Tags :big news

Slider Telangana Top News Of Today

సీఎం రేవంత్ రెడ్డి శాఖాలోనే నిరుద్యోగ యువతకు అన్యాయం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా పర్యవేక్షిస్తున్న పశుసంవర్ధక శాఖలో, పశువైద్య విశ్వవిద్యాలయంలో ఖాళీల భర్తీల కోసం ఉద్యోగ పరీక్షలు నిర్వహించినా నియామకాలలో జాప్యం జరుగుతోంది.ఈ శాఖలో 185 వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ల (వీఏఎస్) నియామకానికి గత ఏడాది జులై 13, 14 తేదీల్లో పరీక్షలు నిర్వహించారు.. ఏడాది దాటినా ఆ ఫలితాలు ఇప్పటివరకు విడుదల కాలేదు. ఇందులో మామునూరు కళాశాలలో 11 అసోసియేట్ ప్రొఫెసర్లు, 14 అసిస్టెంట్ ప్రొఫెసర్లు, సిద్దిపేటలో ఒక డీన్, 18 […]Read More