తెలంగాణలోని వరంగల్-కాజీపేట నాలుగో లైన్ నిర్మాణ పనుల నేపథ్యంలో సెప్టెంబర్ -అక్టోబర్ నెల మధ్యలో 94 రైళ్లను ఎంపిక చేసిన తేదీల్లో రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. మొత్తం 41 రైళ్లను దారి మళ్లించనున్నారు..మరో 27 రైళ్ల ప్రయాణ సమయాలను మార్చింది.ఈ రెండు స్టేషన్ ల మధ్య ఫోర్ లైన్ నిర్మాణం జరుగుతుంది … దీంతో రద్దైన వాటిలో గోల్కొండ, శాతవాహన ఎక్స్ ప్రెస్, సికింద్రాబాద్-గుంటూరు ఇంటర్ సిటీ, సికింద్రాబాద్-కాగజ్నగర్, విజయవాడ-సికింద్రాబాద్, భద్రాచలం రోడ్-బల్లార్ష […]Read More
Tags :big news
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైస్సార్సీపీ కి మరో గట్టి షాక్ తగిలింది.. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత, రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ, మస్తాన్ బీదరావు ఆ పార్టీకి రాజీనామా చేసిన సంగతి తెల్సిందే… తాజాగా వైసీపీకి చెందిన మరో ఇద్దరు ఎమ్మెల్సీలు కళ్యాణ్ చక్రవర్తి, పద్మశ్రీ తమ పదవులకు రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. వీరు తమ రాజీనామా పత్రాలను మండలి ఛైర్మన్కు అందజేయనున్నట్లు సమాచారం. అలాగే వైసీపీకి కూడా రిజైన్ చేస్తారని తెలుస్తోంది.Read More
కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని నిలదీసిన మహిళలు
తెలంగాణ రాష్ట్రంలోని మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొల్లూరు గ్రామంలో అధికార కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి పర్యటించారు.. ఈ క్రమంలో తమ గ్రామానికి వచ్చిన ఎమ్మెల్యేను మహిళలు నిలదీశారు.తమ గ్రామంలో రోడ్లు, డ్రైనేజీలు సరిగ్గా లేవని దీంతో జ్వరాలు వస్తున్నాయి. ప్రభుత్వం కానీ అధికారులు మమ్మల్ని పట్టించుకోవడం లేదంటూ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని మహిళలు నిలదీశారు.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన ఇద్దరు ఎంపీలు రాజీనామా చేయనున్నరు.. ఆ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్రావు నేడు రాజీనామా చేయనున్నారు.. అందులో భాగంగానే నిన్న రాత్రి ఎంపీలు మోపిదేవి,బీద మస్తాన్ ఢిల్లీకి చేరుకున్నారు.ఈ రోజు మ.12:30 గంటలకు రాజ్యసభ ఛైర్మన్తో సమావేశం కానున్నారు.. ఈ సమావేశంలో రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పత్రాలను అందజేస్తారు ఎంపీలు మోపిదేవి, బీద మస్తాన్రావు.. ఏకకాలంలో పదవికి, పార్టీకి రాజీనామా చేయనున్నండటంతో ఏపీ […]Read More
ఏపీలోని జేసీ ఫ్యామిలీ అంటే అంతేనా అని ప్రతిపక్ష వైసీపీ పార్టీ తన అధికారక ట్విట్టర్ వేదికగా మండిపడింది. రాష్ట్రంలో తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే జేసీ అస్మిత్ రెడ్డి సీఐ లక్ష్మీకాంతరెడ్డి క్షమాపణలు చెప్పిన ఓ వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను వైసీపీ పార్టీ తన ఎక్స్ లో పోస్టు చేసి” జేసీ ఫ్యామిలీ కి ఇదేం రాక్షసానందం..?. ఎమ్మెల్యేగా ఉండి జేసీ అస్మిత్ రెడ్డి అధికార […]Read More
సహాజంగా కొంచెం జ్వరంగా ఉన్నా… కొద్దిగా తలనొప్పి ఉన్నా కానీ.. జలుబు చేసిన కానీ మనం ఎక్కువగా పారాసిటమాల్ కే ప్రయార్టీ ఇస్తాము.. వైద్యుల కంటే ముందే మనం దాన్ని తీసుకోవడం వేసుకోవడం రెండు జరిగిపోతాయి కూడా. అంతగా మనం పారాసిటమాల్ కు ఎక్కువ ప్రయార్టీ ఇస్తాము. అయితే ఎక్కువగా ఈ టాబ్లెట్ వాడితే కాలేయం పై ఎక్కువ ప్రభావం చూపుతుంది అని వైద్య నిపుణులు తెలుప్తున్నారు. పెద్దలు రోజుకూ గరిష్టంగా నాలుగు గ్రాములను మించి ఈ […]Read More
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణపై ఒక కమిటీని నియమించి, ఆ రిపోర్ట్ ఆధారంగా అందరికీ న్యాయం జరిగేలా చూస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా మాల, మాదిగలకు సరైన న్యాయం జరిగేలా చూడాలని కోరుతూ మాల సామాజికవర్గం ప్రజాప్రతినిధులు, మాల మహానాడు నేతలు అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిశారు. ఎస్సీ వర్గీకరణలో మాలలకు అన్యాయం జరగకుండా చూడాలని వారు అభ్యర్థించారు. ముఖ్యమంత్రిని కలిసినవారిలో ఎమ్మెల్యేలు వివేక్ వెంకటస్వామి […]Read More
తెలంగాణ రాష్ట్రంలోని టీచర్స్ కొలువుల కోసం ఎదురుచూస్తున్న యువత కోసం ఇటీవల 11,062 పోస్టులకు డీఎస్సీ పరీక్ష నిర్వహించిన సంగతి తెల్సిందే.. తాజాగా ప్రభుత్వం మరో డీఎస్సీకి కసరత్తు చేస్తోందని సమాచారం.. దీనికి సంబంధించి డిసెంబర్/జనవరిలో నోటిఫికేషన్ జారీ చేసి జూన్-జులైలోపు నియామకాలు పూర్తి చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. ఆలోపు టెట్ కూడా నిర్వహించే అవకాశం ఉంది. ప్రస్తుత డీఎస్సీతో ఎంతమంది ఉపాధ్యాయులు భర్తీ అవుతారు? ఇంకా ఎన్ని ఖాళీలుంటాయనే సమాచారాన్ని జిల్లాల వారీగా ప్రభుత్వం సేకరిస్తోంది.Read More
ఏపీలో విజయవాడ – గొల్లపూడి పంచాయతీ పరిధిలోని సాయిపురం కాలనీకి చెందిన గాలి రాము, గాలి లక్ష్మారెడ్డి ఇద్దరు అన్నదమ్ములు, ఇద్దరికి పెళ్లి అయింది. ఈ రోజు ఉదయం తమ్ముడు లక్ష్మారెడ్డి, అన్న రాము దగ్గరికి వెళ్లి తన భార్యకు రొయ్యల బిర్యానీ కావాలని ఇప్పించమని అడగగా, ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ అయింది. గొడవ పెద్దదై తమ్ముడు కిటికీ చెక్కతో అన్నపై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన అన్న రాము అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు.. […]Read More
పాకిస్థాన్ జట్టుతో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ లో బంగ్లా దేశ్ బ్యాట్స్ మెన్స్ అదరగొడుతున్నారు. ముష్పీకర్ రహీమ్ (193,341బంతుల్లో 22*4,1*6), అద్భుత శతకంతో సాధించడంతో 87 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది బంగ్లాదేశ్ . ఓవర్ నైట్ స్కోర్ 316/5 తో నాలుగో రోజు శనివారం తొలి ఇన్నింగ్స్ కొనసాగించిన బంగ్లాదేశ్ జట్టు 565 పరుగులకు ఆలౌటైంది. ముష్పీకర్ (ఒవర్ నైట్ 55) 11వ శతకంతో ఆ జట్టు భారీ స్కోర్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. […]Read More