త్రిఫల చూర్ణాన్ని ప్రతి రోజూ తీసుకుంటే చాలా చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.. 1) ఉసిరికాయ,కరక్కాయ,తానికాయ మిశ్రమానికి ఆయుర్వేదంలో ప్రత్యేక స్థానముంది 2) వాత,పిత్త ,కఫ దోషాలను తొలగించడంలో త్రిఫల చూర్ణం సాయపడుతుంది 3) ప్రతి రోజూ తీసుకోవడం వల్ల శరీరంలో యాంటీ ఆక్సిడెంట్ గా పని చేస్తుంది 4) క్యాన్సర్ రాకుండా సోకకుండా చేయడంలో బాగా పని చేస్తుంది 5) మలబద్ధకాన్ని నివారించడంలో సహాకరిస్తుంది 6) పేగుల్లో పేరుకుపోయిన టాక్సిన్స్ ను బయటకు పంపిస్తుంది 7) జుట్టు, […]Read More
Tags :big news
నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలు తింటే ఇన్ని లాభాలా..?
నెయ్యిలో నానబెట్టిన ఖర్జూరాలను తింటే అనేక లాభాలున్నాయంటున్నారు వైద్యనిపుణులు.. 1) ఖర్జూరంలోని సహజ చక్కెరలు త్వరగా శక్తినిస్తాయి 2) హార్మోన్లను సమతుల్యం చేయడంలో సహాయపడతాయి 3) మెరుగైన శోషణను ప్రోత్సహిస్తుంది 4) ఇనుము లోపాన్ని నివారిస్తుంది 5) ఖర్జూరం నెయ్యి కలయిక చర్మ ఆరోగ్యానికి అవసరమయిన పోషకాలను అందిస్తుంది 6) ఖర్జూరంలోని పోషకాలు ఇన్ఫెక్షన్లతో పోరాడటంలో సాయపడతాయి 7) ఖర్జూరంలో ఫైబర్ పుష్కలంగా ఉంటది 8) ఖర్జూరం కాల్షియం, ఫాస్పరస్ ,మెగ్నీషియం వంటి ఖనిజాలకు మంచి మూలం.. […]Read More
జార్ఖండ్ లో కేంద్ర మంత్రి సతీష్ చంద్ర దూబే పర్యటన వివాదంగా మారింది. ధన్బాద్ పర్యటనలో కోల్ ఇండియా అనుబంధ సంస్థ అయిన భారత్ కోకింగ్ కోల్ లిమిటెడ్ (బీసీసీఎల్) జనరల్ మేనేజర్ అరిందం ముస్తాఫీ మంత్రి బూట్లను తీయడం, ఆయన పైజామా బొందును సరిచేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ధన్బాద్కు విచ్చేసిన కేంద్ర బొగ్గు శాఖ సహాయ మంత్రి సోఫాలో రిలాక్స్ అయి ఉండగా, ఆయన బూట్లను జీఎం తొలగించడమే కాక, వాటిని అధికారులకు అప్పగించిన […]Read More
కథానుగుణంగా పాత్రకు బలమైన విభిన్నమైన పాత్రలు పోషిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి నిత్యామేనన్.. తన పేరు గురించి ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ‘మేనన్’ అనేది తన ఇంటి పేరు కాదని తెలిపారు. ‘నా అసలు పేరు ఎన్ఎస్ నిత్య. కులాన్ని పేర్లతో ముడిపెట్టడం నచ్చక మా కుటుంబంలో ఎవరూ ఇంటి పేరు వాడరు. నటిగా పలు చోట్లకు ప్రయాణాలు చేయాల్సి రావడంతో న్యూమరాలజీ ఆధారంగా పాస్పోర్టులో ‘మేనన్’ అని జత చేశాం’ అని ఆమె […]Read More
గర్భిణీ మహిళలు ముఖ్యంగా ఆహారం విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకోవాలని డైటీషియన్లు సూచిస్తున్నారు. ప్రొటీన్, పీచు, ఆరోగ్య కరమైన కొవ్వులుండే పళ్లు, డ్రై ఫ్రూట్స్, కూరగాయలు, తృణధాన్యాలు వంటి ఆహారంతో పలు ఉపయోగాలుంటాయని వారు చెబుతున్నారు. గర్భస్థ శిశువు ఎదుగుదల—బరువు, తల్లి ఆరోగ్య సంరక్షణ, పోషణ లోప నివారణ, సుఖ ప్రసవం, ప్రసవానంతర రికవరీ వంటి విషయాల్లో ఆహారం కీలక పాత్ర పోషిస్తుందనేది నిపుణుల మాట.Read More
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది . క్యూ కాంప్లెక్స్లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం చేస్కునే వీలు ఉంది .. నిన్న సోమవారం తిరుమల తిరుపతిలో శ్రీవారిని 67,030 మంది భక్తులు దర్శంచుకున్నారు .. మొత్తం 23,476 మంది భక్తులు శ్రీవారికి తలనిలాలు సమర్పించుకున్నారు .. నిన్న ఒక్కరోజు హుండీ ఆదాయం రూ.3.6 కోట్లు గా ఉంది..Read More
ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ వైస్సార్సీపీ కీ చెందిన పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటంసాని రాంభూపాల్ రెడ్డి కి సంబంధించిన అక్రమ నిర్మాణాలను ‘హైడ్రా’ కూల్చివేసిన సంగతి తెల్సిందే.. సంగారెడ్డి జిల్లా అమీన్ పూర్ లో 25ఎకరాల్లో ఉన్న ఆయన అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చి వేసింది అని ఏపీ అధికార టీడీపీ పార్టీ శ్రేణులు సోషల్ మీడియాలో తెగ ట్రోల్ల్స్ చేశారు.. దీనిపై ఆయన స్పందిస్తూ హైడ్రా అధికారులు కూల్చిన భవనం తనది కాదని తెలిపారు. […]Read More
ఏపీ ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వరద బాధితుల కోసం రెండు కోట్ల రూపాయలను విరాళం ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వరద బాధితుల కోసం కోటి రూపాయలు.. తెలంగాణలోని వరద బాధితుల కోసం కోటి రూపాయలను ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేస్తామని తెలిపారు. ఈ వరదలు ఎంతో మంది జీవితాలపై ప్రభావం చూపింది. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఇరు రాష్ట్రాల ప్రభుత్వాలు చేపడుతున్న కార్యక్రమాలకు తమ మద్ధతు ఉంటుందని […]Read More
తెలంగాణలో గత రెండు రోజులుగా కురుస్తోన్న భారీ వర్షాల నేపథ్యంలో రేపు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని విద్యాసంస్థలకు సెలవు మంజూరు చేస్తున్నట్లు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.. వర్షాలు.. వరదల నేపథ్యంలో స్కూళ్లలో విద్యార్థులకు ఎదురై సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నది.. ఈ నిర్ణయాన్ని తూచ తప్పకుండా అన్ని ప్రైవేట్ ప్రభుత్వ విద్యాసంస్థలు పాటించాలని ఆదేశించింది.మరోవైపు అన్ని ప్రభుత్వ విభాగాల ఉద్యోగులకు రేపు సెలవులు రద్ధు చేసింది.Read More