Tags :big news

Lifestyle Slider Top News Of Today

ఈ 3 సూత్రాలు పాటిస్తే జీవితం ఇక స్వర్గమే..!

మనం చనిపోయాక స్వర్గానికి వెళ్తాము అని చాలా మంది చెబుతుంటారు.. అయితే అది నిజమో కాదో కానీ ఈ మూడు సూత్రలను పాటిస్తే జీవితం స్వర్గంగా మారుతుంది అని థైరోకేర్ టెక్నాలజీస్ వ్యవస్థాపకుడు, ధనవంతుడు డా.వేలుమణి.. ఆయన మాట్లాడుతూ “”అస్తవ్యస్తమైన ఆలోచనలు లేని మెదడు, జీవితంలో భయం లేని గుండె, ఈఎంఐ లేని జీవనం.. ఈ మూడు ఉంటే జీవితం స్వర్గంలా మారుతుందని  వేలుమణి అన్నారు. ఇప్పటివరకు తన జీవితంలో ఎన్నడూ ఈఎంఐ కట్టలేదన్నారు. నిరుపేద కుటుంబంలో […]Read More

National Slider Technology Top News Of Today

Airtel కి బిగ్ షాక్

ప్రముఖ ప్రైవేట్ టెలికం సంస్థ ఎయిర్టెల్ వినియోగదారుల కోర్టు జరిమానా విధించింది. 2017లో ఎయిర్టెల్ కంపెనీ సరైన ధ్రువపత్రాలను సరిగ్గా పరిశీలించకుండానే డూప్లికేట్ సిమ్ లను జారీ చేసింది. దీంతో ఆర్మీ జవాన్ తన SBI అకౌంట్ నుంచి రూ.2.87 లక్షలు పోగొట్టుకున్నారు. దీనిపై కోర్టును ఆశ్రయించి, ఏడేళ్లుగా పోరాడి విజయం సాధించారు. బాధితుడికి 4% వడ్డీతో ₹2.87లక్షలు, రూ.1.15 లక్షల పరిహారం చెల్లించాలని వినియోగదార్ల కోర్టు ఆదేశించింది.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

ఏపీలో HCL విస్తరణ

ఏపీలో భారీగా కార్యకలాపాల విస్తరణకు హెచ్‌సీఎల్ భారీగా సన్నాహాలు చేస్తోంది. తద్వారా 15 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తో హెచ్‌సీఎల్ ప్రతినిధులు చర్చించారు. రాష్ట్రంలో విస్తరణ ప్రతిపాదనలకు ప్రభుత్వ పూర్తి సహకారం ఉంటుందని మంత్రి నారా లోకేష్ ఆ సంస్థ ప్రతినిధులకు భరోసా ఇచ్చారు.Read More

Slider Telangana Top News Of Today

BRS కి డిప్యూటీ సీఎం భట్టి కౌంటర్

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బీఆర్ఎస్ పార్టీకి కౌంటర్ ఇచ్చారు.. మీడియాతో డిప్యూటీ సీఎం భట్టి మాట్లాడుతూ “ఎన్నికల్లో లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని అధికారంలోకి వచ్చారు.. ఐదేళ్లుగా రూ.లక్ష రుణమాఫీ చేయలేని బీఆర్ఎస్ నేతలు సిగ్గు లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం గురించి మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదే రుణమాఫీ చేశామన్నారు. దేశంలో ఒకేసారి రూ.2లక్షల రుణం మాఫీ చేసిన దాఖలాలు మరెక్కడా లేవన్నారు. దీనిపై చాలామంది అవగాహన […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి

రేపు గురువారం రాత్రి తెలంగాణ ముఖ్యమంత్రి… కాంగ్రెస్ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు వెళ్ళనున్నారు.. ఎల్లుండి శుక్రవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్కే తో పాటు పలువురు సీనియర్ నాయకులతో సమావేశం కానున్నారు.. త్వరలో జరగనున్న రాజ్యసభ ఉప ఎన్నికలపై చర్చ జరుపనున్నారు.. తదనంతరం మంత్రి వర్గ విస్తరణ, టీపీసీసీ చీఫ్ తదితర అంశాల గురించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించనున్నారు.. ఆ తర్వాత ఆయన హైదరాబాద్ కు […]Read More

Slider Telangana Top News Of Today

రేపు యాదాద్రికి మాజీ మంత్రి హరీష్ రావు

తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి. సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు  రేపు గురువారం యాదగిరి గుట్టలోని లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకోనున్నారు. గత ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ రూ.2లక్షల రుణమాఫీ చేస్తానని యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామిపై ఒట్టుపెట్టి ఆయన మాట తప్పారు  దానికి పాపపరిహారం చేయాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి చేసిన పాపం ప్రజలకు తాకకుండా చూడాలని తాను నర్సింహస్వామిని ప్రార్థిస్తానన్నారు. పాపాత్ముడైన సీఎం రేవంత్ను క్షమించాలని […]Read More

Movies Slider Top News Of Today

“దిల్ ” రాజు సంచలన వ్యాఖ్యలు

బాహుబలి, సలార్, సాహో, కల్కి లాంటి చిత్రాలతో పాన్ ఇండియా రేంజ్ కు ఎదిగిన స్టార్ హీరో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్… ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన నటుడు అర్షద్ వార్సీ హీరో ప్రభాస్ పై కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెల్సిందే.. ఈ వ్యాఖ్యలకు హీరో నాని, నిర్మాత దిల్ రాజు కౌంటర్ ఇచ్చారు. ‘సరిపోదా శనివారం’ సినిమా ఈవెంట్లో రిపోర్టర్ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు. అర్షద్ తన యాక్టింగ్ కెరీర్ లో ఎప్పుడూ […]Read More

Slider Telangana Top News Of Today

ఫామ్ హౌజ్ పై కేటీఆర్ క్లారిటీ

జన్వాడ ఫామ్ హౌజ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్.. మాజీ మంత్రి.. సిరిసిల్ల శాసనసభ్యులు కేటీఆర్ ది అని అధికార కాంగ్రెస్ కి చెందిన నేతలు ఆరోపిస్తున్న సంగతి తెల్సిందే.. ఈ ఫామ్ హౌజ్ ను కూల్చేయాలని ఇప్పటికే హైడ్రా నిర్ణయించింది కూడా.. తాజాగా ఈ ఫామ్ హౌజ్ గురించి తెలంగాణ భవన్ లో కేటీఆర్ మాట్లాడుతూ నా పేరుపై ఎక్కడ కూడా ఏ ఫామ్ హౌస్ లేదని స్పష్టం చేశారు. ఇంకా మాట్లాడుతూ నాకు ‘తెలిసిన మిత్రుడి […]Read More

Movies Slider Top News Of Today

ఆసుపత్రిలో గాయని సుశీల

దేశమే కాదు ప్రపంచ వ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకున్న ప్రముఖ గాయని పి సుశీల చెన్నైలోని కావేరి ఆసుపత్రిలో చేరారు.. గత కొన్నాళ్లుగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న గాయని సుశీల ఈరోజు కావేరి ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆమెకి చికిత్స అందుతుంది..ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెబుతున్నారు..గాయని ఆరోగ్యంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది..Read More

Breaking News Slider Telangana Top News Of Today

క్యాంప్ కార్యాలయంపై దాడి ఘటనను ఖండించిన హారీష్ రావు

సిద్ధిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై శుక్రవారం ఆర్ధరాత్రి కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశారు..ఈ దాడిలో క్యాంప్ కార్యాలయంలోని వస్తువులను ధ్వంసం చేయడమే కాకుండా ఫ్లెక్సీలు,హోర్డింగ్స్ ను చింపేశారు.. ఈ ఘటనపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు స్పందించారు.. ఆయన స్పందిస్తూ “ఓ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి చేయడం హేయం.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం అప్రజాస్వామికం.. ప్రజాప్రతినిధుల క్యాంప్ కార్యాలయాలకే రక్షణ లేకపోతే ప్రజలకు ఏమి రక్షణ ఉంటుంది..వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన […]Read More