Tags :big news

Breaking News Slider Sports Top News Of Today

చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : అహ్మాదాబాద్ వేదికగా జరిగిన ఐపీఎల్ -2025 ఫైనల్ మ్యాచ్ లో ఆర్సీబీ మాజీ కెప్టెన్, సీనియర్ ఆటగాడు విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ఫోర్లు కొట్టిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ నిలిచారు. టోర్నీలో ఇప్పటివరకూ కోహ్లీ 770 ఫోర్లు బాదారు. ఇప్పటివరకు ఈ రికార్డు శిఖర్ ధవన్ (768)పేరుపై ఉంది. తాజాగా పంజాబ్ మ్యాచ్ లో విరాట్ దాన్ని అధిగమించాడు. అయితే , ఆతర్వాత స్థానాల్లో వార్నర్ […]Read More

Breaking News Slider Sports Top News Of Today

పంజాబ్ కు బిగ్ షాక్..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : అహ్మాదాబాద్ వేదికగా జరుగుతున్న ఐపీఎల్ -2025 ఫైనల్ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ కు బిగ్ షాక్ తగిలింది. 191 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పంజాబ్ ఓపెనర్లు ప్రియాంశ్ (24), ప్రభ్ సిమ్రన్ (26) పరుగులతో రాణించడంతో పటిష్ట స్థితిలో ఉన్నట్లు కన్పించింది. అయితే, వారిద్దరూ స్వల్ప స్కోర్లకు అవుటవ్వడంతో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ కూడా ఒక్క పరుగుకే వెనుదిరిగారు. దీంతో పంజాబ్ ఆదిలోనే డెబ్బై […]Read More

Andhra Pradesh Breaking News Slider

టీడీపీ శ్రేణులకు నారా లోకేశ్ కీలక సూచనలు..!

సింగిడి న్యూస్, వెబ్ డెస్క్: ఏపీ మంత్రి.. అధికార టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పార్టీ శ్రేణులకు, ముఖ్యంగా కార్యకర్తలకు కీలక ప్రకటన విడుదల చేశారు.. ఆ ప్రకటనలో ‘కార్యకర్తలు ఎవరూ పార్టీపై అలగకండి. పార్టీ అమ్మలాంటిది. ఎవరైనా అమ్మపై అలుగుతారా… మీరు మీ ఇంట్లో ఉంటే పనులు అవ్వవు. మీ వ్యక్తిగత సమస్యలను అడగండి. పనులు అయితే ఒకలా.. కాకపోతే ఇంకొకలా ఉండకండి. మీ సమస్యలు పరిష్కరించుకున్నాక  మిగతా వారి సమస్యలను తీసుకురండి. […]Read More

Breaking News Movies Slider Top News Of Today

ఉగాదికి చిరంజీవి కొత్త మూవీ..!

తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ సీనియర్ స్టార్ అగ్రహీరో మెగాస్టార్ చిరంజీవి.. సంక్రాంతికి వస్తున్నాం మూవీతో ఇటీవల బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హిట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి కాంబోలో ఓ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. సాహు గారపాటి, సుస్మిత కొణిదెల సంయుక్తంగా ఈ మూవీని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా ఉగాది సందర్భంగా ఈ నెల 30న పూజా […]Read More

Breaking News Movies Slider Top News Of Today

ఓటీటీలోకి “దక్షిణ” చిత్రం..!

మర్డర్ మిస్టరీలు, క్రైమ్ థ్రిల్లర్ కంటెంట్ అంటే ప్రేక్షకులు ఎక్కువగా ఆసక్తి చూపుతారు. ఇటీవల ఓటీటీ ప్లాట్ ఫాంలు.. ఆడియన్స్ ఆసక్తికి అనుగుణంగానే థ్రిల్లింగ్ మూవీస్, సిరీస్‌లను అందుబాటులో ఉంచుతున్నాయి. తాజాగా, మరో క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఓటీటీ లవర్స్‌ను ఎంటర్‌టైన్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఆ వివరాలు చూస్తే.. రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘కబాలి’ మూవీలో నటించిన నటి సాయి ధన్సిక ఇటీవల ఓ సరికొత్త క్రైమ్ థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ‘మంత్ర’ ఫేం ఓషో […]Read More

Breaking News National Slider Top News Of Today

ప్రధాని మోదీ బీసీ కాదా..?

సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమమ్త్రి నరేందర్ మోదీ అసలైన బీసీ కులానికి చెందినవాడు కాదని ఆరోపించారు. గాంధీభవన్ లో జరిగిన యూత్ కమిటీ ప్రమాణ స్వీకారమహోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మా పార్టీ నాయకులు రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ మెడలు వంచుతారనే కుల గణనపై బీజేపీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. “అసలు ప్రధాని నరేంద్ర మోడీ బీసీ కానేకాదు.. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ ఆయన పుట్టుకతోనే ఉన్నత కులం. 2001లో ముఖ్యమంత్రి అయ్యాక […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

త్వరలో కాంగ్రెస్ కు షాక్ ట్రీట్మెంట్-కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

సంగారెడ్డి జిల్లాలో పర్యటనలో భాగంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మెదక్-నిజామాబాద్-ఆదిలాబాద్-కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి & టీచర్స్ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి శ్రీ మల్క కొమరయ్య కి మద్దతుగా ఎల్ఎన్ కన్వెన్షన్ లో జరిగిన ప్రచార కార్యక్రమంలో మాట్లాడుతూ ” పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ కల్వకుంట్ల కుటుంబం చుట్టూ తిరిగింది. మార్పు మార్పు అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం ఇంకా అప్పుల పాలైంది. ఇచ్చిన హామీలను అమలు చేయలేదు. […]Read More

Breaking News Movies Slider Telangana Top News Of Today

నీతులు చెబుతున్న రకుల్ ప్రీత్ సింగ్..!

చూడటానికి బక్కపలచుగా ఉంటది.. కానీ అందం మాత్రం కళ్ళు తిప్పుకోకుండా చేస్తాది. అలాంటి అందగత్తే రకుల్ ప్రీత్ సింగ్. ఈ ముద్దుగుమ్మ అలా ఉండాలి.. ఇలా ఉండాలని నీతులు చెప్పుకోస్తుంది. ఇటీవల ఈ రాక్షసి సుందరి జిమ్ లోకెళ్ళి తన తాహత్ కి మించి వ్యయమాలు చేసింది. దీంతో ఈ బక్కపలచు భామ వెన్నుముకకు గాయమైంది. కొన్ని నెలల పాటు అమ్మడు బెడ్ రెస్ట్ కే పరిమితమైంది. దీంతో రకుల్ ప్రీత్ మాట్లాడుతూ ఏదైన పని చేసేటప్పుడు […]Read More

Breaking News Slider Sports Top News Of Today

టీమిండియా భారీ స్కోరు..!

అహ్మాదాబాద్ వేదికగా జరుగుతున్న మూడో వన్డే మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోరును సాధించింది. మొత్తం యాబై ఓవర్లలో పది వికెట్లను కోల్పోయి 356 పరుగులు చేసింది. దీంతో ఇంగ్లండ్ జట్టుకు టార్గెట్ 357 పరుగులు విధించింది భారత్.. సెంచరీతో శుభ్‌మన్ గిల్ (112) చెలరేగి ఆడాడు .. మరోవైపు శ్రేయస్ అయ్యర్ (78), విరాట్ కోహ్లీ (52) హాఫ్ సెంచరీలతో రాణించారు.Read More

Sticky
Breaking News Slider Sports Top News Of Today

మూవీ చూస్తున్న శ్రేయస్ అయ్యర్ కి రోహిత్ శర్మ ఫోన్- ఆ తర్వాత

‘‘మ్యాచ్‌కు ముందురోజు రాత్రి ఓ సినిమా చూస్తూ ఉన్నా. ఆ రాత్రంతా అలానే చూస్తూ ఉండాలనుకున్నా. ఎలాగూ ఛాన్స్‌ రాదనే భావన. అప్పుడే కెప్టెన్ రోహిత్ శర్మ నుంచి ఫోన్ వచ్చింది. విరాట్ కోహ్లీకి మోకాలిలో వాపు వచ్చింది. నువ్వు మ్యాచ్‌లో ఆడాల్సి ఉంటుందన్నారు. వెంటనే నా రూమ్‌కు వెళ్లి నిద్రపోయా. అందుకే, నాకు ఈ విజయం, ఈ ఇన్నింగ్స్‌ రెండూ గుర్తుండిపోతాయి. విరాట్‌కు గాయం కావడం వల్లే నాకు అవకాశం వచ్చింది. కానీ, నేను మ్యాచ్‌ […]Read More