Tags :big news

Breaking News Movies Slider Top News Of Today

టాలీవుడ్ నిర్మాతమండలి కీలక నిర్ణయం..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన 24ఫ్రేమ్స్ సినీ కార్మికులు తమ వేతనాలను ముప్పై శాతం పెంచాలని, తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ గత రెండు వారాలుగా సమ్మె చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పలుమార్లు సినీ కార్మికులతో జరిపిన చర్చలు విఫలమయ్యాయి. తాజాగా సినీ కార్మికులకు మూడు విడతల్లో వేతనాలను పెంచడానికి నిర్మాతలు ఒప్పుకున్నారు. ఇండస్ట్రీలో రోజుకి వేతనం రూ రెండు వేల లోపు ఉన్నవారికి పెంచాలని ఫెడరేషన్ సభ్యులతో […]Read More

Breaking News Movies Slider Top News Of Today

‘హరిహర వీరమల్లు’ టికెట్ల ధరల పెంపు.

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, నిధి అగర్వాల్ హీరోయిన్ గా, ఏఎం రత్నం నిర్మాతగా జ్యోతికృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన తాజా మూవీ ‘హరిహర వీరమల్లు’ . ఈ సినిమా ఈ నెల ఇరవై నాలుగో తారీఖున సినీ ప్రేక్షకుల ముందుకు రానున్నది. ఈ చిత్రానికి టికెట్ల ధరలను పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. జూలై ఇరవై మూడో తారీఖున హరిహర వీరమల్లు ప్రీమియర్ షోకు టికెట్ ధర రూ. ఆరు […]Read More

Breaking News Movies Slider Top News Of Today

పవన్ నోట ‘ మనల్ని ఎవడ్రా ఆపేది’..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా , నిధి అగర్వాల్ హీరోయిన్ గా ఏఎం రత్నం నిర్మాతగా జ్యోతి కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ ‘హరిహర వీరమల్లు’. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీరిలీజ్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ వేడుకల్లో పవన్ నోట మరోసారి ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అనే డైలాగ్ వినిపించింది. ప్రీరిలీజ్ వేడుకలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ […]Read More

Breaking News Slider Telangana

కేటీఆర్ కు షాకిచ్చిన ఏసీబీ అధికారులు.

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టించిన ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈరోజు సోమవారం ఎమ్మెల్యే కాలనీలో ఉన్న ఏసీబీ కార్యాలయానికి విచారణకు హజరైన సంగతి తెల్సిందే. దాదాపు ఏడు గంటల పాటు ఏసీబీ అధికారులు మాజీ మంత్రి కేటీఆర్ ను విచారించారు. ఈ విచారణలో పలు ప్రశ్నలను అధికారులు సంధించారు. ఈ క్రమంలో మాజీ మంత్రి కేటీఆర్ ను ఈ […]Read More

Breaking News Slider Sports Top News Of Today

పంజాబ్ ఓటమికి కారణాలు ఇవే..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : అహ్మాదాబాద్ వేదికగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో జరిగిన ఐపీఎల్ -2025 ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఆరు పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెల్సిందే. దాదాపు పద్దెనిమిది ఏండ్ల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ కప్ ను ముద్దాడింది. అయితే, ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ ఓడిపోవడానికి కారణాలు ఇవే అని క్రీడా పండితులు విశ్లేషిస్తున్నారు. 191పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పంజాబ్ జట్టుకు చెందిన ఓపెనర్ల […]Read More

Breaking News Health National Slider Top News Of Today

దేశంలో విజృంభిస్తోన్న కరోనా

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. గడిచిన ఇరవై నాలుగంటల్లో దేశ వ్యాప్తంగా కొత్తగా అరవై ఐదు కరోనా కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఐదుగురు ఈ కరోనా భారిన పడి మృతి చెందారు. ఇప్పటివరకూ దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 4,026 కు చేరింది. అత్యధికంగా కేరళ రాష్ట్రంలో 1,416, మహారాష్ట్రలో 494, గుజరాత్ లో 397, ఢిల్లీలో 393, వెస్ట్ బెంగాల్ లో 372, కర్ణాటకలో 311 […]Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఏపీలో కొత్తగా 4 ఎయిర్ పోర్టులు

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమరావతి, కుప్పం, దగదర్తి, శ్రీకాకుళంలో నాలుగు ఎయిర్ పోర్టులను నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రకటించారు. వచ్చే ఏడాది నాటికి ఈ నాలుగు పోర్టులతో పాటు నాలుగు హర్బర్లను సిద్ధం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశించారు. పోర్టులు, హర్బర్లను రాష్ట్ర సంపదగా తీర్చిదిద్దేలా నిర్మించాలని చంద్రబాబు అధికారులకు సూచించారు. అటు పీపీపీ విధానంలో రద్ధీ ఉండే రోడ్లను ప్రాధాన్యత క్రమంలో విస్తరిస్తామని ఆయన పేర్కొన్నారు. […]Read More

Breaking News Slider Sports Top News Of Today

చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : అహ్మాదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ -2025 ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ మాజీ కెప్టెన్, సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచారు. టోర్నీలో ఇప్పటివరకూ కోహ్లీ 770 ఫోర్లు బాదారు. ఇప్పటివరకు ఈ రికార్డు శిఖర్ ధవన్ (768)పేరుపై ఉంది. తాజాగా పంజాబ్ మ్యాచ్ లో విరాట్ దాన్ని అధిగమించాడు. అయితే , ఆతర్వాత స్థానాల్లో వార్నర్ […]Read More

Breaking News Slider Sports Top News Of Today

పంజాబ్ కు బిగ్ షాక్..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : అహ్మాదాబాద్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ -2025 ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కు బిగ్ షాక్ తగిలింది. 191 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పంజాబ్ ఓపెనర్లు ప్రియాంశ్ (24), ప్రభ్ సిమ్రన్ (26) పరుగులతో రాణించడంతో పటిష్ట స్థితిలో ఉన్నట్లు కన్పించింది. అయితే, వారిద్దరూ స్వల్ప స్కోర్లకు అవుటవ్వడంతో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఒక్క పరుగుకే వెనుదిరిగారు. దీంతో పంజాబ్ ఆదిలోనే డెబ్బై […]Read More

Andhra Pradesh Breaking News Slider

టీడీపీ శ్రేణులకు నారా లోకేశ్ కీలక సూచనలు..!

సింగిడి న్యూస్, వెబ్ డెస్క్: ఏపీ మంత్రి.. అధికార టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పార్టీ శ్రేణులకు, ముఖ్యంగా కార్యకర్తలకు కీలక ప్రకటన విడుదల చేశారు.. ఆ ప్రకటనలో ‘కార్యకర్తలు ఎవరూ పార్టీపై అలగకండి. పార్టీ అమ్మలాంటిది. ఎవరైనా అమ్మపై అలుగుతారా… మీరు మీ ఇంట్లో ఉంటే పనులు అవ్వవు. మీ వ్యక్తిగత సమస్యలను అడగండి. పనులు అయితే ఒకలా.. కాకపోతే ఇంకొకలా ఉండకండి. మీ సమస్యలు పరిష్కరించుకున్నాక  మిగతా వారి సమస్యలను తీసుకురండి. […]Read More