సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఇటీవల నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహారి,రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెలపూడి ఎమ్మెల్యే, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సంజయ్ కుమార్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, […]Read More
Tags :big breaking news
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ ఇటీవల అనారోగ్య సమస్యలతో మరణించిన సంగతి తెలిసిందే. దీంతో ఈ స్థానానికి ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. మరో రెండు నెలల్లో జరగనున్న బీహార్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ తరపున దివంగత మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి […]Read More
ప్రజలకు డాక్టర్లు అందుబాటులో ఉండాలి- ఎమ్మెల్యే జీఎస్సార్
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేసే డాక్టర్లు, వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలని, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన సౌకర్యాలు కల్పించడం, ఖాళీగా ఉన్న సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు మంగళవారం జిల్లా ప్రధాన ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఆసుపత్రి పర్యవేక్షకులు, వైద్య కళాశాల ప్రిన్సిపాల్, వైద్య సిబ్బందితో సౌకర్యాలు కల్పన, సిబ్బంది నియామకం, […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : మంచిర్యాల జిల్లా మందమర్రి మండలం రామ క్రిష్ణపూర్ RKCOA.క్లబ్ లో 230 లబ్ధిదారులకు డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ “దేశంలో ఎక్కడ లేనివిధంగా సన్న బియ్యం పదకాన్ని తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టింది.రాష్ట్ర ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీకి 12 వేల కోట్ల రూపాయల ఖర్చు చేస్తుంది.బిఆర్ఎస్ పది ఏండ్ల కాలంలో తెలంగాణలో […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని టీడీపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన సుగాలి ప్రీతి కేసును సీబీఐకు అప్పగించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గత సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో తాము అధికారంలోకి వస్తే సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్టించుకోవడం లేదని సుగాలి ప్రీతి తల్లి ఆరోపించిన […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు బీఆర్ఎస్ ప్రకటించిన సంగతి తెల్సిందే. గత కొంతకాలంగా ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ కు చెందిన సీనియర్ నేతల దగ్గర నుంచి మాజీ మంత్రులు, తాజా మాజీ ఎమ్మెల్యేలను ఎవర్ని వదిలిపెట్టకుండా వారి గురించి పలు వివాదస్పద వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో ఆమె వ్యాఖ్యలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని సస్పెన్షన్ వేటు వేసినట్లు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : టీమిండియా మాజీ కెప్టెన్ , లెజండ్రీ మాజీ ఆటగాడు ఎంఎస్ ధోనీ పై సీనియర్ మాజీ ఆటగాడు ఇర్ఫాన్ పఠాన్ గతంలో చేసిన సంచలన ఆరోపణల వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఆ వీడియోలో గతంలో ఇర్ఫాన్ పఠాన్ మాట్లాడుతూ ” తన కెరీర్ అర్ధాంతరంగా ముగియడానికి మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీనే కారణం అని సంచలన ఆరోపణలు చేశారు. 2008లో ఆసీస్ జట్టుతో జరిగిన సిరీస్ […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్ నాయకత్వంలోని నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి సొమ్మును పంచుకోవడంలో విబేధాలు రావడంతోనే కల్వకుంట్ల కుటుంబంలో విబేధాలు మొదలయ్యాయని తెలంగాణ బీజేపీ అధ్యక్షులు ఎన్ రాంచంద్రరావు ఆరోపించారు. కాళేశ్వరంలో అవినీతి జరిగిందని ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలతో స్పష్టమైందని ఆయన అన్నారు. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని డైవర్షన్ చేయడానికి కవితను బీఆర్ఎస్ నుంచి సస్పెండ్ చేశారని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ కుమ్మక్కు […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ మాజీ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలకు కౌంటరిచ్చారు. సోమవారం ఎమ్మెల్సీ కవిత నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు తీరుతో కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాజీ సీఎం కేసీఆర్ కు అవినీతి మరక అంటింది. సీబీఐ విచారణ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కేసీఆర్ ఎందుకు సీబీఐ విచారణకు వెళ్లాలి. కేసీఆర్ పై […]Read More
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ ఎమ్మెల్యే తన్నీరు హారీశ్ రావు దిష్టి బొమ్మను తెలంగాణ జాగృతికి చెందిన కార్యకర్తలు, నేతలు దహనం చేశారు. మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు కు వ్యతిరేకంగా జాగృతి నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. దీంతో బీఆర్ఎస్ లో ఇరువర్గాలుగా విడిపోయి ఇటు ఎమ్మెల్సీ కవితకు, అటు మాజీ మంత్రి హరీశ్ రావుకు మద్ధతుగా సోషల్ మీడియాలో ఓ వార్ నే నడుపుతున్నారు. అంతకుముందు […]Read More
