Tags :bhakti

Bhakti Breaking News Slider Top News Of Today

కనిపించిన నెలవంక – రేపే భారత్ లో ఈద్ ఉల్ ఫితర్ వేడుకలు..!

పవిత్ర రంజాన్ నెల నేటితో ముగియనుంది. 1446 షవ్వాల్ నెలకు నెలవంక దేశంలో కనిపించిందని సౌదీ అధికారులు శనివారం ప్రకటించారు. దీంతో అరబ్ దేశమైన సౌదీలో అదివారమే ఈద్ ఉల్ ఫితర్ మొదటి రోజును పాటిస్తుంది. అక్కడ రంజాన్ పండుగ వేడుకలు ఘనంగా నేటి ఉదయం ప్రారంభ మయ్యాయి. సౌదీ అరేబియాలో ఈద్ చంద్రుడు కనిపించిన ఒక రోజు తర్వాత భారతదేశంలో ఈద్ చంద్రుడు కనిపిస్తాడు. చంద్రుడు కనిపించిన ఒక రోజు తర్వాత అంటే రేపు ఈద్ […]Read More

Bhakti Breaking News Slider Top News Of Today

దారి తప్పిన దసరా…?

దసరా పండుగ అంటే ఒకప్పుడు నెలరోజుల సందే ఎదురుసూస్తుంటిమి. ఎట్లన్నజేశి పిల్లలకు కొత్త బట్టలు పిట్టియ్యాలని అమ్మనాయ్నల తొక్కులాట. పక్కూరు కెల్లి సైకిల్ మీద బట్టల మూటతో శాలొల్ల బిచ్చపతి మామ వస్తుండే. మామ అట్లైతడంటే.. మా నాయ్నను బావ అని పిలుస్తుండే. కులాలు లేని ఓయ్ అనుకునే బంధం. మూట ఇప్పి అరుగు మీద పెట్టి.. ఒక్కొక్కటి ఇప్పి సూపిస్తుండే. అదే పే.. ద్ద షాపింగ్ మాల్. నచ్చిన పైంట్.. బుషోట్ బట్ట సూపిత్తే కత్తెరతోటి […]Read More

Sticky
Bhakti Breaking News Slider Top News Of Today

దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూడాలి..?

విజయదశమి రోజు అందరూ పాలపిట్టను చూడాలని అంటారు. అయితే విజయదశమి రోజు పాలపిట్టను చూస్తే అదృష్టం.. విజయం వరిస్తుందని మెజార్టీ ప్రజల నమ్మకం.రావణుడిపై శ్రీరాముడు యుద్ధానికెళ్లే సమయంలో పాలపిట్టను చూశాడు. యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో రావణుడిపై శ్రీరాముడు విజయం సాధించాడాని పురాణాల్లో చెప్పుకునే గాథ. మరోవైపు పాండవులు అరణ్యవాసం ముగించుకుని ఆయుధాలు తీసుకెళ్తున్నప్పుడు కూడా పాలపిట్టను వాళ్లు చూశారు. అందుకే కౌరవులతో జరిగిన భీకర యుద్ధంలో గెలుపొందారని నమ్మకం. ఈ నమ్మకంతోనే గ్రామాల్లో పల్లెల్లో దసరా […]Read More

Bhakti Slider Telangana Top News Of Today

బాలాపూర్ లడ్డూకి రికార్డు ధర

ఈసారి బాలాపూర్ గణపతి లడ్డూకి రికార్డు ధర పలికింది. బాలాపూర్ వినాయక లడ్డూకి మొదట్లో రూ.450లు పలకింది. తాజాగా వందరెట్లు రికార్డు ధర పలకడం విశేషం… కొలను శంకర్ రెడ్డి ఈ సారి లడ్డూను రూ. 30,01,000లకు దక్కించుకున్నారు. గత ముప్పై ఏండ్లుగా కొలను కుటుంబమే బాలాపూర్ లడ్డూను దక్కించుకుంటున్నారు. లడ్డూ వేలంలో వచ్చిన మొత్తాన్ని బాలాపూర్ గ్రామం అభివృద్ధికి వినియోగిస్తారు.. మరోవైపు బండ్లగూడ రిచ్ మండ్ విల్లాస్ లో లడ్డూ కోటీ ఎనబై ఏడు వేల […]Read More

Bhakti Breaking News Slider Top News Of Today

తిరుమల లో తగ్గిన భక్తుల రద్దీ

తిరుమలలో  భక్తుల రద్దీ తగ్గింది . క్యూ కాంప్లెక్స్‌లో వేచివుండే అవసరం లేకుండా నేరుగా శ్రీవారి దర్శనం చేస్కునే వీలు ఉంది .. నిన్న సోమవారం తిరుమల తిరుపతిలో శ్రీవారిని  67,030 మంది భక్తులు దర్శంచుకున్నారు .. మొత్తం  23,476 మంది భక్తులు శ్రీవారికి తలనిలాలు సమర్పించుకున్నారు .. నిన్న ఒక్కరోజు హుండీ ఆదాయం రూ.3.6 కోట్లు గా ఉంది..Read More

Bhakti Slider Telangana Top News Of Today

హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనంపై నేడు హైకోర్టులో విచారణ

హైదరాబాద్‌ నగరంలో హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాల నిమజ్జనంపై నేడు హైకోర్టులో విచారణ జరగనున్నది.. హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహాలు నిమజ్జనం చేయకూడదన్న హైకోర్టు ఆదేశాలను అమలు చేయాలన్న పిటిషనర్‌ పిటిషన్ వేశారు .. ఆ పిటిషన్ లో హైడ్రాను ప్రతివాదిగా చేర్చాలని పిటిషనర్‌ కోరారు.., ఇవాళ వాదనలను తెలంగాణ హైకోర్టు విననున్నది..Read More

Bhakti Breaking News Slider Top News Of Today

గణేషుడి రూపాలు ఎన్ని..?

విఘ్నేశ్వరుడు మొత్తం ముప్పై రెండు రూపాల్లో దర్శనమిస్తాడు. వీటిలో పదహారు ప్రధాన రూపాలుగా ప్రాధాన్యతను సంతరించుకుంది. అవి ఏంటంటే..?. బాలగణపతి,తరుణ గణపతి,భక్త గణపతి,వీర గణపతి,శక్తి గణపతి,ద్విజ గణపతి,సిద్ధి గణపతి,ఉచ్చిష్ట గణపతి,విష్ణుగణపతి, క్షిప్త గణపతి,హేరంభ గణపతి, లక్ష్మీ గణపతి,మహాగణపతి, విజయ గణపతి, రుత్య గణపతి,ఊర్ధ్వ గణపతి లను ప్రాధాన్యతగా చూస్తారు. గణపతుడికి పేరుకో ఆర్ధం ఉంది.. లంబోధరుడుకి అనేక పేర్లున్నాయి.. ప్రతి పేరుకు ఓ ఆర్ధం ఉంటుంది. వాటిలో ముఖ్యమైన వాటిని ఇప్పుడు తెలుసుకుందాము. విఘ్నేశ్వరుడు అనగా విఘ్నాలను […]Read More

Bhakti Breaking News Slider Top News Of Today

వినాయక చవితి రోజు చంద్రుడ్ని ఎందుకు చూడకూడదు..?

వినాయక చవితి రోజు చంద్రుడ్ని చూడకూడదు.. చూస్తే నీలాపనిందల పాలవుతారని పెద్దలు చెబుతుంటారు. మరి ఆరోజు ఎందుకు చూడకూడదు..?. చూస్తే ఏమి చేయాలో ఇప్పుడు తెలుసుకుందాము. ఒకరోజు వినాయకుడు పలు రకాల పిండి వంటలు ,ఉండ్రాళ్లు తింటాడు. మరోచేతిలో కొన్నింటిని పట్టుకుని భుక్తాయాసంతో ఇంటికి చేరుకుంటాడు. ఆ సమయంలో తన తల్లిదండ్రులకు నమస్కరించి ఆశీర్వాదాలు తీసుకుందామని వంగడానికి ప్రయత్నిస్తాడు.అయితే రకరకాల పిండి వంటలు తినడంతో పొట్ట బిర్రుగా ఉండి వంగలేకపోతాడు. నానా అవస్థలు పడుతుండటంతో పొట్ట పగిలి […]Read More

Bhakti Breaking News Slider Top News Of Today

తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్…

Bhakti :- తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్… వచ్చే నవంబర్ నెలకు సంబంధించిన తిరుమల శ్రీవారి ప్రత్యేక ప్రవేశ దర్శనం (రూ.300) టికెట్లను ఆగస్టు 24న ఉదయం 10 గంటలకు TTD విడుదల చేయనుంది. అయితే అదే నెలకు సంబంధించి తిరుమల, తిరుపతిలో వసతి బుకింగ్ ను సైతం రేపు మధ్యాహ్నం 3 గంటల నుంచి అందుబాటులో ఉంచుతున్నట్లు తెలిపింది. అటు సీనియర్ సిటిజన్లు, దివ్యాంగులకు నవంబర్ నెల దర్శనం టికెట్లను ఆగస్టు 23న మధ్యాహ్నం 3 […]Read More