ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఏపీ క్యాబినెట్ ఈ నెల పదహారు తారీఖున అమరావతిలో భేటీ కానున్నది. గురువారం జరగాల్సిన ఏపీ క్యాబినెట్ ప్రముఖ వ్యాపారవేత్త రతన్ టాటా అకస్మిక మృతితో వాయిదా పడిన సంగతి తెల్సిందే. ఈ భేటీలో ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ, చెత్త పన్ను రద్ధు, పీ-4 విధానం వంటి పలు అంశాలపై ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో కేబినెట్ చర్చించనున్నది. మరోవైపు ఏపీకి జీవనాడి పోలవరం, అమరావతి నిర్మాణాల గురించి కూడా చర్చించే […]Read More
Tags :apgovernament
వైఎస్ షర్మిల ఉమ్మడి ఏపీలో తన అన్న మాజీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అక్రమ కేసుల్లో అరెస్ట్ అయ్యారు. అప్పటి కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వాలు వైఎస్సార్ కుటుంబాన్ని పగబట్టి కేసులెట్టి జైలు పాలు చేశాయి. అన్న జగన్ జైల్లో ఉంటే చెల్లె షర్మిల రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసింది.2019లో ఎన్నికల్లొ సైతం జగనన్నను గెలిపించండి.. రాజన్న రాజ్యం తెస్తాడు అనే నినాదంతో నవ్యాంధ్రలో ఊరు ఊరు తిరిగారు. జాబు కావాలంటే బాబు […]Read More
ఏపీలో విజయవాడలోని అంబేద్కర్ సామాజిక న్యాయ మహాశిల్పం మీద దాడికి సంబంధించి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేసిన ఫిర్యాదుపై జాతీయ ఎస్సీ కమిషన్ స్పందించింది. ఈ ఘటన తరవాత తీసుకున్న చర్యలపై వారం రోజుల్లో సమగ్ర నివేదిక (యాక్షన్ టేకెన్ రిపోర్ట్–ఏటీఆర్) ఇవ్వాలని జాతీయ ఎస్సీ కమిషన్ ఆదేశించింది. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర డీజీపీకి సంయుక్తంగా లేఖ రాసిన జాతీయ ఎస్సీ కమిషన్, ఒకవేళ ఆ నివేదిక సమర్పించకపోతే, తమకు చట్టబద్ధంగా […]Read More
ఏపీ మంత్రి నారా లోకేశ్ నాయుడు రెడ్ బుక్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్ గురించి మంత్రి లోకేష్ మాట్లాడుతూ ” రెడ్ బుక్ అంటే చట్టాన్ని ఉల్లంఘించిన వారిని చట్టం ప్రకారం శిక్షించడమే. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన నడుస్తుంది అని వైసీపీ శ్రేణులు ఆరోపిస్తున్నారు. ప్రజలు కూడా చట్టాన్ని ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ తనయుడు నకిలీ పత్రాలను సృష్టించి పేదల ప్రభుత్వ భూములను […]Read More
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏపీలో పని చేయడానికి కేటాయించబడిన తెలంగాణ ప్రాంతానికి చెందిన ప్రభుత్వ ఉద్యోగులకు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు శుభవార్తను తెలిపారు. రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి కొంతమంది ఉద్యోగులకు కేటాయించిన సంగతి తెల్సిందే. దాదాపు 122మంది నాన్ గెజిటెడ్ ఉద్యోగులను రీలీవ్ చేస్తూ ఏపీ ప్రభుత్వం కీలక ఆదేశాలను జారీ చేసింది. దీంతో తెలంగాణలో పని చేయాలన్న వారి కల నెరవేరినట్లు అయింది. గతంలోనే పలుమార్లు […]Read More
ఏపీలో పోలీసు ఉద్యోగం గురించి ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు రాష్ట్ర హోం మంత్రి అనిత శుభవార్తను తెలిపారు. త్వరలోనే ఇరవై వేల పోలీసు ఉద్యోగాలను భర్తీ చేస్తామని మంత్రి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై వేల మంది పోలీసులు అవసరం ఉంది. గత ప్రభుత్వం ఐదేండ్లలో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదు. ఎన్నికలకు ముందు ఉద్యోగాల జాతర అంటూ ఎన్నికల స్టంట్ చేసింది. దీనిపై హైకోర్టులో పిటిష న్ కూడా దాఖలైంది. పోలీసులకు సౌకర్యాలు కల్పించి […]Read More
ఏపీలో మరో కొత్త పథకానికి నాంది పలికారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ప్రైవేట్ దేవాలయాల్లో ధూప,దీప నైవేద్యాలకు రూ పదివేలు ఇచ్చేందుకు చంద్రబాబు నాయకత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసింది. గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు ఇచ్చిన మరోహామీని నెరవేర్చినట్లు టీడీపీ పేర్కొన్నది. నిధులు లేక ఆరువేలకుపైగా దేవాలయాలు కనీసం ధూప దీప నైవేద్యాలకు నోచుకోవడం లేదు. గత చంద్రబాబు ప్రభుత్వ హాయాంలో రూ ఐదు వేలు ఇచ్చేవారు. ఆ తర్వాత అధికారంలోకి […]Read More
ఫేక్ న్యూస్ లను తయారుచేసే ఫేక్ న్యూస్ ఫ్యాక్టరీకి షాడో యజమాని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని వైసీపీ ఆరోపించింది. రాష్ట్రంలోని బాపట్ల జిల్లా భట్టిప్రోలులో ఎస్సై చొక్క పట్టుకున్న అధికార టీడీపీ కార్యకర్త ఫోటో ఫేక్ అని ట్వీట్ చేశారు ముఖ్యమంత్రి.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు. ఈ ట్వీట్ పై ప్రతిపక్ష వైసీపీ విమర్శలను గుప్పించింది. నువ్వు వచ్చాల రాష్ట్రంలో ప్రభుత్వం ,ప్రజాస్వామ్యం, పోలీసు వ్యవస్థ,శాంతి భద్రతలు ,నీహామీలు అన్నిఫేక్. ముఖ్యమంత్రిగా […]Read More
ఏపీ అధికార టీడీపీకి చెందిన నేతలు.. మంత్రులకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కలెక్టర్ల సదస్సు కార్యక్రమంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ” అధికారం ఉందని.. పదవుల్లో ఉన్నామని విర్రవీగవద్దు. అధికారులతో మంచిగా పద్ధతిగా పని చేయించుకోవాలి. అధికారులకు వారికి తగ్గట్లు గౌరవమివ్వాలి. ఎవరూ తమ పరిధి దాటోద్దు అని” సలహా ఇచ్చారు. ఆయన ఇంకా మాట్లాడుతూ ” కొన్ని సార్లు నిబంధనల ప్రకారం వెళ్తే పేద ప్రజల సమస్యలకు […]Read More
ఏపీలో మరో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. ఈరోజు సోమవారం జిల్లా కలెక్టర్ల సదస్సు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతూ” రాష్ట్రంలో ప్రతి నెల ఒకటో తారీఖున “”పేదల సేవలో”” అనే కొత్త కార్యక్రమాన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పెన్షన్ల పంపిణీ లో అధికారులతో సహా అందరూ భాగస్వాములు కావాలి.ప్రజల కష్టాలను తెలుసుకుని పేదరికం లేని నవసమాజం కోసం అందరూ కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆక్టోబర్ […]Read More