తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లుకి మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఆధారాలతో అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు. మంగళవారం ఉదయం ప్రారంభమైన అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు మాట్లాడూతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు కాంగ్రెస్ ప్రభుత్వం అరవై ఆరు వేల కోట్ల రూపాయలను వడ్డీలకు కడుతుంది అని అన్నారు. దీనికి కౌంటర్ గా మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడూతూ ఆర్బీఐ నివేదిక ప్రకారంగా […]Read More
Tags :bhatti vikramarka mallu
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు మంగళవారం ఉదయం వాడీవేడిగా ప్రారంభమయ్యాయి. సభలో అధికార ప్రతిపక్ష పార్టీకి చెందిన సభ్యులు ఒకరిపై ఒకరు విమర్షనాస్త్రాలను సంధించుకున్నారు. మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు మాట్లాడుతూ ” డిప్యూటీ సీఎం భట్టీ విక్రమార్క మల్లు సభను తప్పు దోవ పట్టిస్తున్నారు. పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులతో మిషన్ భగీరథతో తాగునీళ్ళు ఇచ్చాము. మిషన్ కాకతీయతో చెరువులను బాగు చేశాము. కాళేశ్వరం ,మల్లన్నసాగర్ లాంటి ప్రాజెక్టులను కట్టాము. భక్తరామదాసు ప్రాజెక్టుతో […]Read More
తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై తీవ్ర అగ్రహాన్ని వ్యక్తం చేశారు. అసెంబ్లీలో డిప్యూటీ సీఎం భట్టీ మాట్లాడుతూ ” బీఆర్ఎస్ కు స్పీకర్ అంటే గౌరవం లేదు. సభ అంటే మర్యాద లేదు. బీఏసీ సమావేశాన్ని బైకాట్ చేసి మరి బీఆర్ఎస్ బయటకు వెళ్లింది. మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు సభను తప్పుదోవ పట్టిస్తున్నారు. గత ప్రభుత్వ అప్పులపై సభలో వాస్తవాలనే ఉంచాము. బీఆర్ఎస్ లక్షల […]Read More
నోటిఫికేషన్ వేయడం అంటే ఉద్యోగం ఇవ్వడం కాదని గత పాలకుల విధానమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఉద్యోగాల భర్తీపై పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు భట్టి సమాధానం ఇచ్చారు.మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 55,172 ఉద్యోగాలు భర్తీ చేశామని ఇందులో 54,573 మందికి నియామక ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను ప్రక్షాళన చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేసినట్టు తెలిపారు. గత […]Read More
తెలంగాణలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలన్న ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి దృఢ సంకల్పాన్ని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ అభినందించారు. మహిళా సాధికారత కోసం తెలంగాణలో మంచి ప్రయత్నాలు జరుగుతున్నాయని కొనియాడారు. ఈ స్వయం సహాయక సంఘాలు భవిష్యత్తులో మరింత శక్తివంతం కావాలని ఆకాంక్షించారు.స్వయం సహాయక సంఘాల కోసం నగరం నడిబొడ్డులోని శిల్పారామంలోని 3.5 ఎకరాల స్థలంలో ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి బజార్ ను గవర్నర్ గారు ప్రారంభించారు. ముఖ్యమంత్రి , ఉప […]Read More
ప్రతి శాసనసభ నియోజకవర్గానికి 3,500 ఇళ్ల చొప్పున రాష్ట్రంలో తొలి ఏడాదిలో 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారు. ప్రతి ఇంటికి రూ.5 లక్షలు ఇస్తున్నామని.. దేశంలో ఇంత మొత్తం కేటాయిస్తున్న రాష్ట్రం తెలంగాణేనని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఇళ్ల నిర్మాణం ద్వారా […]Read More
తెలంగాణ లో ఆరోగ్య ఉత్సవాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది . ప్రజాపాలన వేడుకల్లో 213 అంబులెన్స్లను సీఎం రేవంత్రెడ్డి ప్రారంభించారు .. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు రాజనర్సింహ, పొన్నం పాల్గొన్నారు .. ఈ క్రమంలో 108 కోసం 136 అంబులెన్స్లు, 102 కోసం 77 అంబులెన్స్లు ప్రారంభీంచడం జరిగింది .. 442 సివిల్ అసిస్టెంట్ సర్జన్స్, 24 ఫుడ్ సేఫ్టీ అధికారులకు నియామక పత్రాలు అందజేశారు .. 33 ట్రాన్స్జెండర్ క్లినిక్లు, 28 […]Read More
సంక్రాంతి పండుగ తర్వాత రైతు భరోసా చెల్లిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. డిసెంబర్లో జరిగే శాసనసభ సమావేశాల్లో ఈ అంశంపై చర్చించి విధివిధానాలు ఖరారు చేసి సంక్రాంతి తర్వాత రైతు భరోసా చెల్లిస్తామన్నారు. ఈ విషయంలో మారీచుల మాటలను విశ్వసించరాదని రైతాంగానికి సూచించారు.ప్రజా ప్రభుత్వం – ప్రజా విజయోత్సవాల్లో భాగంగా పాలమూరు జిల్లాలో జరిగిన రైతు పండుగ విజయవంతమైన నేపథ్యంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, పొంగులేటి […]Read More
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన మూసీ పునరుజ్జీవంలో భాగంగా హైదరాబాద్ నగరంలోని ఈసా, మూసా నదుల సంగమ స్థలంలోని బాపూ ఘాట్ వద్ద గాంధీ సరోవర్ ప్రాజెక్టు అభివృద్ధి కోసం రక్షణ శాఖ పరిధిలోని 222.27 ఎకరాల భూమిని రాష్ట్రానికి బదిలీ చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ని విజ్ఞప్తి చేశారు. మహాత్మాగాంధీ గారి చితాభస్మాన్ని కలిపిన చోట ఏర్పాటు చేసిన బాపూఘాట్ను ప్రపంచ స్థాయిలో గాంధీ తాత్వికతను […]Read More
తెలంగాణ రెండో రాజధాని నగరంగా అభివృద్ధి చెందుతున్న వరంగల్లో విమానాశ్రయ ఏర్పాటుకు అవసరమైన అనుమతులను మంజూరు చేయడంతో పాటు తక్షణం పనులు ప్రారంభించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె.రామ్మోహన్ నాయుడుకి విజ్ఞప్తి చేశారు. ఆ విమానాశ్రయ నిర్మాణానికి అవసరమైన 253 ఎకరాల భూ సేకరణ కోసం తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రూ.205 కోట్లను భారత విమానయాన సంస్థ (AAI)కి అందజేసినట్టు తెలిపారు.తెలంగాణలో విమానాశ్రయాల అభివృద్ధిపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, […]Read More