బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ స్టార్ హీరో..దేవర మూవీతో తెలుగు ప్రేక్షకులను మెప్పించిన నటుడు సైఫ్ అలీఖాన్ పై దాడి చేసిన దుండగుడు బంగ్లాదేశ్ పౌరుడని ముంబై పోలీసులు వెల్లడించారు. అతడి పేరు మహమ్మద్ షరిపుల్ ఇస్లామ్ షెహజాద్ అని, వయసు 30 ఏళ్లు అని తెలిపారు. అక్రమంగా ఇండియాలోకి చొరబడి, ఆర్నెల్ల క్రితం ముంబైకి వచ్చాడన్నారు. ఇండియాకు వచ్చాక విజయ్ దాస్ గా పేరు మార్చుకున్నాడని చెప్పారు. నిందితుడు చోరీ చేసేందుకే సైఫ్ అలీఖాన్ ఇంటికి […]Read More
Tags :attack
క్యాంప్ కార్యాలయంపై దాడి ఘటనను ఖండించిన హారీష్ రావు
సిద్ధిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై శుక్రవారం ఆర్ధరాత్రి కాంగ్రెస్ శ్రేణులు దాడి చేశారు..ఈ దాడిలో క్యాంప్ కార్యాలయంలోని వస్తువులను ధ్వంసం చేయడమే కాకుండా ఫ్లెక్సీలు,హోర్డింగ్స్ ను చింపేశారు.. ఈ ఘటనపై మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు స్పందించారు.. ఆయన స్పందిస్తూ “ఓ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంపై దాడి చేయడం హేయం.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం అప్రజాస్వామికం.. ప్రజాప్రతినిధుల క్యాంప్ కార్యాలయాలకే రక్షణ లేకపోతే ప్రజలకు ఏమి రక్షణ ఉంటుంది..వెంటనే దీనిపై చర్యలు తీసుకోవాలని ఆయన […]Read More
ఏపీ ప్రతిపక్ష పార్టీ వైసీపీకి చెందిన కార్యకర్త మీద ఇనుప రాడ్డులతో దాడి జరిగిన సంఘటన వెలుగులోకి వచ్చింది. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం గుండ్లపాడులో వైఎస్సార్సీపీ కార్యకర్త తోట వెంకటేశ్వర్లు మీద కర్రలు, ఇనుప రాడ్డులతో విచక్షణా రహితంగా దాడి చేశారు దుండగులు.. వైఎస్సార్సీపీ కార్యకర్తలు అంతా ఊరు వదిలి వెళ్ళిపోతే నువ్వు ఎందుకు ఊరిలో ఉన్నావు అంటూ ఇనుప రాడ్డులతో దాడి. తోట వెంకటేశ్వర్లు తీవ్ర గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు..మూడు రోజుల క్రితం […]Read More
మహారాష్ట్ర – ఆర్తి, రోహిత్ అనే ఇద్దరు ఆరు సంవత్సరాలు ఒకరినొకరు ప్రేమించుకున్నారు.. అయితే కొన్ని రోజుల క్రితం అమ్మాయి, అబ్బాయి విడిపోయారు. ఈ క్రమంలో ఆ యువకుడు తన మాజీ ప్రియురాలును నడి రోడ్డుపై అతి కిరాతకంగా 14 సార్లు రాడ్డుతో కొట్టి చంపేసాడు.Read More
ఏపీలో అధికారంలోకి వచ్చిన టీడీపీ నేతలు,కార్యకర్తలు వైసీపీ నేతలపై..వారి ఇండ్లపై దాడులకు దిగుతున్న సంగతి తెల్సిందే.. తాజాగా రాష్ట్రంలో రాజమండ్రిలోని మోరంపూడి ఫ్లైఓవర్ శిలాఫలకంపై వైసీపీ మాజీ ఎంపీ భరత్ పేరు ఉండటంతో టీడీపీ శ్రేణులు ధ్వంసం చేశాయి. ఒకవైపు పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేసినా కానీ వినలేదు. సుత్తెతో పగలగొట్టి నేలమట్టం చేశాయి. రెండేళ్ల కిందట ఈ ఫ్లైఓవర్ కు కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ, భరత్ శంకుస్థాపన చేశారు. రూ.56.13 కోట్లతో చేపట్టిన పనులు కూడా […]Read More