వైసీపీ ఎమ్మెల్యేకు టీడీపీ కూటమి గాలం…?
ఏపీలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ గెలుపొందింది కేవలం పదకొండు స్థానాలు మాత్రమే… ఎంపీ ఎన్నికల్లో మూడు స్థానాలు మాత్రమే. అయితే వైసీపీ తరపున ఏజెన్సీ ప్రాంతమైన పాడేరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి మత్స్య రాస విశ్వేశ్వరరాజు గెలుపొందారు. వైసీపీ ఏర్పాటు దగ్గర నుండి ఏజెన్సీ ప్రాంతాల్లో ఆ పార్టీకే ప్రజలు పట్టం కడుతున్నారు. ఈసారి ఎన్నికల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు.. ఓ ఎంపీ గెలుపొందారు వైసీపీ నుండి. మిగతా అన్ని చోట్ల కూటమి పార్టీలే ఘనవిజయం […]Read More