Tags :apexcm

Andhra Pradesh Breaking News Slider Top News Of Today

జగన్ పై టీడీపీ ఫేక్ ప్రచారం.. అందుకేనా..?

వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్‌.జగన్ మోహన్ రెడ్డి లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా, వారి సోషల్‌మీడియా అబద్ధాలను వండి వారుస్తోందని వైయస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యదర్శి పొన్నవోలు సుధాకర్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వైయస్‌.జగన్మోహన్‌రెడ్డి పాస్‌పోర్టుపై వస్తున్న ప్రచారాలను ఆయన ఖండించారు. వారంరోజులుగా విజయవాడ నగరం వరద దిగ్భందంలో ఉంటే, లక్షలాది మంది బాధితులు ఆక్రోశిస్తుంటే వారికి బాసటగా ఉండాల్సింది పోయి బురదరాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి హోదాలో వైయస్‌.జగన్ మోహన్ […]Read More