్నెండు వేల కోట్ల రూపాయలను రుణమాఫీ చేసినట్లు కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతుంది.. తాజాగా డిప్యూటీ ముఖ్యమంత్రి.. ఆర్ధిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క రుణమాఫీ అయిన రైతులకు మరో శుభవార్తను తెలిపారు.. ఖమ్మం మధిర నియోజకవర్గంలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి భట్టి పలు సంక్షేమ కార్యక్రమాల ప్రారంభోత్సవ శంకుస్థాపనల్లో […]Read More
ఏపీ అధికార టీడీపీకి చెందిన నేతలు.. మంత్రులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కలెక్టర్ల సదస్సు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ” అధికారం ఉందని.. పదవుల్లో ఉన్నామని విర్రవీగవద్దు. అధికారులతో మంచిగా పద్ధతిగా పని చేయించుకోవాలి. అధికారులకు వారికి తగ్గట్లు గౌరవమివ్వాలి. ఎవరూ తమ పరిధి దాటోద్దు అని” సలహా ఇచ్చారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ” కొన్ని సార్లు నిబంధనల ప్రకారం వెళ్తే పేద ప్రజల సమస్యలకు […]Read More
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు జిల్లా కలెక్టర్లతో జరుగుతున్న సదస్సు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ” అధికారులందరూ వేగం అందుకోవాలి.. ప్రజలు మమ్మల్ని అధికార పక్షంగా ఎన్నుకున్నారు.. మీతో సమర్ధంగా పనులు చేయించుకోవాల్సిన బాధ్యత మాది. మళ్లీ 1995 చంద్రబాబును చూస్తారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ కార్యాలయాలను ఆకస్మికంగా తణికి నిర్వహిస్తాను. స్కూళ్లు,డ్రైనేజీలను పరిశీలిస్తాను. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులే హైదరాబాద్ […]Read More
తెలంగాణ కు పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే.. ఈ పర్యటనలో భాగంగా న్యూజెర్సీ లో ఎన్నారైలతో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు ఉచిత పథకాలు తీసుకొచ్చేది పేదలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి.. సామాజికంగా ఆర్థికంగా వారికీ అండగా ఉండి సమాజంలో తల ఎత్తుకునేలా జీవించడానికి ప్రభుత్వం ఉచిత పథకాలను అమలు చేస్తుంది. అందుకే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన […]Read More
కేరళలోని వయనాడ్ బాధితులకు మెగాస్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ అండగా నిలిచారు. వారిద్దరూ కలిసి కేరళ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ.కోటి విరాళం అందిస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి ట్వీట్ చేశారు. ఈ ప్రకృతి విపత్తులో వందలాది మంది ప్రాణాలు కోల్పోవడం కలచివేసిందన్నారు. బాధిత కుటుంబాలకు ఆయన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అంతకుముందు ఐకాన్ స్టార్… పాన్ ఇండియా స్టార్ హీరో అల్లు అర్జున్ రూ.25 లక్షల విరాళం ప్రకటించిన విషయం మనకు తెలిసిందే.Read More
2024 ఫిలింఫేర్ అవార్డ్ విజేతలు ఉత్తమ చిత్రం: బలగం ఉత్తమ దర్శకుడు: వేణు ఎల్దండి (బలగం) ఉత్తమ నటుడు: నాని (దసరా) ఉత్తమ నటి: కీర్తి సురేష్ (దసరా) ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు: శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యూవ్ (హాయ్ నాన్న) ఉత్తమ చిత్రం (క్రిటిక్స్): బేబి ఉత్తమ నటుడు (క్రిటిక్స్): నవీన్ పోలిశెట్టి (మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి), ప్రకాశ్ రాజ్ (రంగమార్తాండ) ఉత్తమ నటి (క్రిటిక్స్): వైష్ణవి చైతన్య (బేబి) ఉత్తమ సహాయ […]Read More
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడు నెలల్లోనే నలభై వేల ఉద్యోగాలు ఇచ్చాము అని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.. అసెంబ్లీలో ద్రవ్య వినిమయ బిల్లుపై జరిగిన చర్చలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ “అధికారంలోకి వస్తే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నాము.. జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము అని “హామీ ఇచ్చాము.. హామీ ఇచ్చినట్లుగానే వచ్చిన ఏడు నెలల్లోనే నలభై వేల ఉద్యోగాలు ఇచ్చాము.. త్వరలోనే జాబ్ క్యాలెండర్ ప్రకటిస్తాము.. కాంగ్రెస్ అంటే అన్ని వర్గాల […]Read More
దేశ రాజధాని మహానగరం ఢిల్లీతో సహా పలు ఉత్తరాది రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్న సంగతి తెల్సిందే.. అయితే ఇటీవల కేంద్ర ప్రభుత్వం కొత్తగా నిర్మించిన నూతన పార్లమెంట్ భవనం కురుస్తుంది అని కాంగ్రెస్ ఎంపీ మాణిక్యం ఠాకూర్ తన అధికారక ట్విట్టర్ ఖాతా ఎక్స్ లో ఓ వీడియోను పోస్ట్ చేశారు.. దీనిని ప్రస్తావిస్తూ లోక్ సభ సమావేశాల్లో ఈ అంశం గురించి చర్చించాలని వాయిదా తీర్మాణాన్ని లోక్ సభ లో ప్రవేశపెట్టామని తెలిపారు.. వర్షాలకు […]Read More
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం రాష్ట్రంలోని మహిళలకు మరో శుభవార్తను తెలిపింది.. అందులో భాగంగా అర్హులైన మహిళలకు ఏడాదికి 3 ఉచిత సిలిండర్లు ఇచ్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టిసారించింది. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు మొత్తం 1.30 కోట్ల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి అని ప్రభుత్వ లెక్కల ప్రకారం తేలింది.. ఇందులో దీపం పథకానికి అర్హులైనవారిని గుర్తించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఒక ఇంట్లో ఒకటికి మించి గ్యాస్ కనెక్షన్ […]Read More