Tags :big news

Breaking News Slider Telangana Top News Of Today

8ఏండ్ల కిందట కల నేడు నెరవేరింది

తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని మాధాపూర్ లో ప్రముఖ టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున కు చెందిన ఎన్ కన్వెన్షన్ బఫర్ జోన్ లో ఉంది.. FTL లో ఉన్నదని హైడ్రా అధికారులు నిన్న శనివారం ఒక్కరోజులోనే ఆ నిర్మాణాన్ని కూల్చివేసిన సంగతి తెల్సిందే. అయితే దీని గురించి ప్రస్తుత ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎనిమిదేండ్ల కిందట టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే శాసనసభ సమావేశాల్లో లేవనెత్తారు. శాసనసభలో రేవంత్ […]Read More

Breaking News Editorial Slider Top News Of Today

బాబు ఎత్తుకు రేవంత్ రెడ్డి చిత్తు

తెలంగాణపై ఏపీ సీఎం..టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి తన మార్కు రాజకీయాలు ప్రయోగించారు. ఫలితంగా తెలంగాణ ఖజానాకు భారీ కన్నం పడింది. బాబు తనదైన శైలిలో ఢిల్లీలో చక్రం తిప్పడంతో తెలంగాణకు ఏకంగా రూ.2,500 కోట్ల నష్టం వాటిల్లింది. సమైక్య రాష్ట్రంలో విదేశీ బ్యాంకుల నుంచి తెచ్చిన అప్పుల్లో తెలంగాణ వాటా కూడా ఏపీ కట్టిందంటూ బాబు కేంద్రాన్ని నమ్మించారు. దీంతో రాష్ర్టానికి రావాల్సిన నిధుల నుంచి కేంద్ర ప్రభుత్వం ఏకపక్షంగా రూ.2,500 కోట్లను […]Read More

Breaking News Slider Sports Top News Of Today

శిఖర్ ధవన్ సంచలన నిర్ణయం

టీమిండియా క్రికెట్ జట్టుకు చెందిన స్టార్ ఓపెనర్ శిఖర్ ధవన్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తున్నట్లు సంచలన నిర్ణయం తీసుకున్నారు.. జాతీయ అంతర్జాతీయ క్రికెట్ ప్రపంచంలో తన ప్రయాణాన్ని ముగిస్తున్నట్లు ఓ వీడియో చేస్తూ  రిలీజ్ చేశారు. ఇన్నాళ్లు మన దేశం తరఫున ఆడినందుకు గర్వంగా ఉంది.. మొదటి నుండి ఇంతకాలం తనపై చూపిన అభిమానానికి థాంక్స్ అని చెప్పారు. ధవన్ భారత్ తరఫున 34 టెస్టులు, 167 వన్డేలు, 68 టీ20లు ఆడారు.Read More

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

రహాస్యంగా విదేశాలకు మంత్రి లోకేశ్ ..?

ఆంధ్రప్రదేశ్ అధికార టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి. మంత్రి నారా లోకేష్ నాయుడు రహాస్యంగా విదేశాలకు వెళ్తున్నారు అని ప్రతిపక్ష పార్టీ వైసీపీ సంచలన ఆరోపణలు చేసింది.. తమ అధికారక ట్విట్టర్ హ్యాండిల్స్ లో పోస్టు చేస్తూ “మంత్రి నారా లోకేశ్ రహస్యంగా విదేశాలకు వెళ్లారని  ఆరోపించింది. ‘పార్టీ నాయకులకు, అధికారులకు తెలియకుండా శుక్రవారం మ.1.30 గంటలకు శంషాబాద్ విమానాశ్రయానికి వెళ్లారు.. ఆ తర్వాత విదేశాలకు స్పెషల్ విమానంలో లోకేశ్  రహస్యంగా వెళ్లారు.ఈ  రెండు వారాల్లో ఇది […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మహిళలకు ఫ్రీ బస్సు పై RTC కీలక నిర్ణయం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ హమీని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంగతి తెల్సిందే..ఈ నేపథ్యంలో తాజాగా ఆర్టీసీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది.. గత కొన్ని రోజులుగా మహిళలకు ఉచిత ప్రయాణంతో సీట్లు దక్కక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. దీంతో తెలంగాణ ఆర్టీసీ వ్యూహాత్మకంగా పాత రాజధాని ఏసీ బస్సులకు మార్పులు చేసి సెమీ డీలక్సులుగా నడుపుతోంది. వీటిల్లో మహిళలకు ఫ్రీ కాదు. ఎక్స్ ప్రెస్ […]Read More

Breaking News National Slider Top News Of Today

రాహుల్ గాంధీ ఇంటికెళ్లిన BJP Mp..ఎందుకంటే..?

తెలంగాణ రాష్ట్ర బీజేపీకి చెందిన మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు..పార్లమెంట్ లోని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఇంటికెళ్లారు.. బీజేపీ ఎంపీ రఘునందన్ ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసానికి వెళ్లడం ప్రస్తుతం  రాజకీయ వర్గాల్లో హాట్ హాట్ గా చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ హిందూమతానికి చెందినవారని అనుకోవట్లేదంటూ బ్లిట్జ్ మ్యాగజైన్ ఓ స్టోరీని ప్రచురించింది. ఆయనకు బేకన్, బీఫ్ అంటే ఇష్టమని రాసుకొచ్చింది. ఆ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మహిళా జర్నలిస్ట్ పై దాడి హేయమైన చర్య-మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సొంతూరు కొండారెడ్డిపల్లి గ్రామంలో ఓ మహిళా జర్నలిస్ట్ పై జరిగిన దాడిని సంబంధిత శాఖ మంత్రిగా నా తరపున..ప్రభుత్వం తరపున తీవ్రంగా ఖండిస్తున్నాను.. ఇలాంటి సంఘటన జరగడం చాలా బాధాకరం..ఈ విషయంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుకున్నాము..ఒకవేళ ఈ సంఘటన జరిగి ఉంటే నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటాము.. మాది ప్రజాప్రభుత్వం..అందరికి స్వేఛ్చ ఉంటుంది..ఎవరైన ప్రభుత్వాన్ని ప్రశ్నించవచ్చు..ప్రభుత్వానికి సూచనలు సలహాలు ఇవ్వోచ్చు..ఇలాంటి దాడులకు పాల్పడటం హేయమైన చర్య ..దాడి […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

అందరికీ రుణమాఫీ కాలేదు-మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ మరియు ఐఎన్ పీఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి శుక్రవారం గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో రుణమాఫీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 22లక్షల మంది రైతులకు రూ.18000వేల కోట్ల రుణమాఫీ చేశాము.. కొంతమందికి కొన్ని టెక్నికల్ సమస్యల వల్ల రుణమాఫీ కాలేదు.. బీఆర్ఎస్ చెబుతున్నట్లుగా కొంతమందికి రుణమాఫీ కాలేదు..త్వరలోనే వాళ్ల సమస్యలను సైతం పరిష్కరించి రుణమాఫీ చేస్తాము..మేము చేసింది […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మంత్రి పొంగులేటికి మాజీ మంత్రి KTR మాస్ కౌంటర్

తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ మరియు ఐఎన్ పీఆర్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నిన్న శుక్రవారం గాంధీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ “హైదరాబాద్ లోని నా నివాసం బఫర్ జోన్ లో ఉంది..FTL పరిధిలో ఉంది అని మాజీ మంత్రులు కేటీఆర్,హారీష్ రావు లు ఆరోపిస్తున్నారు.. నిజంగా నా నివాసం అలాగే ఉంటే నియమనిబంధనలకు విరుద్ధంగా ఉన్న నా భవనాన్ని తక్షణమే కూల్చేయాలని హైడ్రా కమీషనర్ రంగనాథ్ కు ఆదేశాలను జారీ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

స్పోర్ట్స్ యూనివ‌ర్సిటీకి ఆర్థిక స‌హాయం చేయండి

జాతీయ‌, అంత‌ర్జాతీయ క్రీడ‌ల నిర్వ‌హ‌ణ‌కు అవ‌స‌ర‌మైన మౌలిక వ‌స‌తుల‌న్నీ తెలంగాణ‌లో ఉన్నాయ‌ని, భ‌విష్య‌త్తులో ఆసియ‌న్ గేమ్స్‌, కామ‌న్‌వెల్త్ గేమ్స్ తెలంగాణ‌లో నిర్వ‌హించే అవ‌కాశం ఇప్పించాల‌ని, 2025 జ‌న‌వ‌రిలో నిర్వ‌హించే ఖేలో ఇండియా యూత్ గేమ్స్ కు వేదికగా హైద‌రాబాద్‌కు అవ‌కాశం ఇవ్వాల‌ని కేంద్ర క్రీడ‌లు, యువ‌జ‌న వ్య‌వ‌హారాల శాఖ మంత్రి మ‌న్‌సుఖ్ మాండ‌వీయ‌కు ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఉప ముఖ్య‌మంత్రి భ‌ట్టి విక్ర‌మార్క‌ గారు, రాష్ట్ర ప‌ర్యాట‌క‌, ఎక్సైజ్ శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు […]Read More