Tags :bc caste survey

Breaking News Slider Telangana Top News Of Today

బీజేపీకి ఆ హాక్కు లేదు..

తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన మలిదశ కులగణన రీసర్వేకు తక్కువ స్పందన వచ్చింది అని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ కులగణనకు తక్కువ స్పందన వచ్చింది.. ఇది మమ్మల్ని తక్కువ చేసి చూపారు.. అనే వాళ్లకు సమాధానం అని ఆయన అన్నారు.. సర్వే రిజెక్ట్ చేసిన వాళ్ల కోసం మరో అవకాశం ఇచ్చాము.. బీసీ మేధావులు, సంఘాల కోరిక మేరకు మళ్లీ అవకాశం ఇచ్చాము.. కులగణన […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదు

తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన కులగణనకు బీజేపీ వ్యతిరేకం కాదని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. బీజేపీపై కాంగ్రెస్ నేతలు ఇష్టమోచ్చినట్లు మాట్లాడుతున్నారు. కులగణనకు మేము వ్యతిరేకం కాదు. నిజంగా నిఖార్సుగా కాంగ్రెస్ కు పాలసీ ఉంటే ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గానీ, ఆ పార్టీ మిత్రపక్షాలు అధికారం లో ఉన్న రాష్ట్రాల్లో కులగణన ఎందుకు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటను […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

పాపం.. ఆయన్ని హీరోగా అంట చూడండి ప్లీజ్..!

అధికార ప్రతిపక్ష పార్టీలకు సంబంధం లేకుండా నేతలతో సహా మేధావులు.. అన్ని వర్గాల ప్రజలందరూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విలన్ లా చూస్తున్నారు. అందరూ నన్నే తిడుతున్నారు అని నిన్న శనివారం ప్రగతి భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో వెల్లడించారు. ప్రజాభవన్ లో జరిగిన మీడియా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ” దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం చేయని విధంగా డెబ్బై ఐదేండ్ల స్వతంత్ర భారతంలో ఏ సీఎం కు దక్కని అవకాశం […]Read More

Breaking News Editorial Slider Top News Of Today

బీసీలంటే కాంగ్రెస్ & బీజేపీలకు ఇంత చులకనా?-ఎడిటోరియల్ కాలమ్..!

మన భారతదేశ జనాభాలో 50 శాతానికి పైగా బీసీ వర్గాల సంఖ్య ఉన్నప్పటికీ, 75 ఏళ్ళ స్వతంత్ర భారత చరిత్రలో వారికోసం ఒక మంత్రిత్వ శాఖను కూడా ఏర్పాటుచేయలేదు. ఇది ఈ దేశాన్ని ఇప్పటివరకూ పాలించిన కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల అప్రజాస్వామిక వైఖరికి, అణచివేత ధోరణికి నిదర్శనం. బీసీలకు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఉన్నట్టయితే వారి సమస్యల పట్ల ప్రత్యేక దృష్టి ఉంటుందని, పరిష్కారానికి ఒక అధికారిక వేదిక ఉంటుందని టీఆర్ఎస్ మొదటినుంచీ భావిస్తున్నది. అందుకే, తెలంగాణ […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

మోదీ అనుమతి తీసుకోని రేవంత్ రెడ్డి …!

ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎవర్ని అడిగి బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు.. బీజేపీ మద్ధతు తీసుకోని బీసీ కులగణన చేశారా అని కేంద్ర హోం శాఖ సహాయక మంత్రి బండి సంజయ్ కుమార్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రధాన మంత్రి నరేందర్ మోదీ కులం గురించి చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ స్పందిస్తూ మోదీ పుట్టుకతోనే బీసీ. రాహుల్ గాంధీది ఏ కులం .. […]Read More

Breaking News National Slider Top News Of Today

ప్రధాని మోదీ బీసీ కాదా..?

సీఎం రేవంత్ రెడ్డి ప్రధానమమ్త్రి నరేందర్ మోదీ అసలైన బీసీ కులానికి చెందినవాడు కాదని ఆరోపించారు. గాంధీభవన్ లో జరిగిన యూత్ కమిటీ ప్రమాణ స్వీకారమహోత్సవంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మా పార్టీ నాయకులు రాహుల్ గాంధీ.. ప్రధాని మోడీ మెడలు వంచుతారనే కుల గణనపై బీజేపీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. “అసలు ప్రధాని నరేంద్ర మోడీ బీసీ కానేకాదు.. ఆయన లీగల్లీ కన్వర్టెడ్ బీసీ ఆయన పుట్టుకతోనే ఉన్నత కులం. 2001లో ముఖ్యమంత్రి అయ్యాక […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

రేవంత్ రెడ్డి ఆటలో అరటిపండు తీన్మార్ మల్లన్న!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీ భవన్ లో జరిగిన యూత్ కాంగ్రెస్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గోన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ నేనే అఖరీ రెడ్డి ముఖ్యమంత్రి కావోచ్చు.. రాహుల్ గాంధీ ఇచ్చిన ఆదేశాల మేరకు ఏ మాత్రం వెనకంజ వేయకుండా రాష్ట్రంలో కులగణన ప్రక్రియ పూర్తి చేశాము.. రాబోయే రోజుల్లో బీసీలకు అన్ని రంగాలతో పాటు రాజకీయాల్లో సైతం అవకాశాలు పెరగనున్నాయి. బీసీలకు న్యాయం చేయాలనే ఉద్ధేశ్యంతోనే […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

కులగణన తప్పుల తడక..!

తప్పులతడక సర్వేను బుట్టదాఖలు చేసి కులగణనలో ప్రజలందరిని భాగస్వాములను చేసి తాజాగా, శాస్త్రీయంగా రీసర్వే చేపట్టాలని రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.ప్రభుత్వం ఇటీవల జరిపించిన సర్వే,నిండు శాసనసభ సాక్షిగా వెల్లడించిన నివేదిక చిత్తు కాగితంతో సమానమన్నారు. హైదరాబాద్ తెలంగాణ భవన్ లో శుక్రవారం మధ్యాహ్నం ఎంపీ రవిచంద్ర విలేకరుల సమావేశంలో మాట్లాడారు.ప్రభుత్వం ఆషామాషీగా, తూతూమంత్రంగా సర్వే జరిపించిందని, చిత్తశుద్ధి లోపించిందన్న నిర్ణయానికి వచ్చిన బీసీలతో పాటు అన్ని వర్గాల ప్రజలు దానిని […]Read More

Breaking News Slider Telangana Top News Of Today

తెలంగాణలో మరోసారి కులగణన సర్వే..!

తెలంగాణ ప్రభుత్వం కులగణనపై కీలక నిర్ణయంపై కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యూటీ సీఎం మల్లు భట్టీ విక్రమార్క మీడియా సమావేశంలో మాట్లాడుతూ ” కులగణనపై ప్రతిపక్షాలు అసత్య ప్రచారం చేస్తున్నాయి. ఆ విమర్శలకు చెక్ పెట్టే విధంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంలో భాగంగా ఈనెల పదహారు తారీఖు నుండి మరోసారి కులగణనపై రీసర్వే నిర్వహించాలని నిర్ణయించాము. కులగణనలో పాల్గోనని వారికోసం ఈ అవకాశం కల్పిస్తున్నాము. దాదాపు 3.1% మాత్రమే కులగణనలో పాల్గోనలేదు అని […]Read More

Sticky
Breaking News Slider Telangana Top News Of Today

ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ బీఆర్ఎస్ పొత్తు..!

తెలంగాణ రాష్ట్రంలో కులగణన సర్వే అత్యంత పారదర్శకంగా జరిగిందని, కులగణన సర్వేను మళ్లీ చేయాలన్న కేటీఆర్ వ్యాఖ్యలను బీసీ సమాజం క్షమించదని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు అన్నారు. ఈరోజు సోమవారం రోజున భూపాలపల్లి నియోజకవర్గం మొగుళ్లపల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణ అవగాహన సభకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు హాజరయ్యారు. అంతకు ముందు మొగుళ్లపల్లి ఎంట్రన్స్ లోని రావి చెట్టు […]Read More